సీఎం కేసీఆర్ సర్కారు చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్శితులై ప్రధాన పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారు. మంగళవారం కూడా పలు ప్రాంతాల్లో వివిధ పార్టీల నాయకులు గ�
KCR | మహారాష్ట్ర రైతు ఐసీయూలో ఉన్నాడని, ఆ రైతును బతికించుకునేందుకు తామంతా కేసీఆర్ అనే డాక్టర్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నామని ప్రముఖ గాంధేయవాది, సామాజిక కార్యకర్త, మాజీ ఎమ్మెల్యే వినాయక్రావ్ పాటిల్ అన్�
అగ్రహారం ఆలయాన్ని మినీ కొండగట్టుగా తీర్చిదిద్దుతామని, కోటి నిధులతో అభివృద్ధి చేస్తామని వేములవాడ ఎమ్మెల్యే రమేశ్బాబు పేర్కొన్నారు. సోమవారం అగ్రహారం హనుమాన్ ఆలయ రెనోవేషన్ కమిటీ సభ్యుల ప్రమాణస్వీకార
బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్తో సోమవారం వివిధ రాష్ర్టాలకు చెందిన పలువురు ముఖ్యనేతలు సమావేశమయ్యారు. సీఎం కేసీఆర్ను కలిసి సమాలోచనలు జరిపిన వారిలో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ గౌర�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం రామన్నగూడెం మొత్తం బీఆర్ఎస్లో చేరింది. ఆ గ్రామంలో 350 మంది ఓటర్లుండగా అంతా కలిసి ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు సమక్షంలో సోమవారం బీఆర్ఎస్లో చేరారు.
నమ్మిన ప్రజలను సీఎం జగన్ నట్టేట ముంచారని బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఆరోపించారు. సోమవారం హైదరాబాద్లోని తన క్యాంప్ కార్యాలయంలో ఏపీలోని పల్నాడు జిల్లా వినుకొండ నియోజ�
రాష్ట్రంలో బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) మధ్యే పోటీ అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) అన్నారు. తెలంగాణలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే విషయంమై ఈ నెల 18, 19 తేదీల్లో జరిగే జాతీయ సమావేశాల్లో చర్చించి న�
BRS Party | మహారాష్ట్రలో బీఆర్ఎస్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పార్టీ నాయకులకు, కార్యకర్తలకు శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా హా
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం యన్మన్బెట్ల తండాకు చెందిన పలువురు బీఆర్ఎస్లో చేరారు. జూపల్లి వర్గీయులు గోపాల్ నాయక్తోపాటు మరో 10 మంది ఆదివారం కొల్లాపూర్లో జరిగిన కార్యక్రమంలో గులాబీ పార్
వరంగల్ రైల్వే స్టేషన్కు, బస్టాండ్కు కూతవేటు దూరంలో ఉండి ఉమ్మడి రాష్ట్ర పాలకుల నిర్లక్ష్యం మూలంగా అభివృద్ధ్దికి ఆమడ దూరంలో నిలిచిన చింతల్ ప్రాంతం నేడు స్వరాష్ట్ర పాలనలో అభివృద్ధికి కేరాఫ్గా మారిప�
రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలతో మూడోసారి కేసీఆర్ సీఎం అవడం ఖాయమని బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కాంగ్�
ఛత్రపతి శివాజీకి దేశంలోనే విశిష్టస్థానం ఉందని, ఆయన సమసమాజాన్ని స్థాపించాడని ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. తిమ్మాజిపేటలో శివాజీ విగ్రహాన్ని ఆదివారం ఆయ న ఆవిష్కరించి మాట్లాడారు.
ఆదిబట్ల మున్సిపల్ పరిధిలోని కొంగరకలాన్లో ఫాక్స్కాన్ కంపెనీ ఏర్పాటుకు కంపెనీ చైర్మన్ యంగ్లీ, మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే కిషన్రెడ్డిలతో కలిసి నేడు ఐటీశాఖ మంత్రి కేటీఆర్ భూమి పూజ చేయనున్నారు.
బీఆర్ఎస్ ఎన్నారై ఆస్ట్రేలియా శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్లో కేసీఆర్ కప్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు శాఖ అధ్యక్షుడు కాసర్ల సురేందర్ రెడ్డి తెలిపారు.