పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని భూపతిపూర్ గ్రామంలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో బుధవారం జిల్లా స్థాయి అండర్-14, అండర్-19 క్రీడా పోటీలను నిర్వహించారు.
: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని ఏఎంసీ చైర్మన్ వినుపల ప్రకాష్ రావు అన్నారు. పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని చిన్నకల్వల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆ�
పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నీరుకుల్ల పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం వేగురుపల్లి గ్రామానికి చెందిన ఇద్ద�
పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని అయితరాజుపల్లి గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం సామూహిక సత్యనారాయణ వ్రతం కార్యక్రమాన్ని నిర్�
పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కదంబ పూర్ గ్రామంలో స్వచ్ఛ శుక్రవారం కార్యక్రమాన్ని గ్రామానికి చెందిన గోస్కుల సదయ్య చేపట్టారు. శుక్రవారం ఉదయం గ్రామంలో పర్యటించి రక్షిత తాగునీటి బావి, మురిగు క
వర్షాలకు రోడ్డు దెబ్బతిని కుంగి పోయి, నీళ్ల కోసం వేసిన పైపుకు రంద్రం పడి రోడ్డుపై ఉన్న మట్టి కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రజలు, ప్రయాణికులు, విద
గణపతి నవరాత్రి ఉత్సవాలను భక్తులు, ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసిన గణపతి మండపాల వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత�
నిత్యం వందలాది వాహన రాకపోకలతో ఎప్పుడు రద్దీగా ఉండే రోడ్డుపై గుంత పడింది. ఆ గుంతతో ప్రమాదం పొంచి ఉన్న అధికారులు పట్టించుకోవడంలేదని ప్రజలు, ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్దపెల్లి జిల్లా సుల్�
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని అయితరాజ్ పల్లి గ్రామానికి చెందిన మడ్డి సాయి కిషోర్ గౌడ్ రక్తదానం చేసి మానవత్వం చాటుకున్నాడు. పెద్దపల్లి జిల్లా ముత్తారం గ్రామానికి చెందిన లక్ష్మి అనే పేషెంట్ క
Handloom workers | రెక్కాడితే డొక్కాడే చేనేత కార్మికులు దుర్బర జీవితం గడుపుతున్నారని , ప్రభుత్వం వారిని ఆదుకొని అండగా ఉండాలని పెద్దపల్లి జిల్లా పద్మశాలి సేవా సంఘం అడ్హక్ కమిటీ చైర్మన్ వలస నీలయ్య అన్నారు.
పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని బొంతకుంటపల్లి ప్రాథమిక పాఠశాలకు సోమవారం దాస్ సేవా సమితి ఆధ్వర్యంలో డిల్లీ పబ్లిక్ స్కూల్స్ సీఈవో మల్క యశస్వి సహకారంతో రూ.లక్ష విలువ గల 20 డబుల్ డెస్క్ బెంచెస్ వ�
పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కనుకుల గ్రామానికి చెందిన నరసయ్య ఇటీవల చెందాడు. కాగా ఆ కుటుంబానికి గర్రెపల్లి మాజీ సర్పంచ్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు పడాల అజయ్ గౌడ్ 50 కిలోల బియ్యం పంపించగా స