ఎమ్మెల్యేల కొనుగోలు కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ ఎదుట ఈ నెల 25న హాజరుకావాలని న్యాయవాది పోగులకొండ ప్రతాప్గౌడ్ను హైకోర్టు ఆదేశించింది. సిట్ తనకు 41ఏ నోటీసు జారీ చేసిందని, అరెస్టు చేయకుండా సిట్కు ఆదే
తెలంగాణ హైకోర్టులో ముగ్గురు న్యాయమూర్తులను ఇతర రాష్ట్రాల హైకోర్టులకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఏపీ హైకోర్టులో ఇద్దరిని, మద్రాస్ హైకోర్టు నుంచి మరో ఇద�
Supreme Court | గుజరాత్లోని మోర్బీ వంతెన ప్రమాదంపై దర్యాప్తునకు జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. న్యాయవాది విశాల్ తివారీ దాఖలు చేసిన పిటిషన్�
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలుచేసేందుకు ప్రయత్నించి బీజేపీ బ్రోకర్లు అడ్డంగా దొరికిపోయిన కేసును పోలీసులు దర్యాప్తు చేయవచ్చని హైకోర్టు తెలిపింది. దర్యాప్తును నిలిపివేస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను
లైంగిక హింస వివాదంలో చిక్కుకున్న శ్రీలంక క్రికెటర్ దనుష్క గుణతిలక వివాదంపై ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు శ్రీలంక క్రికెట్ బోర్డు వెల్లడించింది.
ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో సీబీఐ దర్యాప్తును కోరే అర్హత బీజేపీకి ఉన్నదో లేదో మంగళవారం తేల్చుతామని హైకోర్టు ప్రకటించింది. ఈ కేసును సీబీఐకి బదిలీ చేసేలా తీర్పు వెలువరించాలంటూ బీజేపీ రాష్ట్ర ప్రధాన
రాజన్న సిరిసిల్ల జిల్లా కో-ఆపరేటీవ్ ఎలక్ట్రిక్ సైప్లె సొసైటీ లిమిటెడ్ ఎన్నికల వాయిదాకు ఉత్తర్వులు జారీ చేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ ఎన్నికను వాయిదా వేయాలని జిల్లా సహకార సంఘాల రిజిస్ట్రార్ �
మ్మెల్యేలకు ఎర కేసు దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న కేసని హైకోర్టు వ్యాఖ్యానించింది. ‘ఇది సున్నిత విషయం. దేశమంతా ఈ కేసు గురించి చూస్తున్నది. జాతీయ స్థాయి అంశమైంది. ఇలాంటి కేసుల్లో పిటిషనరే (బీజేపీ) విచారణ
ఎమ్మెల్యేల ఎర కేసులో ఒక రాజకీయ పార్టీ హైకోర్టుకు వెళితే కోర్టు దానిని ఎలా స్వీకరించిందని సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. క్రిమినల్ కేసులో నిందితులు కానప్పుడు ఒక పార్టీ రిట్ ఎలా వేస్తుందని ప్�