సుల్తానాబాద్ రూరల్, మే 6: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్న అభివృ ద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలువు రు బీఆర్ఎస్లో చేరుతున్నారని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నా రు. సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల లో శనివారం సర్పంచ్ ఏరుకొండ రమేశ్గౌడ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరికల కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నకల్వలతోపాటు ఉపరపల్లి నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్లో చేరగా, వారికి ఎమ్మెల్యే పార్టీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ, కార్యకర్తలంతా గ్రామాల్లో ప ర్యటించి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు.
అంతకు ముందు మహిళలు ఎమ్మెల్యేకు శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పొన్నమనేని బాలాజీరావు, ఆర్బీఎస్ జిల్లా అధ్యక్షుడు కాసర్ల అనంతరెడ్డి, ఏఏసీ చైర్మన్ బుర్ర మౌనిక-శ్రీనివాస్గౌ డ్, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు ప్రే మ్చందర్రావు, విండో చైర్మన్ జూపల్లి సందీప్రావు, సర్పంచ్ ఏరుకొండ రమేశ్గౌడ్, ఎంపీటీసీలు గుర్రం సంపత్గౌడ్, ఫకీర్యాదవ్, ఉపసర్పంచ్ అరుణ-మొండయ్య, నాయకులు రాజమల్లయ్య, గుడుగుల సతీశ్, చంద్రమౌళ్లి, కృ ష్ణారావు, నారాయణ, అంజయ్య, కుమార్, రాజ య్య, శ్రీనివాస్, భూమయ్య, అరుణ్, పద్మ, రాజేశ్వరి, మల్లమ్మ, మల్లేశ్వరి, శో భ, రాజమణి, పోచమ్మ ఉన్నారు.