సీఎంకు సిట్ సీడీల రూపంలో మెటీరియల్ ఇచ్చిందని జడ్జి పొరబడ్డారు. సీఎం మీడియా సమావేశం నిర్వహించిన తర్వాతే సిట్ ఏర్పాటైందన్న విషయాన్ని జడ్జి విస్మరించారు.
రాష్ట్రంలోని వివిధ కోర్టుల్లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి హైకోర్టు ఒకేసారి ఆరు నోటిఫికేషన్లు జారీ చేసింది. ఎగ్జామినర్, ఫీల్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్�
రాష్ట్రంలోని అన్ని రెవెన్యూ జిల్లాల్లో న్యాయసేవాధికార సంస్థలను హైకోర్టు ప్రారంభించింది. కొత్తగా ఏర్పాటైన 23 జిల్లాల్లో ఇప్పటికే జిల్లా కోర్టులు ఏర్పాటవడంతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయసేవాధికా�
పేదలకు మెరుగైన పేవలందించేందుకు జిల్లా న్యాయ సేవా సంస్థల సేవలను ప్రారంభించినట్లు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల భుయాన్ అన్నారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 23జిల్లాల్లో జిల్లా న్యాయ
చట్టం ఎదుట అందరూ సమానులేనని పేదలకు ఉచిత న్యాయ సహాయం, సేవలు అందించడమే న్యాయ సేవాధికార సంస్థ ధ్యేయమని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ అన్నారు.
హైకోర్టును తప్పుదారి పట్టించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని సర్వే నెంబర్ 200పై తప్పడు వివరాలతో హైకోర్ట్లో మాజీ జెడ్పీటీసీ ఏర్పుల వెంకటయ్య రిట్ వేశ�
పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదురొంటున్న ఉపాధ్యాయుడిపై పోక్సో చట్టం కింద పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయడానికి హైకోర్టు నిరాకరించింది.
సైబర్ పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు వేసిన రిట్ పిటిషన్పై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి.
అక్రమ లేఅవుట్లను తొందరపడి క్రమబద్ధీకరించొద్దని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. ఈ వివాదం సుప్రీంకోర్టులో ఉన్నందున అక్కడే పరిషరించుకోవాలని స్పష్టం చేసింది.
తాండూరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. మనీ లాండరింగ్ చట్టం (పీఎంఎల్ఏ) కింద తనపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన దాఖల