గ్రామాల్లో పెండింగ్లో ఉన్న పల్లెప్రగతి పనులను త్వరగా పూర్తి చేయాలని డీపీవో కటకం కల్పన అన్నారు. మంగళవారిపేటలో శ్మశాన వాటిక, డంపింగ్ యార్డు పనులను బుధవారం ఆమె పరిశీలించారు.
‘మన ఊరుమన బడి / మన బస్తీమన బడి’ మొదటి విడత కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో 4,394 అదనపు తరగతి గదులు నిర్మించనున్నట్టు విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి తెలిపారు.
శాసనసభలో గురువారం ప్రభుత్వ శాఖల పద్దులపై చర్చ జరుగనున్నది. తొలిరోజు 12 శాఖల పద్దులపై చర్చించి, సభ ఆమోదం తెలుపనున్నది. ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాల అనంతరం మధ్యాహ్నం నుంచి పద్దులపై చర్చను ప్రారంభించనున్నారు. ఆ�
ఖమ్మం జిల్లాలో జాతీయ రహదారులకు సంబంధించిన పలు సమస్యలపై బీఆర్ఎస్ ఎంపీలు నామా నాగేశ్వర్రావు, బండి పార్థసారథిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మంగళవారం ఢిల్లీలో కేంద్�
అదానీ-హిండెన్బర్గ్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) చేత విచారణ జరిపించాల్సిందేనని బీఆర్ఎస్ ఎంపీలు పట్టుబట్టారు. అదానీ అంశంపై చర్చించాలని బీఆర్ఎస్ మంగళవారం కూడా పా�
బడ్జెట్లో పట్టణాల ప్రగతికి ప్రభుత్వం విశేష ప్రాధాన్యమిచ్చిందని, ఆ మేరకు మున్సిపల్ శాఖకు రూ.11,082 కోట్లు కేటాయించడమే నిదర్శనమని మున్సిపల్ చైర్మన్స్ చాంబర్ చైర్మన్ రాజు వెన్రెడ్డి తెలిపారు.
సీఎం కేసీఆర్ పరిపాలన దక్షతకు అన్ని రాష్ర్టాల ప్రజలు ఆకర్షితులవుతున్నారని, బీఆర్ఎస్కు దేశవ్యాప్తంగా ఆదరణ లభిస్తున్నదని దేవరకొండ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార�
బీఆర్ఎస్ పార్టీని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో భాగంగా పెబ్బేరు మండలానికి చెందిన నాయకుడు పాతపల్లి గోవిందు సోమవారం ఏపీలోని శ్రీశైలంలో పర్యటించారు.
రఘునాథపాలెం మండలం వీ వెంకటాయపాలెం గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లో చేరారు. సోమవారం నగరంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో వారికి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార�
నెల్లూరు రూరల్ వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి బీఆర్ఎస్ పార్టీ లో చేరే విషయమై ఆలోచిస్తున్నారని తెలిసింది. బీఆర్ఎస్లో ఇప్పటికే ఏపీ ముఖ్య నేతలు ఎందరో చేరడంతోపాటు అక్కడ రాజకీ�