ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు కార్యక్రమంలో 18ఏండ్లు నిండి న ప్రతిఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి సూచించారు. మున్సిపాలిటీలోని 26వ వార్డుల�
భారత రాష్ట్ర సమితికి కార్యకర్తలే బలమని, పార్టీ కోసం పనిచేసే వారికి కచ్చితంగా సముచిత గౌరవం దక్కుతుందని రాష్ట్ర రోడ్లు భవనాలు, హౌసింగ్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. పార్టీ �
బీజేపీ ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ఎన్నికల స్టంట్ అని ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ విమర్శించారు. ఈ డిక్లరేషన్ను బీజేపీ రాష్ర్టాల్లో అమలు చేస్తున్నారా? అని ప్రశ్నించారు. ప్రధానమంత్రిగా బీస�
హలం పట్టిన రైతు అసెంబ్లీలో అడుగుపెట్టి తన రాతను తానే మార్చుకోవాలని బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు. మహారాష్ట్రలో ఇంతకాలం ఎవరికో ఓటు వేసిన రైతు.. ఇప్పుడు తన ఓటును �
తెలంగాణ సాధించినట్టుగా మహారాష్ట్రలో కూడా మార్పు తేవటం బీఆర్ఎస్ కుటుంబంగా మనందరి బాధ్యత అని బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కే చంద్రశేఖర్రావు అన్నారు. తెలంగాణ, మహారాష్ట్రది బేటీ, రోటీ బంధమని చెప్పారు. తెల
సీఎం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుతున్నాయని.. గ్రామాలు, పట్టణాల్లో వందేండ్లలో జరుగని అభివృద్ధిని పదేండ్లలో చేసి చూపించారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్�
భారత రాష్ట్ర సమితి మహారాష్ట్రలో చేపట్టిన తొలిరోజు శిక్షణ విజయవంతమైంది. రాష్ట్రంలోని 288 అసెంబ్లీ నియోజకవర్గాల కన్వీనర్లు, సమన్వయకర్తలు, మహిళా కన్వీనర్లకు రెండు రోజులపాటు నిర్వహించే శిక్షణా శిబిరాలను బీ�
బీఆర్ఎస్ అధినే, ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నాందేడ్ బయలుదేరారు. తెలంగాణ వెలుపల మహారాష్ట్రలోని నాందేడ్లో (Nanded) బీఆర్ఎస్ పార్టీ (BRS) తొలిసారిగా శిక్షణ తరగతులను (Training classes) నిర్వహిస్తున్నది. రెండురోజులపాటు జరు�
జాతీయ పార్టీగా అవతరించిన బీఆర్ఎస్ (BRS).. తెలంగాణ (Telangana) వెలుపల తొలిసారిగా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నది. మహారాష్ట్రలోని (Maharashtra) నాందేడ్లో (Nanded) రెండు రోజులపాటు నాయకులకు శిక్షణ ఇవ్వనుంది. ఈ శిక్షణా శిబిరాలన
దేశ నలుమూలలకు బీఆర్ఎస్ విస్తరిస్తున్నది. ‘అబ్ కీ బార్ కిసాన్ కీ సర్కార్' అంటూ బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన నినాదం ప్రకంపనలు సృష్టిస్తున్నది. రెండున్నర నెలల స్వల్ప వ్యవధిలోనే మహా�
ఖమ్మం నగరంలో ఈ ఏడాది జనవరి 18న జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో సీఎం కేసీఆర్ నగర పరిధిలో ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రతి జర్నలిస్ట్కు 200 గజాల ఇండ్ల స్థలం ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
అంబేద్కర్ ఆలోచనలను మనం మరింత విశదీకరించినట్లయితే, సామాజిక న్యాయాన్ని సాధించడానికి సోషల్ డెమోక్రసీ తప్పనిసరి అనే విషయం అర్థమవుతుంది. అంబేద్కర్ తన జీవితాంతం దీన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. మరి అంబే
తెలంగాణలోని రైతుబంధు పథకా న్ని తక్షణం మహారాష్ట్రలో అమలుచేయాలని సీనియర్ ఐఏఎస్ అధికారి, ఔ రంగాబాద్ డివిజనల్ కమిషనర్ ఆ రాష్ట్ర ప్ర భుత్వానికి సూచించారు. దీన్ని బట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఇ�
రాష్ట్రంలో కుల వృత్తులనే నమ్ముకొని జీవిస్తున్న విశ్వబ్రాహ్మణ, నాయీ బ్రాహ్మణ, రజక, కుమ్మరి, మేదరి వంటి కులాలవారిని ఆదుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నది. కులవృత్తులు చేస్తున్నవారికి ర�