గ్రూప్ -1 పరీక్షలను ఈ నెల 16న యథాతథంగా నిర్వహించాలని, అయితే ఆ పోస్టుల్లో ఎస్టీ రిజర్వేషన్లు 10 శాతం అమలు చేయాలనే అంశంపై తాము వెలువరించే తుది ఉత్తర్వులకు కట్టుబడి పరీక్ష ఫలితాలు వెల్లడించాలని హైకోర్టు స్పష్
ఆరియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ)కి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శిలాశాసనాలను డిజిటలైజేషన్ చేసే కాంట్రాక్ట్ పనిని నామినేషన్ పద్ధతిపై జియోఫెల్ ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లి�
హైదరాబాద్ శామీర్పేటలో ఉన్న నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో అవకతవకలు జరిగాయనే అభియోగాలపై కేంద్ర ప్రభుత్వానికి అందిన ఫిర్యాదు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి చేరింది.
రాష్ట్రంలోని 9 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టనున్న కేసీఆర్ పౌష్టికాహార కిట్ల సరఫరా టెండర్లను ఖరారు చేయవచ్చునని హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. దసరా సందర్భంగా సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప�
రాష్ట్ర హైకోర్టులో జరిగే కేసుల విచారణను అక్టోబర్ 10 నుంచి ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. మొదటి కోర్టు హాల్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలోని ధర్మాసనం జరిపే కేసుల విచారణను మొట్�
టీఎస్పీఎస్సీ చేపట్టిన గ్రూప్-1 ఉద్యోగ నియామకాలకు హైకోర్టు అనుమతించింది. అయితే, మహిళల రిక్రూట్మెంట్కు విడిగా రిజర్వేషన్లు ఇవ్వడం సరికాదని స్పష్టం చేసింది.
ఆస్తి కోసం కొడుకు, కోడలు ఇంటి నుంచి గెంటి వేశారు. ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో హైకోర్టును ఆశ్రయించిన వృద్ధ దంపతులకు న్యాయం జరిగింది. ఎట్టకేలకు రెండేండ్ల పోరాటంలో తమ సొంత ఇంటిలోకి ఆ దంపతులు అడుగుపెట్టారు.
పోడు భూములపై హకులను నిర్ధారించే నిమిత్తం కమిటీలను ఏర్పాటు చేసేందుకు వీలుగా గిరిజన సంక్షేమశాఖ జారీచేసిన జీవో 140పై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించింది.
హైదరాబాద్వాసుల దాహార్తి తీర్చే ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ జంట జలాశయాల పరిరక్షణ కోసం ఉద్దేశించిన జీవో 111 రద్దు అయ్యిందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు రాష్ట్ర ప్రభుత్వం కళ్లెం వేసింది.
ఒకప్పుడు హైదరాబాద్ వాసులకు తా గు నీటిని అందించిన ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ జలాశయాల పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకొంటున్నామని రాష్ట్ర ప్ర భుత్వం హైకోర్టుకు నివేదించింది.