Minister Harish Rao | ప్రైవేటు ఆస్పత్రులపై ఇప్పటివరకు ఎలాంటి నియంత్రణ లేదని మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రైవేటు ఆస్పత్రులపై నియంత్రణ తీసుకొచ్చేందుకు క్లినికల్ ఎస్టాబ్లిష్ యాక్ట్ తీసుకురావడానికి రాష్ట్ర ప్రభు�
దేశ ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించి ప్రపంచంలో భారత ప్రతిష్ఠను దిగజార్చిన అదానీ గ్రూపు సంస్థల నిర్వాకంపై పార్లమెంట్లో చర్చించాలని బీఆర్ఎస్ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
ఎనోనేళ్లుగా ఎదురు చూస్తున్న పోడు సమస్యకు పరిష్కారం దొరు కుతుండడంపై గిరిజనుల్లో ఆనందం నెలకొంది. పోడు పట్టాల విషయ ంలో గిరిజనులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం స్పష్టత ఇచ్చారు.
మంచిర్యాల(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/నిర్మల్ టౌన్, ఫిబ్రవరి 10 : సబ్బండవర్గాల సమగ్రాభివృద్ధే ధ్యే యంగా ముందుకెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల్లో ఆయా వర్గాలకు ఇచ్చిన హామీలను సైతం నెరవేర్చేందుకు కృషి చ�
దేశంలో పోక్సో కేసుల్లో శిక్షల శాతం ఎంతని కేంద్ర సర్కారును భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎంపీలు రంజిత్రెడ్డి, వెంకటేశ్ నేత ప్రశ్నించారు. 2014 నుంచి పోక్సో కేసుల్లో శిక్షలు 38 శాతానికి ఎందుకు మించడం లేదని అ
అదానీ-హిండెన్బర్గ్ వ్యవహారంపై నిజాలు నిగ్గు తేల్చేందుకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాలని, లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ చేపట్టాలని బీఆర్ఎస్ సహా విపక్షాలన్నీ పార్లమెంట్ వేదిక�
నెట్టెంపాడ్ అభివృద్ధి పనులకు ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించడంతో పను ల్లో వేగం పుంజుకోనున్నది. ప్రాజెక్ట్ పరిధిలో మిగిలిపోయిన మైనర్ పనులకు రూ.119.75 కోట్లు కేటాయించడంతో న డిగడ్డ ప్రజలు సంతోషం వ్యక
గ్రామాల్లో పెండింగ్లో ఉన్న పల్లెప్రగతి పనులను త్వరగా పూర్తి చేయాలని డీపీవో కటకం కల్పన అన్నారు. మంగళవారిపేటలో శ్మశాన వాటిక, డంపింగ్ యార్డు పనులను బుధవారం ఆమె పరిశీలించారు.
‘మన ఊరుమన బడి / మన బస్తీమన బడి’ మొదటి విడత కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో 4,394 అదనపు తరగతి గదులు నిర్మించనున్నట్టు విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి తెలిపారు.