రానున్న ఎన్నికల్లోనూ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించి.. మరోసారి అధికారంలోకి రానున్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. శుక్రవారం బీజేపీ పరిగి పట్టణ
రాష్ట్రంలోని మహిళా సంఘాల సభ్యులకు స్త్రీనిధి పథకం కింద ఈ ఏడాది రూ.3,078 కోట్లు రుణాలుగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటిలో రూ.2710 కోట్ల మొత్తాన్ని బ్యాంకు లింకేజీ ద్వారా, ఇతర పథకాలకు రూ.368 కోట్లను ఇవ్వా
నేడు వరంగల్లో ఐటీ, పురపాలక శాఖ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. ఇందులో భాగంగా హనుమకొండలో రూ. 181.45 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న�
న్యూఢిల్లీలోని వసంత విహార్లో గురువారం బీఆర్ఎస్ జాతీయ కార్యాలయాన్ని పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రం నుంచి బీఆర్ఎ�
తెలంగాణ రాష్ట్రంలోని పారిశుధ్య కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అండగా నిలుస్తూ వారి ఆర్థిక పురోగతికి పాటుపడుతున్నారని నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. పారిశుధ్య
ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తతతో నల్లగొండ పట్టణ రూపురేఖలు మారుతున్నాయి. ఇప్పటికే రూ.1,164 కోట్ల అభివృద్ధ్ది పనులకు శ్రీకారం చుట్టగా.. ఈ నెల 15న మరో 590 కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అందుకు సంబంధించి మ�
దేశ రాజధాని ఢిల్లీలో గురువారం బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నుంచి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు తరల�
తెలంగాణ రాష్ట్ర గీత కార్మికుల ఆర్థిక సహకార సంస్థ చైర్మన్గా నల్లగొండ జిల్లాకు చెందిన పల్లె రవికుమార్గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పల్లె రవికుమార్గ
హస్తినలో తెలంగాణ ఆత్మగౌరవ జెండా రెపరెపలాడింది. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పులకోసం భారత రాష్ట్ర సమితి నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. దేశ రాజధాని ఢిల్లీలోని వసంత్విహార్లో బీఆర్ఎస్ పార్టీ కే�
నాందేడ్లో మొదలైన బీఆర్ఎస్ హవా మహారాష్ట్ర అంతటా విస్తరిస్తున్నది. నాందేడ్, కంధార్-లోహా, ఔరంగాబాద్ సభల తర్వాత గులా బీ పార్టీకి మరాఠా ప్రజల్లో విశేష ఆదరణ లభిస్తున్నది. మహారాష్ట్రలో ఇప్పుడు ఏ నోట విన్�
వచ్చే ఎన్నికల్లో ఏపీలోని 25 లోక్సభ, 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ తెలిపారు. తెలుగు రాష్ర్టాలకు జరుగుతున్న అన్యాయాలపై పోరాడే శక్తియుక్తులు, మతతత్వ బీజేపీ
అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆందుకుంటామని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి భరోసా ఇచ్చారు. రైతులు పండించిన చివరి ధాన్యం గింజ వరకూ కొనుగోలు చేస్తామని, ఆందోళన చెందవద్దని సూచించారు. తడిసిన ధాన్యాన్ని స�
గౌడన్నల సంక్షేమం, ఆర్థిక అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. గురువారం గౌడ సంఘం నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమం
ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్తోపాటు హనుమకొండ జిల్లాలో పర్యటించనున్నారు. రెండు జిల్లాల్లో కలిపి దాదాపు రూ.214.51 కోట్లతో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థా
దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం ప్రతి ఒక్క గులాబీ సైనికుడికి గర్వకారణమని బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) అన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) దూరదృష్టి, పట్టుదల, నిబద్ధత బ�