ప్రసవం తర్వాత మహిళ శరీరం పూర్తిగా కోలుకోవడానికి, అలాగే శిశువుకు తల్లిపాలు అందించడానికి సరైన పోషకాహారం అత్యంత కీలకం. గర్భధారణ సమయంలో పోషకాహారంపై ఎంత శ్రద్ధ అవసరమో, ప్రసవానంతరం కూడా అంతే ప్రాధాన్యం ఇవ్వా�
Vehicle runs over two women | రోడ్డుపై నడుస్తున్న ఇద్దరు మహిళలపైకి ఒక వాహనం దూసుకెళ్లింది. దీంతో వారిద్దరూ గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డారు. డ్రైవర్ వాహనాన్ని వదిలేసి అక్కడి నుంచి పారిపోయాడు. సీసీటీవీలో రికార్డైన ఈ వీడియ
రాష్ట్ర ప్రభుత్వం మహిళలను లక్షాధికారులను చేస్తామన్న హామీ నెరవేరకపోగా.. మహిళా సంఘాల రుణాలు మాత్రం పక్కదారి పడుతున్నాయి. స్త్రీనిధి పథకం కింద మహిళా సంఘాలకిచ్చే రుణాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నా
3 murders in Bengaluru | ఒకే రోజు మూడు హత్యలు జరిగాయి. వేర్వేరుగా జరిగిన ఈ సంఘటనల్లో ఇద్దరు మహిళలు హత్యకు గురికాగా, ఒక నేరస్తుడ్ని పత్యర్థులు నరికి చంపారు. ఈ మూడు హత్యలతో రాజధాని నగరం ఉలిక్కిపడింది.
మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవాలని, ప్రభుత్వం ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
Women | ఓ మహిళ కడుపునొప్పి ఉందంటూ ఎల్బీ నగర్ హాస్పిటల్లోని అత్యవసర విభాగంలో చేరింది. ప్రాథమిక చికిత్సనందించిన డాక్టర్లు ఆమెకు పరీక్షలు నిర్వహించి ఎలాంటి అనారోగ్య సమస్య లేదని తెలియజేశారు.
‘ఏమిటో ఈమధ్య అన్నీ మర్చిపోతున్నా...’ యాభై దాటిన మహిళల్లో ఎక్కువమంది నుంచి వచ్చే మాట ఇది. మెనోపాజ్ అని సరిపెట్టుకుంటారే తప్ప చాలామంది దీన్నో సమస్యగానే గుర్తించరు.
Women | తాను కష్టపడి పనిచేస్తే మీరు ఎలా డబ్బులు తగ్గిస్తారని ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళ ఏకంగా పోలీస్ వాహనంతో పాటు అధికారిపై బండరాయితో దాడికి దిగిన సంఘటన వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో చోటుచేసుకుంది.
Misbehave | మహబూబాబాద్ మండలం పర్వతగిరి గ్రామానికి చెందిన యాకమ్మ అనే మహిళ గత కొన్ని రోజులుగా భూమి పరిహారం కోసం సమీకృత కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతుంది.
man poses as cop dupes 21 women | నకిలీ ఫొటోలు, డాక్యుమెంట్లతో పోలీస్ అధికారిగా ఒక వ్యక్తి నమ్మించాడు. సుమారు 21 మంది మహిళలను మోసం చేశాడు. వారి నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేశాడు. కొందరు మహిళల ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన పోలీ�
Free Travel Scheme: యూడీఎఫ్ తమ ఎజెండాలో మహిళలకు ఉచిత బస్సు స్కీమ్ పెట్టింది. అయితే ఆ స్కీమ్ను రద్దు చేసుకోవాలని కేరళలో ప్రైవేటు బస్సు ఆపరేటర్లు ఆందోళన వ్యక్తం చేశారు.
స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో కొనసాగుతున్న నిరసనలు మరింత ఉద్ధృతమయ్యాయి. మీటర్లు వద్దంటూ ఆగ్రా జిల్లాలోని మహిళలు శుక్రవారం నిరసన ప్రదర్శన చేపట్టారు.