ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు గణేశ్ బారాయ. ఊరు గుజరాత్లోని గోరఖి అనే కుగ్రామం. ప్రపంచంలోనే అత్యంత పొట్టి డాక్టర్గా గణేశ్ రికార్డు సృష్టించాడు. ప్రతీ విజయం వెనుక ఎన్నో ఆటుపోట్లు ఉంటాయన్నట్టు.. డాక�
గవర్నర్లో కోటాలో ఎమ్మెల్సీల నియామకంపై రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గవర్నర్ కోటాలో అభ్యర్థుల పేర్లను ప్రతిపాదిస్తూ కేసీఆర్ మంత్రివర్గం చేసిన సిఫారసులను రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌంద
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై హైకోర్టు తీర్పు చరిత్రాత్మకమైనదని బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ తీర్పును స్వాగతిస్తున్నామని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ
మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణల కేసులో శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా గురువారం నాగ్పూర్ కేంద్ర కారాగారం నుంచి విడుదలయ్యారు. మంగళవారం బాంబే హైకోర్టు నా
పోలీస్ స్టేషన్కు వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి కేసులు నమోదు చేయడంలో ఇకపై జాగ్రత్తగా వ్యవహరించాలని హైకోర్టు కరీంనగర్ టూటౌన్ ఎస్హెచ్వోను హెచ్చరించింది.
రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారుల పనితీరును హైకోర్టు తీవ్రంగా ఎండగట్టింది. ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం వల్లే ప్రజలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేస్తు�
Judge | కోల్కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ్ చెప్పినట్టుగానే తన పదవి నుంచి వైదొలిగారు. ప్రత్యక్ష రా జకీయాల్లో చేరబోతున్నానని ఇటీవల ప్రకటించిన ఆయన మంగళవారం త న పదవికి రాజీనామా చేశా�
హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు తమకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని డీఎస్సీ-2008 బాధిత అభ్యర్థులు మంగళవారం ప్రజాభవన్లో ఆందోళనకు దిగారు. స్పష్టమైన హామీ ఇచ్చేవరకు ఇక్కడి నుంచి కదలబోమంటూ 500 మంది అభ్యర్థులు అక్కడే భ
మాజీ ఐఏఎస్ అధికారి రజత్కుమార్పై ఆరోపణలు చేస్తూ ఆయన పరువుకు నష్టం కలిగించేలా పెట్టిన పోస్టులను తొలగించేలా, ఆ పోస్టులు పెట్టినవారిని బ్లాక్ చేసేలా యూట్యూబ్, గూగుల్పై చర్యలు చేపట్టాలని హైకోర్టు కేం
Srinivas Goud | తనకు ప్రాణ హాని ఉందని, 44 భద్రత కల్పించాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు విచారించింది. అయితే శ్రీనివాస్ గౌడ్ అభ్యర్థనను కోర్టు నిరాకరించింది.
DSC 2008 | డీఎస్సీ 2008 బాధితులు ప్రజా భవన్కు భారీగా తరలివచ్చారు. తమకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలంటూ బాధితులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం నలుమూలల నుండి సుమారు 300 మందికి పైగా అభ్యర్థులు తర
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం 2016లో ప్రారంభిస్తే 2024లో హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేస్తారా? ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగితే ఇంతకాలం ఏం చేస్తున్నారు? అంటూ రాష్ట్ర హైకోర్టు ప్రశ్నల వర్షం కుర�
దేశంలోని న్యాయస్థానాల్లో కేసులు పేరుకుపోయాయని, సగటున గంటకు వంద కేసులు పరిష్కరిస్తే.. పెండింగ్ కేసుల పరిష్కారానికి 33 ఏళ్ల కాలం పడుతుందని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక అన్నారు.