ఈదురు గాలులతో కురిసిన అకాల వర్షానికి అపర నష్టం వాటిల్లింది. పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ (Sultanabad) మండలంలోని భూపతిపూర్ గ్రామంలో శుక్రవారం రాత్రి ఈదురుగాళ్లతో కురిసిన వర్షానికి గ్రామానికి చెందిన సంబుల ల�
పెద్దపల్లి జిల్లాలో మధ్యాహ్న భోజనం అమలవుతున్న తీరును, మధ్యాహ్న భోజన వర్కర్స్ కు బిల్లుల చెల్లింపులు చేస్తున్న విధానమును పరిశీలించుటకు బుధవారం రాష్ట్ర అధికారి శశి కుమార్ సుల్తానాబాద్ మండలంలోని పలు పాఠ�
పెద్దపల్లి జిల్లా (Peddapalli) సుల్తానాబాద్ మండలంలోని దేవునిపల్లిలో శ్రీ లక్ష్మీనములాద్రి స్వామి బ్రహ్మోత్సవాలు వైభంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం ఘనంగా రథోత్సవం నిర్వహించారు.
సుల్తానాబాద్ శ్రీ శ్రీనివాస చేనేత సహకార సంఘం అవినీతిలో కూరుకుపోయింది. 30 లక్షల నిధుల గోల్మాల్తో పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. 175 మంది సభ్యులతో చేతినిండా పనితో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన సొసైటీ చివ�
అప్పటిదాకా ఇంట్లో సంతోషం గా ఆడిపాడిన ఆ బాలిక అను కోని రీతిలో మృత్యుఒడికి చేరిం ది. ఫ్రిడ్జ్ కింద ఉన్న పాము కాటు వేయడంతో ప్రాణాలు కోల్పోయింది. కుటుంబ సభ్యు ల కథనం ప్రకారం..
సుల్తానాబాద్లో లారీ బీభత్సం వెనుక నిర్లక్ష్యమే అసలు కారణంగా కనిపిస్తున్నది. డ్రైవర్ మద్యం మత్తులో అదుపుతప్పి రోడ్డుపై ప్రమాదకరంగా వెళ్తుండగా.. వెనుకే వస్తున్న ఓ వాహనదారుడు గుర్తించి, డయల్ 100కు ఫోన్ �
సుల్తానాబాద్లో శుక్రవారం సాయంత్రం ఓ లారీ బీభత్సం సృష్టించింది. మద్యంమత్తులో ఉన్న డ్రైవర్ ఇష్టమొచ్చినట్లు నడుపుతూ ఆరు బైక్లు, గప్చుప్ బండిని ఢీకొట్టడంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ఖోఖో క్రీడకు మహర్దశ పట్టనున్నది. ఖేలో ఇండియాలో భాగంగా క్రీడలకు పుట్టినిల్లు అయిన సుల్తానాబాద్కు ఖోఖో సెంటర్ మంజూరైంది. ఈ విషయాన్న జిల్లా యువజన క్రీడాధికారి ఏ సురేశ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
అనాదిగా పల్లె జీవనంలో ఒక్కటై పోయి కుటుంబాలకు జీవనాధారమైన పశుపోషణ కాలక్రమేణా మాయమైతున్నది. ప్రస్తుత టెక్నాలజీ యుగంలో పశుపక్ష్యాదుల పెంపకం మరుగునపడుతున్నది.
CM KCR | సుల్తానాబాద్ వడగండ్ల వానతో తీవ్రంగా నష్టపోయిన రైతులను అదుకునేందుకు సీఎం కేసీఆర్ ప్రతి ఎకరాకు రూ.10 వేలు ప్రకటించడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు గురువారం ఆయన చిత్రపటాలకు రైత�
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రభుత్వ దవాఖానలో సకల సౌకర్యాలతో మెరుగైన వైద్యం అందిస్తున్నారని రాష్ట్ర కాయకల్ప బృందం పేర్కొన్నది. ఇక్కడి దవాఖానలో గురువారం ఈ బృందం సందర్శించింది. ఇక్కడ వసతులను పరిశీల�
అప్పటిదాకా ఆడుకుం టూ కనిపించిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు చెరువులో మునిగి మృత్యు ఒడికి చేరారు. వివరాలు.. పూ సాల గ్రామానికి చెందిన గుర్రాల ప్రశాంత్-అక్షిత దంపతులకు కూతుళ్లు సాన్వి (5), అనుశ్రీ (3) ఇద్దరు కూతుర్ల�