ద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని వికాసం వికలాంగుల పునరావాస కేంద్రంలోని చిన్నారులకు క్లబ్ ప్రతినిధులతో అన్న వితరణ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు.
గౌడ కులస్తుల ఆరాధ్య దైవమైన రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో మంగళవారం నాగుల పంచమిని పురస్కరించుకొని ఓడి బియ్యంతో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని చిన్నకల్వల గ్రామంలో గురువారం ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ బీసీ సెల్ మండల ఉపాధ్యక్షుడు బొంగోని కుమార్ �
గ్రామ పంచాయతీల ఉద్యోగుల సంఘం జిల్లా జేఏసీ చైర్మన్ గర్రెపల్లి కారోబార్ జొన్నకోటి వెంకటేష్ కావడం అభినందనీయమని గర్రెపల్లి మాజీ సర్పంచ్, సర్పంచుల ఫోరం మాజీ మండల అధ్యక్షులు పడాల అజయ్ గౌడ్ అన్నారు.
విద్యార్థులు అంకితభావంతో విద్యను అభ్యసించాలని సుల్తానాబాద్ మండల విద్యాధికారి ఆరేపల్లి రాజయ్య అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కందునూరిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని హనుమండ్లపల్లి ప్
గ్రామపంచాయతీ ఉద్యోగుల సంఘం జిల్లా జేఏసీ (JAC) చైర్మన్గా జొన్నకోటి వెంకటేష్ నియమితులయ్యారు. పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నీరుకుల మానేటి రంగనాయక స్వామి ఆలయ ఆవరణలో పెద్దపల్లి జిల్లా గ్రామపంచా
ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించిన వంతెన మరుమతులకు నోచుకోలేక శిథిలావస్థకు చేరుకుంది. దీంతో ప్రయాణం చేయడం ప్రమాదకరంగా ఉంది. వంతెన ఇలా ఉంటే ప్రయాణం ఎలా చేయడం అని ప్రయాణికులు వాపోతున్నారు. నిత్యం వందలాది భారీ వా�
మున్సిపల్ శాఖకు చెందిన అవినీతి అధికారులు ఏసీబీకి చిక్కారు. కొత్త ఇంటికి నంబర్ ఇచ్చేందుకు రూ.10వేలు డిమాండ్ చేసి, రూ.5వేలు తీసుకుంటూ శనివారం దొరికిపోయాయి.
రైతులు పంటల సాగు ముందు భూసార పరీక్షలు నిర్వహించుకున్నట్లయితే అధిక అధిక దిగుబడులను సాధించవచ్చని ఏఈఓ రవితేజ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని మియాపూర్ గ్రామంలోనీ వ్యవసాయ భూముల్లోన
వర్షాలు వస్తాయని ఆశపడ్డ రైతన్నలు ముందస్తుగా పత్తి పంట సాగు కు సన్నద్ధమయ్యారు. దుక్కులు దున్ని పత్తి విత్తనాలు నాటి నెల రోజులు గడుస్తున్నా.. వర్షాలు రాకపోవడంతో రైతన్నలు ఆకాశం వైపు దీనంగా చూస్తున్నారు.
తమ గ్రామంలో పదేండ్ల క్రితం మూతబడిన సర్కారు బడిని (Government School) తిరిగి తెరవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రైవేటులో ఖర్చులు భరించలేకపోతున్నామని, మళ్లీ మా ఊర్లో ఉన్న పాఠశాలను ఓపెన్ చేయాలని పెద్దపెల్లి జిల్లా సుల్�
రాజీ మార్గమే రాజ మార్గం అని, లోక్ అదాలత్ లతో ఇరువర్గాలకు సమ న్యాయం అందుతుందని సుల్తానాబాద్ జూనియర్ సివిల్ జడ్జి దుర్గం గణేష్ అన్నారు. జాతీయ లోక్ అదాలత్ ను పురస్కరించుకుని మండల న్యాయసేవాదికార సంస్థ ఆధ్వర�
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని భూపతిపూర్ కస్తూర్బా బాలికల విద్యాలయంలో వంటకాలను మరింత రుచికరంగా, పరిశుభ్రంగా తయారు చేయడం కోసం ప్రత్యేక శిక్షణ శిబిరం సోమవారం నిర్వహించినట్లు జీసీడీవో కవిత తె�
ఫేస్ బుక్ పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారి తీసిన సంఘటన శనివారం సుల్తానాబాద్ లో వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని అశోక్ నగర్ కు చెందిన ఓ వివాహ�