పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రభుత్వ దవాఖానలో సకల సౌకర్యాలతో మెరుగైన వైద్యం అందిస్తున్నారని రాష్ట్ర కాయకల్ప బృందం పేర్కొన్నది. ఇక్కడి దవాఖానలో గురువారం ఈ బృందం సందర్శించింది. ఇక్కడ వసతులను పరిశీల�
అప్పటిదాకా ఆడుకుం టూ కనిపించిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు చెరువులో మునిగి మృత్యు ఒడికి చేరారు. వివరాలు.. పూ సాల గ్రామానికి చెందిన గుర్రాల ప్రశాంత్-అక్షిత దంపతులకు కూతుళ్లు సాన్వి (5), అనుశ్రీ (3) ఇద్దరు కూతుర్ల�
పెద్దపల్లిటౌన్/సుల్తానాబాద్, జనవరి 14 : పెద్దపల్లి జిల్లాలో నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ఐదుగురిని పోలీసులు శుక్రవారం పట్టుకొన్నారు. సుల్తానాబాద్ చెరువుకట్ట వద్ద తనిఖీలు నిర్వహించగా కాల్వశ్రీరాంప