దేశ రాజకీయాల్లో ఇదో సంచలనం... అనేక రాష్ర్టాల్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఆకర్ష్ కమలంతో బుల్డోజ్ చేస్తున్న బీజేపీకి తెలంగాణ ప్రభుత్వం చెక్ పెట్టింది. టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ఎమ్మెల్యేలను కొన�
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బీజేపీ వేసిన ఎర వ్యవహారంలో తెలంగాణ పోలీసుల పాత్ర చర్చనీయాంశంగా మారింది. పోలీసులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించడంతో క్యాషాయ గ్యాంగ్ గుట్టు రట్టయ్యింది.
High court | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నిందితుల రిమాండ్కు హైకోర్టు అనుమతించింది. ముగ్గురు నిందితులు వెంటనే సైబరాబాద్ పోలీస్
నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించిన ముగ్గురు వ్యక్తులు హైదరాబాద్ విడిచి వెళ్లొద్దని హైకోర్టు షరతు విధించింది. ఆ ముగ్గురు తమ చిరునామా వివరాలను సైబరాబాద్ పోలీసు కమిషనర్కు అందజేయాలని �
Horse trading | అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ముగ్గురు నిందితులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ముగ్గురు నిందితులకు 41 సీఆర్పీసీ కింద తాఖీదులిచ్చారు
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్న బీజేపీపై నెజిజన్లు మండిపడుతున్నారు. విచారణ నిష్పాక్షికంగా జరగాలంటే సీబీఐకి అప్పగించాలన్న బీజేపీ నేతల మాటలు విని న�
నెట్ఫ్లిక్స్ నిర్మించిన బ్యాడ్బాయ్ మిలియనీర్స్ డాక్యుమెంటరీపై సత్యం కం ప్యూటర్స్ మాజీ చైర్మన్ రామలింగరాజు అభ్యంతరం వ్యక్తం చేసిన వివాదాన్ని 3 వారా ల్లో పరిషరించాలని కింది కోర్టును హైకోర్టు ఆద�
మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్ తాజాగా ఓ లైంగిక దాడి కేసులో దోషి శిక్షను జీవిత ఖైదు నుంచి 20 ఏండ్లకు తగ్గించింది. రేప్ క్రూరమైనదైనా, లైంగిక దాడి తర్వాత దోషి ఆ 4 ఏండ్ల బాధితురాలిని ప్రాణాలతో వదిలివేశా�
మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా కొత్త ఓటర్ల నమోదును ఆమోదించొద్దంటూ బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేసింది. కొత్త ఓటర్లు నమోదు అసాధారణంగా పెరగలేదని, బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ పరిషారమైనట
ఎన్నికల సంఘం స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించే సింబల్స్ టీఆర్ఎస్ గుర్తు కారును పోలి ఉంటున్నాయని, అలాంటి వాటిని కేటాయించకుండా ఉత్తర్వులు ఇవ్వాలని టీఆర్ఎస్ చేసిన న్యాయపోరాటంలో థర్డ్పార్టీ జోక్యం చే
కారును పోలిన గుర్తులను మునుగోడు ఉప ఎన్నికలో కేటాయించకుండా కేంద్ర ఎన్నికల సంఘానికి ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ హైకోర్టులో టీఆర్ఎస్ లంచ్మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఒక గుర్తును పోలిన గుర్తును బ్
మునుగోడులో కొత్త ఓటర్ల నమోదుపై చిల్లర రాజకీయం చేయాలనుకొన్న బీజేపీ ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఓటర్ల నమోదు ప్రక్రియను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. నామినేషన్లు
విద్వేషపూరిత ప్రసంగాలు చేశారనే కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 30కి వాయిదా వేసింది.