రామగుండం నగర పాలక సంస్థ 7వ డివిజన్ జీఎం కాలనీలో శ్రీ సూరపనేని అనుదీప్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించిన వృత్తి శిక్షణా తరగతులు ముగిశాయి. ఈమేరకు ఆదివారం డివిజన్ కార్పొరేటర్ వేగోళపు రమాదేవి శ్రీని�
పొద్దంతా ఇంటి పనులకు సమయం కేటాయించే గృహిణిలకు ఇకపై సాయంకాలం పాఠశాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు రామగుండం నగరపాలక సంస్థ 41 డివిజన్ కార్పొరేటర్ మార్కాపూర్ సూర్య ప్రకటించారు.
UP Accident | రోడ్డు పక్కన నిలిచి ఉన్న లారీని పికప్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు పిల్లలతో సహా 8 మంది మరణించారు. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నారు. మరో 27 మంది గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్
Cyber Crime Amid LPG Crisis | వంట గ్యాస్ కొరత నేపథ్యంలో సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. సైబర్ నేరగాళ్లు అప్డేట్ పేరుతో ఇద్దరు మహిళలను మోసగించారు. వారి బ్యాంకు ఖాతాల నుంచి రూ.4 లక్షలు కొల్లగొట్టారు. ఫిర్యాదులు అందుకున్న ప
మహిళలు ఆరోగ్యంగా ఉండడమంటే కేవలం వ్యాధులు లేకుండా ఉండడమే కాదు. ముందుగానే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించడం కూడా ఇందులో భాగమే. ప్రస్తుతం శరీర ఆరోగ్యాన్ని చూసే విధానం కూడ
మహిళలు సమాజానికి వెన్నుముక లాంటివారని అంతర్గాం మండలం ఆకేనపల్లి గ్రామ సర్పంచ్ గాదె స్రవంతి సుధాకర్ అన్నారు. ఆకేనపల్లి గ్రామపంచాయతి కార్యాలయంలో అదివారం మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు.
Women Stealing Undergarments | ముగ్గురు మహిళలు కొనుగోలు పేరుతో ఒక బట్టల షాపులోకి ప్రవేశించారు. అయితే సుమారు పది వేల విలువైన లోదుస్తులను వారు చోరీ చేశారు. సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింద
Fake ED Raid | ఇంటి యజమాని డబ్బు, నగలపై పనిమనిషికి కన్నుపడింది. బంధువైన మహిళతో కలిసి కుట్రపన్నింది. వదిన భర్త, అతడి స్నేహితుడితో కలిసి నకిలీ ఈడీ రైడ్ చేయించింది. దర్యాప్తు చేసిన పోలీసులు అసలు గుట్టును రట్టు చేశార�
Tandoor | మహిళలు వంటింటికి పరిమితం కాకుండా అన్ని రంగాల్లో రాణించాలని సింగరేణి సేవాసమితి అధ్యక్షురాలు పద్మ విజయభాస్కర్ రెడ్డి, బెల్లంపల్లి ఏరియా జీఎం విజయభాస్కర్ రెడ్డి అన్నారు.
మన దేశంలో వివాహాల విషయంలో అనేక సామాజిక నిబంధనలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. భార్యాభర్తల మధ్య వయసులో ఎంత తేడా ఉండాలనేది కూడా అందులో ఒకటి. వివాహ విషయంలో సాధారణంగా చర్చించే అంశాల్లో ఇది కూడా ఒక
Vasundhara Raje : మహిళలు రాజకీయాల్లో రాణించాలంటే పురుషులకంటే మూడు రెట్లు ఎక్కువ కష్టపడాలని సూచించారు రాజస్థాన్ మాజీ సీఎం, బీజేపీ నేత వసుంధరా రాజే. జైపూర్లో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.