స్వరాష్ట్రంలో ఆలయాలను అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆరే హిందూ ధర్మాన్ని కాపాడే అసలైన హిందువని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ ఉద్ఘాటించారు.
మత్స్య సహకార సంఘంలో సభ్యులుగా చేరితే ప్రభు త్వం ద్వారా వచ్చే పథకాలన్నీ వర్తిస్తాయి. దీంతో పాటు మత్స్య కారులకు ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. మత్స్య కారులు ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం సబ్సి డీ కింద చేపపి�
ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అండగా ఉంటారని రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. మంగళవారం చేగుంట మండలం కర్నాల్పల్లి గ్రామానికి చెందిన బీజేపీ సర్పంచ్ గణపురం సంతోశ్రెడ్డి
ఒకటే ఒక రైలు.. అదీ బర్రె గుద్దితే పచ్చడైపోతున్న వందే భారత్ రైలుకు ప్రధాన మంత్రి వెళ్లి 14 సార్లు ప్రారంభోత్సవాలు చేస్తడా? గతంలో ఇంతకన్న మంచి రైళ్లు శతాబ్ది, రాజధాని వంటివి మొదలు కాలేదా? గతంలో ఎప్పుడన్న ప్ర�
దేశాన్ని అధోగతిపాలు చేయడంలో కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందేనని, అప్పుడు లైసెన్స్రాజ్ ఉంటే, ఇప్పుడు సైలెన్స్రాజ్ రాజ్యమేలుతున్నదని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తార�
‘రైతులు బాగుపడాలి. నిరంతర కరెంటు రావాలి. పనికిమాలిన ట్రిబ్యునళ్లు పోవాలి. ఏడాదిలో నీళ్ల పంపకాలు జరగాలి. మన దేశం ప్రపంచానికి అన్నం పెట్టే స్థాయికి ఎదగాలి. అంటే దమ్మున్న ప్రభుత్వం రావాలి’ అని ముఖ్యమంత్రి క�
శాసన మండలి డిప్యూటీ చైర్మన్గా ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన సీఎం కేసీఆర్ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.
మోదీ ప్రభుత్వ పాలన బండారం బయటపడుతుందనే జనాభా లెక్కింపును అడ్డుకొంటున్నారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు విమర్శించారు. ఆదివారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ..
రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నీలి విప్లవంతో మరో ఘన చరిత్ర సృష్టించిందని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నా రు.
‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అజ్ఞాని. ఆయనకు ఏం తెలియదు. తెలిసిందల్లా సంపుడు, నరుకుడు, పడగొట్టుడు, సమాధులు తవ్వుడు తప్ప మరో భాష రాదు. ఇటీవలి కాలంలో నీచంగా నికృష్టంగా వ్యవహరిస్తున్నడు.
‘ఇతరులు చేసిన పనులను తనవిగా చెప్పుకోవడం తప్పా మంథనికి చేసిందేంలేదు. కాంగ్రెస్ హాయాంలో నియోజకవర్గ ప్రజలకు ఒరిగిందేంలేదు. ఇక్కడి ఎమ్మెల్యేకు ఓట్లపై ఉన్న ప్రేమ ప్రజలపై లేదు’ అం టూ పెద్దపల్లి జడ్పీ చైర్మ�
తెలంగాణకు తలమానికంగా దేశంలో ఎకడా లేనివిధంగా, బ్రహ్మాండమైన సచివాలయాన్ని నిర్మించి దానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టుకున్నాం. అలాంటి దేవాలయాన్ని కూలగొడతానని అంటున్న బండి సంజయ్ ఖబడ్దార్.