పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నారాయణరావుపల్లి గ్రామ సర్పంచ్ గా నామని రాజిరెడ్డి ఏకగ్రీవం ఖరారు అయినట్లే. సుల్తానాబాద్ మండలంలో మూడో విడతలో ఎన్నికల్లో భాగంగా ఈ నెల 3 నుంచి 5 వరకు అధికారులు సర్�
సుల్తానాబాద్ మండలంలోని నారాయణపూర్ గ్రామానికి చెందిని బీఆర్ఎస్ అనుబంధ యువజన విభాగం మండల అధ్యక్షుడు గుడుగుల సతీష్ తల్లి లక్ష్మి ఇటీవల మృతి చెందింది. కాగా బీఆర్ఎస్ నాయకులు ఆదివారం పరామర్శించారు.
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో శాంతియుత వాతావరణంలో ఎన్నికలే నిర్వహణ లక్ష్యంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లలలో భాగంగా ప్రతీ వాహనాన్ని తనిఖీ చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పోలీసులను ఆదేశిం�
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని మంచరామి గ్రామానికి చెందిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఉప్పు తిరుపతి లక్ష్మి మంచారామీ గ్రామ సర్పంచ్ గా ఉప్పు లక్ష్మీ నామినేషన్ వేసేందుకు గ్రామస్తులతో కలిసి కాలినడ�
అయ్యప్ప మాలధారణ స్వాములు నిత్య అన్న ప్రసాద వితరణను సద్వినియోగం చేసుకోవాలని పెద్దపెల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ అన్నారు. సుల్తానాబాద్ పట్టణంలోని నీరుకుల రోడ్లో గల అయ్యప్ప ఆలయంల
సుల్తానాబాద్లో శ్రీ సత్య సాయి బాబా 100 వ జయంతి వేడుకలను ఆదివానం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి లో పేషంట్ల కు దుప్పట్లు, పండ్లు, బ్రెడ్లు, డోర్ మ్యాట్లు పంపిణీ చేశారు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని తొగర్రాయి గ్రామానికి చెందిన కోట రాజగోపాల్ రెడ్డి (74) సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శరీర దానానికి అంగీకారం తెలిపారు. ఈ సందర్భంగా ఓదెల మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్, సదాశయ �
సర్వో ఆయిల్ కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైతు మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలని చిన్నకల్వల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(పీఏసీఎస్) చైర్మన్ దేవరనేని మోహన్ రావు అన్నారు.
గత కొన్ని నెలల నుంచి గ్రామంలో కోతుల బెడద తీవ్రమైంది. వివిధ అవసరాల రీత్యా ఇంటి నుంచి బయటికి వచ్చిన గ్రామస్తులపై కోతులు దాడి చేసి గాయపరిచాయి. ఈ విషయంపై రిటైర్డ్ ఎస్పీ ఉప్పు తిరుపతి-లక్ష్మిదంపతులు స్పందిస్�
ఘనంగా కార్తిక వన సమారాధన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నీరుకుల్ల గ్రామంలోని మానేటి రంగనాయక స్వామి ఆలయంలో కరీంనగర్ అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రతిష�
రైతులు కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని దళారులను నమ్మకుండా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి వినియోగించుకోవాలని పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారా�
పెద్దపల్లి జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో శనివారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజా కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. శివ కేశవులకు అత్యంత ప్రీతికరమైన పవిత్ర కార్తీక మా�
రైతులు పంట మార్పిడీతో నే అధిక దిగుబడులను సాధించవచ్చని పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం �