Bus Falls Into Gorge | ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పింది. లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మరణించారు. 31 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
BJP's Women's March | లోక్సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ మహిళా ఎంపీలు, నాయకురాళ్లు, ఆ పార్టీ మహిళా కార్యకర్తలు శనివారం ఢిల్లీలో భ�
మహిళల్లో గుండెపోటు భిన్నంగా కనిపిస్తుంది. వారిలో అలసట, ఆయాసం, వీపు పైభాగంలో నొప్పి, వికారం, గుండెదడ వంటి లక్షణాలతో ఉంటుంది. అయితే, చాలామంది ఈ లక్షణాలను గుండెపోటుగా భావించడం లేదట.
గ్రామీణ ప్రాంతానికి చెందిన పెద్దబుడి వనజను ఆదర్శంగా తీసుకుని మహిళలు వ్యాపార రంగంలో రాణించాలని స్త్రీ శిశు సంక్షేమ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సూచించారు.
Justice Nagarathna: ఓ మహిళగా ఆలోచిస్తే, నెలలో 3 రోజులు అంటరానివాళ్లం కాలేమని, ఆ తర్వాత 4వ రోజు అస్పృశ్యత లేదని చెప్పలేమని జస్టిస్ నాగరత్న అన్నారు. శబరిమల కేసులో ఆర్టికల్ 17 ప్రస్తావన చేయడాన్ని ఆమె త
Sabarimala Entry : శబరిమల ఆలయంలోకి ఎంట్రీ అంశంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. మహిళల ప్రవేశంపై ఉన్న ఆంక్షలను సుప్రీంకోర్టు సమర్థించింది. 9 మంది సభ్యులు ధర్మాసనం ఈ కేసు విచారిస్తున్నారు.
Women Corner, Beat Up Man | ఒక ఇంట్లోకి వ్యక్తి ప్రవేశించాడు. దొంగతనం కోసం ప్రయత్నించాడు. ఆ ఇంట్లో ఉన్న మహిళలు ఆ వ్యక్తిని గమనించారు. మెల్లగా అతడ్ని చుట్టుముట్టారు. ఆ వ్యక్తిని పట్టుకుని కొట్టారు. సీసీటీవీలో రికార్డైన ఈ వ�
Man Steals Women's Innerwear | ఒక వ్యక్తి రాత్రివేళ ఇంటి గోడలు దూకుతున్నాడు. మహిళల లోదుస్తులు దొంగిలిస్తున్నాడు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఇది తెలుసుకున్న ఆ ప్రాంత మహిళలు ఆందోళన చెందుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర�
రామగుండం నగర పాలక సంస్థ 7వ డివిజన్ జీఎం కాలనీలో శ్రీ సూరపనేని అనుదీప్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించిన వృత్తి శిక్షణా తరగతులు ముగిశాయి. ఈమేరకు ఆదివారం డివిజన్ కార్పొరేటర్ వేగోళపు రమాదేవి శ్రీని�
పొద్దంతా ఇంటి పనులకు సమయం కేటాయించే గృహిణిలకు ఇకపై సాయంకాలం పాఠశాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు రామగుండం నగరపాలక సంస్థ 41 డివిజన్ కార్పొరేటర్ మార్కాపూర్ సూర్య ప్రకటించారు.
UP Accident | రోడ్డు పక్కన నిలిచి ఉన్న లారీని పికప్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు పిల్లలతో సహా 8 మంది మరణించారు. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నారు. మరో 27 మంది గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్
Cyber Crime Amid LPG Crisis | వంట గ్యాస్ కొరత నేపథ్యంలో సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. సైబర్ నేరగాళ్లు అప్డేట్ పేరుతో ఇద్దరు మహిళలను మోసగించారు. వారి బ్యాంకు ఖాతాల నుంచి రూ.4 లక్షలు కొల్లగొట్టారు. ఫిర్యాదులు అందుకున్న ప