సుల్తానాబాద్లో శుక్రవారం సాయంత్రం ఓ లారీ బీభత్సం సృష్టించింది. మద్యంమత్తులో ఉన్న డ్రైవర్ ఇష్టమొచ్చినట్లు నడుపుతూ ఆరు బైక్లు, గప్చుప్ బండిని ఢీకొట్టడంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ఖోఖో క్రీడకు మహర్దశ పట్టనున్నది. ఖేలో ఇండియాలో భాగంగా క్రీడలకు పుట్టినిల్లు అయిన సుల్తానాబాద్కు ఖోఖో సెంటర్ మంజూరైంది. ఈ విషయాన్న జిల్లా యువజన క్రీడాధికారి ఏ సురేశ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
అనాదిగా పల్లె జీవనంలో ఒక్కటై పోయి కుటుంబాలకు జీవనాధారమైన పశుపోషణ కాలక్రమేణా మాయమైతున్నది. ప్రస్తుత టెక్నాలజీ యుగంలో పశుపక్ష్యాదుల పెంపకం మరుగునపడుతున్నది.
CM KCR | సుల్తానాబాద్ వడగండ్ల వానతో తీవ్రంగా నష్టపోయిన రైతులను అదుకునేందుకు సీఎం కేసీఆర్ ప్రతి ఎకరాకు రూ.10 వేలు ప్రకటించడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు గురువారం ఆయన చిత్రపటాలకు రైత�
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రభుత్వ దవాఖానలో సకల సౌకర్యాలతో మెరుగైన వైద్యం అందిస్తున్నారని రాష్ట్ర కాయకల్ప బృందం పేర్కొన్నది. ఇక్కడి దవాఖానలో గురువారం ఈ బృందం సందర్శించింది. ఇక్కడ వసతులను పరిశీల�
అప్పటిదాకా ఆడుకుం టూ కనిపించిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు చెరువులో మునిగి మృత్యు ఒడికి చేరారు. వివరాలు.. పూ సాల గ్రామానికి చెందిన గుర్రాల ప్రశాంత్-అక్షిత దంపతులకు కూతుళ్లు సాన్వి (5), అనుశ్రీ (3) ఇద్దరు కూతుర్ల�
పెద్దపల్లిటౌన్/సుల్తానాబాద్, జనవరి 14 : పెద్దపల్లి జిల్లాలో నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ఐదుగురిని పోలీసులు శుక్రవారం పట్టుకొన్నారు. సుల్తానాబాద్ చెరువుకట్ట వద్ద తనిఖీలు నిర్వహించగా కాల్వశ్రీరాంప