న్యాయ ప్రపంచంలో అహంకారానికి తావు లేదని, ప్రతి కేసును కొత్తగా చూడాలని, ప్రతి తీర్పును కొత్తగా చూడాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ అన్నారు. న్యాయం ఆశించే కక్షిదారుడు కేసుల విచారణకు నిర్ది�
రాష్ట్ర హైకోర్టు తాతాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ పీ నవీన్రావు నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం కేంద్ర న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటివరకు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఉ
లైంగిక దాడి కారణంగా గర్భవతి అయిన బాలికను బిడ్డను కనమంటూ బలవంతం చేయలేమని, శిశువుకు జన్మనివ్వడం వల్ల భవిష్యత్తులో ఆమెకు అనేక ఇబ్బందికర పరిస్థితులు ఎదురవ్వవచ్చునని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. రాష్ట్రంలో మొత్తం 774 పోలీస్ స్టేషన్లు ఉన్నాయని, వీటిలో ఇప్పటికే 399 స్టేషన్లలో సీసీ కెమెర�
తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన ఎంబీబీఎస్ కాలేజీల్లో కన్వీనర్ కోటా సీట్లను ఇతర రాష్ర్టాల విద్యార్థులకు ఇవ్వరాదన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్టు లో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది.
బాగ్అంబర్పేటలోని బతుకమ్మ కుంట, అకడి స్థలం రాష్ట్ర ప్రభుత్వానిదేనని హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ స్థలంపై హకులు తమవేనని ఎవరైనా భావిస్తే సివిల్ కోర్టులో దావా వేసి తేల్చుకోవాలని స్పష్టం చేసింది.
నిజాయతీ గల స్నేహంతో మొదలైన ఒక బంధం కొన్నేండ్ల తర్వాత చేదుగా మారి.. ఆ బంధంలోని పురుషుడు మహిళను పెండ్లి చేసుకోవడానికి నిరాకరిస్తే.. ఇంతకాలం సాగిన వారి లైంగిక సాన్నిహిత్యాన్ని మోసపూరితమైనదిగా భావించరాదని ఒ
డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగిసిన ఏడాదిలోపు దానిని పునరుద్ధరించుకోకపోతే ఆ మధ్య కాలాన్ని అంతరంగా పరిగణించరాదని పోలీస్ నియామక బోర్డును హైకోర్టు ఆదేశించింది. ఆ కాలాన్ని లైసెన్స్ ఉన్నట్టుగానే పరిగణిం
సినిమా పరిశ్రమను ప్రోత్సహించే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం సినీ దర్శకుడు ఎన్ శంకర్కు ఐదు ఎకరాల భూమిని కేటాయించడాన్ని హైకోర్టు సమర్థిస్తూ తీర్పు వెలువరించింది. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం మోకిల్�
తమిళనాడులోని తేని నియోజకవర్గం ఏఐఏడీఎంకే ఎంపీ రవీంద్రనాథ్ ఎన్నిక చెల్లదని మద్రాస్ హైకోర్టు గురువారం తీర్పునిచ్చింది. ఆ పార్లమెంటరీ స్థానం వెంటనే ఖాళీ అయినట్టు ప్రకటించింది.