రంగారెడ్డి జిల్లా షేక్పేటలోని సర్వే నంబర్ 403లో 4.18 ఎకరాల భూమిని 2021లో రెడ్ఫోర్ట్ అక్బర్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్కు కేటాయించడంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
రాష్ట్ర విభజన నేపథ్యంలో పలువురు కేంద్ర సర్వీస్ అధికారులను ఆంధ్రప్రదేశ్కు కేటాయిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన కేసు విచారణను హైకోర్టు రెండు వారాలపాటు వాయిదా వేసింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రహస్య సాక్షి వివరాలు బయటకు వచ్చాయి. ఎంపీ అవినాష్రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా రహస్య సాక్షి ప్రస్తావనను తీసుకొచ్చిన సీబీఐ.. దర్యాప్తు �
తెలంగాణ హైకోర్టుకు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ అలోక్ అరాధే ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీఎం కేసీఆర్ స మక్షంలో ఆదివారం ఉదయం 11 గంటలకు రాజ్భవన్లో గవర్నర్ తమిళసై సౌందర్రా�
నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్వహణ, టోల్ వసూళ్లకు సంబంధించి 30 ఏండ్ల పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్య ఒప్పందంపై ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేయడాన్ని ప్రభుత్వం తప్పుపట్టింది. ఇందులో ప్రజాహితం ఏమీలేదని, పిల్�
తెలంగాణ హైకోర్టుకు నూతన ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ అలోక్ అరాధే ఈ నెల 23న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆదివారం ఉదయం 11 గంటలకు రాజ్భవన్లో ఆయనతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. మధ్య
Birth Certificate | కులం, మతం ప్రస్తావన లేకుండా జనన ధ్రువీకరణ పత్రం కావాలని కోరుకునే హకు పౌరులకు ఉన్నదని హైకోర్టు స్పష్టం చేసింది. అలాంటి వారి కోసం దరఖాస్తులో కులరహితం, మతరహితం అనే ప్రత్యేక కాలమ్ను ప్రవేశపెట్టేందు�
తెలుగులో మొట్టమొదటి ఫ్యాక్ట్ చెక్ పుస్తకాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీ విజయ్సేన్రెడ్డి బుధవారం ఆవిషరించారు. ‘ఫ్యాక్ట్ చెక్ చేయడం ఎలా?-చీఫ్ ఫేక్ నుంచి డీప్ ఫేక్ దాకా’ అనే పుస్తకం తెలు�
రంగారెడ్డి జిల్లా కోకాపేటలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కి భూమి కేటాయింపును తప్పుపడుతూ పిటిషన్ దాఖలు చేయడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. రాష్ట్ర మంత్రి మండలి ముందున్న ఈ వ్యవహారంపై తొందరపడి ఎలా వ
ఏజెన్సీ ప్రాంతాల్లోని అన్ని రకాల పదవులు స్థానిక గిరిజనులకే చెందుతాయని, ఈ మేరకు చర్యలు చేపట్టేలా ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు మంగళవారం విచారణ చే�
లైంగిక వేధింపుల కేసులో భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్భూషణ్కు ఢిల్లీ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ మంగళవారం రెండు రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు.
G20 Summit | దేశంలో ఎక్కడ ఏ చిన్న అలజడి జరిగినా చాలు ప్రభుత్వం ముందుగా ఇంటర్నెట్ను నిలిపివేస్తున్నది. ప్రపంచంలో ఇటువంటి విడ్డూరం మరెక్కడా లేదని జీ20 సమ్మిట్లో భారత్పై విమర్శలు వ్యక్తమయ్యాయి. అయినదానికీ కాని
తెలంగాణ హైకోర్టుకు మరో ముగ్గురు కొత్త న్యాయమూర్తులు రాబోతున్నారు. జిల్లా జడ్జిల క్యాడర్ నుంచి ఒకరు, న్యాయవాదుల కోటా నుంచి ఇద్దరి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.
IT Rules amendement | కేంద్రం తీసుకురానున్న ఐటీ చట్ట సవరణపై బాంబే హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. కొత్త చట్టంతో మీడియా స్వేచ్ఛకు అడ్డుకట్ట వేయడానికి ఎందుకంత తొందరని ప్రశ్నించింది.
రాష్ట్ర హైకోర్టు తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీ నవీన్రావుకు శుక్రవారం ఫుల్ హైకోర్టు ఘనంగా వీడోలు పలికింది. మొదటి కోర్టు హాల్లో జరిగిన ఈ వీడ్కోలు సమావేశంలో జస్టిస్ నవీన్రావు ప్రసంగిస్తూ.. గ�