నర్సింగ్ సేవల మాతృమూర్తి ఫ్లోరెన్స్ నైటింగెల్ జయంతిని పురస్కరించుకొని ఎంజీఎం, కాకతీయ సూపర్స్పెషాలిటీ దవాఖానల్లో అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
ఇటీవల సరూర్ నగర్ స్టేడియంలో టూరిస్టుల గోల చూసినం మనమందరం. ‘రండి, చూడండి, నేర్చుకోండి’ అంటూ మంత్రి కేటీఆర్ ఇచ్చిన సూచన వారికి పనికొచ్చి ఉంటది. భేషజాల వల్ల తెలంగాణ గొప్పతనం రాజకీయ నాయకులు పైకి చెప్పరుగా�
తెల్లని మల్లె పువ్వులాంటి దుస్తులు ధరించి, నెత్తిన చిన్న టోపి. చెరగని చిరునవ్వు, ఆప్యాయమైన పలకరింపుతో మన కండ్లముందు కదలాడే సేవామూర్తులు.. మన నర్సులు. వయస్సులో చిన్నవారైనా ఎంతో గుండె ధైర్యంతో రోగిలో భరోసా
బీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి దివ్యాంగులకు చేయూతనిచ్చారు. సొంత డబ్బులతో వారి కోసం ప్రత్యేకంగా త్రీవీలర్ స్కూటీలు కొనుగోలు చేసి అందజేశారు. దుబ్బాక నియోజకవర�
తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దేశానికి దిక్సూచిగా నిలుస్తున్నదని మహారాష్ట్రకు చెందిన రైతులు, వివిధ సామాజిక సంస్థల ప్రతినిధులు ప్రశంసించారు. తెలంగాణ మాడల్ను కేవలం మహారాష్ట్ర మాత్రమే కాకుండా యావత్త�
‘కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీకి కథానాయకులు.. వచ్చే ఎన్నికల్లో అద్భుత మెజార్టీ వచ్చేలా అందరూ సమష్టిగా కృషి చేయాలి’. అని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. రాయికోడ్ మండల కేంద్రంలో గురువారం న
తెలంగాణలో అన్ని వర్గాల అభ్యున్నతికి బీఆర్ఎస్ పార్టీ విశేష కృషి చేస్తున్నదని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ అన్నారు. మండలంలోని పాత ఎల్లాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీలో ఎస్సీ సంఘ భ�
పంట పెట్టుబడి కోసం ఏ ఒక్క రైతు బాధపడొద్దు, అప్పు చేయొద్దు. పెట్టుబడి గోస తీర్చేందుకు దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుబంధు పథకానికి శ్రీకారం చుడుతున్నాం. ఈ పథకం ద్వారా ప్రభుత్వమే రైతులకు పెట్టుబడి సాయం అంది�
రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచి మన పాలనను మళ్లీ తెచ్చుకుందామని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. అభివృద్ధి చేసే బీఆర్ఎస్ కావాలో, ధరలు పెంచే బీజేపీ, కాంగ్రెస్ కావా�
మహారాష్ట్రలో బీఆర్ఎస్ ప్రకంపనలు సృష్టిస్తున్నది. మహా నాయకులంతా బీఆర్ఎస్ బాటలో నడిచేందుకు కదిలివస్తున్నారు. ఇప్పటికే భారత రాష్ట్ర సమితిలో మహారాష్ట్రకు చెందిన పలువురు సీనియర్ రాజకీయ నేతలు, మాజీ ఎమ�
కొంగరకలాన్ సమీపంలో ఏర్పాటు చేయనున్న ఫాక్స్కాన్ కంపెనీ ఏర్పాటుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 15వ తేదీన ఐటీ, మున్సిపల్శాఖల మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై భూమి పూజ చేయనున్నారు. రూ.1656 కోట్లతో 196ఎకరాల్లో ఈ �
సీఎం కేసీఆర్ ప్రారంభించిన రైతుబంధు పథకం తెలంగాణలో రైతన్నను రాజును చేసిందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. రైతుబంధు పథకం ప్రారంభమై బుధవారానికి ఐదేండ్లు పూర్తి కావడంపై ఆయన హర్
ఇచ్చిన హామీలతో పాటు అడగనివి కూడా ముఖ్యమంత్రి చేస్తున్నారని, చేతల సీఎం కేసీఆర్ అని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి కొనియాడారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధి రాజీవ్ చౌరస్తాలోని బీవేరో కన్వెన్షన్
‘రామగుండం ప్రజల సేవ కోసమే ఈ జీవితం. నా చివరి శ్వాస వరకు వారి వెంటే ఉంట. ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుత’ అని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ స్పష్టం చేశారు. ఒక్క పిలుపుతో వేలాదిగా తరలివచ్చి రామగుండం నవ నిర్మాణ సభన�
పురపాలక, ఐటీ, పరిశ్రమ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన బెల్లంపల్లి యువతలో జోష్ నింపింది. యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలపైనే దృష్టి కేంద్రీకరించిన మంత్రి వరాలు కురిపించారు.