Tandoor | మహిళలు వంటింటికి పరిమితం కాకుండా అన్ని రంగాల్లో రాణించాలని సింగరేణి సేవాసమితి అధ్యక్షురాలు పద్మ విజయభాస్కర్ రెడ్డి, బెల్లంపల్లి ఏరియా జీఎం విజయభాస్కర్ రెడ్డి అన్నారు.
మన దేశంలో వివాహాల విషయంలో అనేక సామాజిక నిబంధనలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. భార్యాభర్తల మధ్య వయసులో ఎంత తేడా ఉండాలనేది కూడా అందులో ఒకటి. వివాహ విషయంలో సాధారణంగా చర్చించే అంశాల్లో ఇది కూడా ఒక
Vasundhara Raje : మహిళలు రాజకీయాల్లో రాణించాలంటే పురుషులకంటే మూడు రెట్లు ఎక్కువ కష్టపడాలని సూచించారు రాజస్థాన్ మాజీ సీఎం, బీజేపీ నేత వసుంధరా రాజే. జైపూర్లో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.
Women Robbery | ఇద్దరు మహిళలు పురుషుల వేషం వేసి ఆ దుస్తులు ధరించారు. ఒక ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు. ఆ వ్యక్తి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. చోరీ చేసింది మహిళలని తెలుసుకుని షాక్ అయ్యారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కటికనపల్లి గ్రామంలో బుధవారం భోగి పండుగను పురస్కరించుకొని స్థానిక గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి ఈ పోటీలలో పాల�
కొల్లాపూర్ పట్టణంలో ఈ నెల 13 వ తేదీన మహిళలకు ముగ్గుల పోటీలు( Muggle competitions) నిర్వస్తామని ఆదివారం రత్నగిరి ఫౌండేషన్ కన్వీనర్ కేతూరి ధర్మతేజ తెలిపారు.
Iranian women : ఆందోళనలతో అట్టుడుకుతున్న ఇరాన్ లో మహిళలు, యువత సహా మెజారిటీ ప్రజలు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. అయితే, ఈ ఉద్యమం ఇప్పుడు కొత్త ట్రెండ్ లో నడుస్తోంది.
Best City for Women | గత ఏడాది మహిళలు మెచ్చిన దేశంలోని నగరాల్లో బెంగళూరు బెస్ట్ సిటీగా నిలిచింది. చెన్నై, పూణే, హైదరాబాద్, ముంబై తర్వాత స్థానాల్లో ఉన్నాయి. చెన్నైకి చెందిన వర్క్ప్లేస్ ఇంక్లూజన్ సంస్థ అవతార్ ఈ అంశంపై
Women Extorting Truck Drivers | కొందరు మహిళలు బలవంతంగా లారీలను అడ్డుకున్నారు. మేకులు కట్టిన కర్రలతో లారీ డ్రైవర్లను బెదిరించారు. వారి నుంచి డబ్బులు వసూలు చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మహిళలు అక్షరజ్ఞానం కలిగి ఉండాలని, అప్పుడే కుటుంబంతో పాటు సమాజంలో గుర్తింపు వస్తుందని మెప్మా ఏవో శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం పట్టణంలోని మున్సిపల్ స్త్రీ శక్తి భవనంలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్�
Bihar : నగల షాపుల్లోకి బురఖాలు, హిజాబ్ లు, మాస్కులు, హెల్మెట్లు ధరించి రాకూడదని బిహార్ నగల వ్యాపారుల సంఘాలు నిర్ణయించాయి. దీని ప్రకారం.. ప్రతి నగల షాపు వద్ద నోటీసులు అంటించారు.