మ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు తన తీర్పును రిజర్వులో పెట్టింది. ఇరుపక్షాల వాదనలు పూర్తికావడంతో తీర్పును తర్వాత వెలువరిస్తామని తెలి�
ఉస్మానియా దవాఖాన భవన పరిస్థితి బాగోలేదని, మరమ్మతులు చేస్తే జీవనకాలం పెరుగుతుందని, మరమ్మతుల తర్వాత దవాఖానను అందులో కొనసాగించవద్దని ప్రభుత్వం నియమించిన ప్రత్యేక కమిటీ హైకోర్టుకు తెలిపింది.
పరస్పర అంగీకారంతో విడాకులకు దరఖాస్తు చేసేముందు కనీసంగా ఒక ఏడాది వేర్వేరుగా ఉండాలని నిర్దేశించే విడాకుల చట్టం-1869లోని క్రిస్టియన్లకు వర్తించే సెక్షన్ 10ఏను కేరళ హైకోర్టు శుక్రవారం కొట్టేసింది.
పట్టణంలో సంచరిస్తున్న ముగ్గురు సభ్యుల అంతర్ జిల్లా దొంగల ముఠాను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ. 25 లక్షల 35 వేల విలువైన బంగారు, వెండి, తదితర సామగ్రిని వన్ టౌన్ పోలీసులు స్వాధీనపరుచుకున్నట్లు మిర్యాలగూ�
నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించిన వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న సిట్కు వ్యతిరేకంగా దాఖలైన వేర్వేరు వ్యాజ్యాలపై శుక్రవారం హైకోర్టులో వాదనలు జరిగాయి.
ఎమ్మెల్యేల ఎర కేసులో నలుగురిని నిందితులుగా ప్రతిపాదిస్తూ దాఖలు చేసిన మెమోను ఏసీబీ కోర్టు కొట్టేయడంపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) మండిపడింది. ఏసీబీ కోర్టుకు సమాచార నిమిత్తం మెమో దాఖలు చేస్తే ఏకంగా క�
మ్మెల్యేలకు ఎర కేసుపై సీఎం మీడియా సమావేశాన్ని నిర్వహిస్తే వచ్చిన నష్టమేమిటని హైకోర్టు ప్రశ్నించింది. ముఖ్యమంత్రి ఒక పార్టీ అధినేత అని, టీవీ చానళ్లకు సమాచారం ఇవ్వడం తప్పెలా అవుతుందని అడిగింది.
రాంచీ ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి చెందిన నిధులను పక్కదారి పట్టించారని ఎంపీ నామా నాగేశ్వర్రావుపై దాఖలు చేసిన కేసులో కౌంటర్ దాఖలు చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ను హైకోర్టు ఆదేశించింద�
నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు యత్నించిన కేసులో అరెస్టయి జైలులో ఉన్న ముగ్గురు నిందితులకు హైకోర్టు గురువారం షరతులతో కూడిన బె యిల్ మంజూరు చేసింది.
Shashi Tharoor | తన భార్య సునంద పుష్కర్ మృతి కేసులో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు విషయమై గతంలో పాటియాలా హౌస్ కోర్టు శశిథరూర్కు క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ �
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐకి అప్పగించాలని అక్టోబర్ 27న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీ ప్రేమేందర్రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అదే ప్రేమేందర్రెడ్డి
ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ పేరును ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) నిందితుల జాబితాలో చేర్చింది. బీఎల్తోపాటు జగ్గుస్వామి, తుషార్ వెళ్లపల్లి, బీజేపీ రాష్ట్ర అధ్