మన ఊరు మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల్లో సకల వసతులు సమకూరాయి. కార్పొరేట్ స్థాయిలో రూపుదిద్దుకుని విద్యార్థులకు కొత్త అనుభూతిని ఇస్తున్నాయి. ఇందుకు చందంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల సాక్ష
మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికల వరద కొనసాగుతున్నది. పలు పార్టీలకు చెందిన సీనియర్ నేతలు, ప్రజాసంఘాల నేతలు, మేధావులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు.
మండలంలోని వెలిమెల గ్రామంలోని దళితుల నలభై ఏండ్ల కల సాకారమైంది. వెలిమెల, రంగారెడ్డి జిల్లా కొండకల్ గ్రామాల మధ్య కొన్నేండ్లుగా సర్వే నంబర్ 434లో శివారు భూమి వివాదం ఉండేది. వెలిమెలలో ఎస్సీలకు కేటాయించిన అసై
వరంగల్లో వివిధ కార్యక్రమాలు, ప్రాజెక్టుల కింద కొనసాగుతున్న పనులను మరింత వేగంగా పూర్తిచేయాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. 58, 59 జీవోల కింద పట్టాల పంపిణీని పకడ్బందీగా న�
జెన్ప్యాక్ట్, హెచ్ఆర్హెచ్ నెక్స్, హెక్సాడ్, ఎల్టీఐ మైండ్ ట్రీ ఐటీ కంపెనీల ద్వారా వరంగల్కు 2 వేల కొత్త ఉద్యోగాలు రానున్నట్లు రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. యువతకు సొంతూరులో ఉద్యోగం చేయడం స�
‘నా గొంతులో ప్రాణమున్నంత వరకు బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదు’ అని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్విప్, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ స్పష్టం చేశారు. సెయింట్ గ్యాబ్రియల్�
స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ తొమ్మిదేళ్లలో వరంగల్కు వేలాది కోట్ల రూపాయలు కేటాయించి అభివృద్ధి చేసిందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం సాయంత్రం కాజీపేటలోని సెయింట్�
దేశంలో మరెక్కడా లేని విధంగా దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్.. త్వరలోనే రెండో విడుతలో భాగంగా మరిన్ని యూనిట్లను పంపిణీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన దస్త్రంపై ఇప్పటికే సంతకం చేయడంతో త్వరల�
సీఎం కేసీఆర్ సత్తా చాటి.. జాతీయ రాజకీయా ల్లో కీలకపాత్ర పోషించాలని, ఎ మ్మెల్యే లక్ష్మారెడ్డి మరోసారి భారీ మెజార్టీతో విజయం సాధించాలని కోరుతూ జడ్చర్లకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు శుక్రవారం అజ్మీర్ ద�
పార్టీలో చేరిన వారు పాత, కొత్త తేడా లేకుండా సమన్వయంతో పనిచేయాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు శుక్రవారం హైదరాబాద్లో మంత�
అభివృద్ధి ప్రదాత, ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ శనివారం పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. సుమా రు రూ.100కోట్లతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను మంత్రు లు కేటీఆర్, శ్రీనివాస్గౌడ్ ప్రారంభించనున్నార
గతానికి వర్తమానానికి మధ్య అక్షరాల వారధి కట్టాలనుకున్నప్పుడు వాదనా పటిమ ఒక్కటే చాలదు; వాస్తవాలనే ఉక్కు ఫలకలు కూడా అవసరం. అంతే తప్ప కేవలం పద విన్యాసం, పాద సన్యాసంతో మాత్రమే చరిత్రను చెక్కుతామంటే, అది రసహీన�
బీజేపీకి తెలంగాణలో భవిష్యత్ ఉందో? లేదో? వారం, పది రోజుల్లో కర్ణాటక ఎన్నికలతో తేలిపోతుందట. కర్ణాటకలో ఎన్నికలు జరిగితే ఇక్కడెట్ల దాని భవిష్యత్ తేలుతుందనే ప్రశ్న తలెత్తిందా? సరిగ్గా ఇదే డౌట్ను ఖమ్మం వెళ�
రాష్ట్రంలో వందకు పైగా సీట్లతో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్ స్పష్టం చేశారు. శ్రేణులు కష్టించి పని చేసి అధిక మెజార్టీ అందించాలని, కేసీఆర్ను మరోసారి ముఖ్యమంత్�
‘ప్రధాని మోదీ సాబ్ మన్ కీ బాత్ కాదు... ఆదివాసీల గోడు వినండి..’ అని ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ నేత బృందా కారత్ అన్నారు. భద్రాచలం పట్టణంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని ప్రభ�