ఒక కొత్త అంటువ్యాధి నుండి రక్షణ కోసం తలనీలాలు సమర్పించుకుంటే రూ. 15,000 ప్రోత్సాహకం ఇస్తానని ప్రభుత్వ అధికారిగా నమ్మబలికిన ఒక మోసగాడి మాటలు నమ్మి తమిళనాడులోని సేలం జిల్లాకు చెందిన ముగ్గురు మహిళలు తమ తలనీలా�
Harish Rao | సిద్ధిపేటలోని విపంచి ఆడిటోరియంలో సింధూ హాస్పిటల్ సహకారంతో నిర్వహిస్తున్న 2 రోజుల ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. ఆరోగ్యం కంటే గొప్ప �
Lata Gupta : ఢిల్లీ మహిళా కమషన్ చైర్పర్సన్గా లతా గుప్తా నియామకమయ్యారు. ఈ మేరకు ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలో మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవి రెండేళ్లుగా ఖాళీ
తెలంగాణ ఉద్యమకారుల ఎంపిక కమిటీలో మహిళలకు ఎందుకు ప్రాతినిధ్యం కల్పించలేదు. ఉద్యమంలో మహిళలు పాల్గొనలేదా? అని ఎంపిక కమిటీ చైర్మన్ కే కేశవరావు, ఇతర కమిటీ సభ్యులను మహిళలు నిలదీశారు.
బెల్ట్ షాపులు మూసివేయాలని డిమాండ్ చేస్తూ వాంకిడి మండలం చిచ్పల్లి, సోనాపూర్, గణేశ్పూర్, పోనగూడ గ్రామాలకు చెందిన మహిళలు శుక్రవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు.
ప్రసవం తర్వాత మహిళ శరీరం పూర్తిగా కోలుకోవడానికి, అలాగే శిశువుకు తల్లిపాలు అందించడానికి సరైన పోషకాహారం అత్యంత కీలకం. గర్భధారణ సమయంలో పోషకాహారంపై ఎంత శ్రద్ధ అవసరమో, ప్రసవానంతరం కూడా అంతే ప్రాధాన్యం ఇవ్వా�
Vehicle runs over two women | రోడ్డుపై నడుస్తున్న ఇద్దరు మహిళలపైకి ఒక వాహనం దూసుకెళ్లింది. దీంతో వారిద్దరూ గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డారు. డ్రైవర్ వాహనాన్ని వదిలేసి అక్కడి నుంచి పారిపోయాడు. సీసీటీవీలో రికార్డైన ఈ వీడియ
రాష్ట్ర ప్రభుత్వం మహిళలను లక్షాధికారులను చేస్తామన్న హామీ నెరవేరకపోగా.. మహిళా సంఘాల రుణాలు మాత్రం పక్కదారి పడుతున్నాయి. స్త్రీనిధి పథకం కింద మహిళా సంఘాలకిచ్చే రుణాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నా
3 murders in Bengaluru | ఒకే రోజు మూడు హత్యలు జరిగాయి. వేర్వేరుగా జరిగిన ఈ సంఘటనల్లో ఇద్దరు మహిళలు హత్యకు గురికాగా, ఒక నేరస్తుడ్ని పత్యర్థులు నరికి చంపారు. ఈ మూడు హత్యలతో రాజధాని నగరం ఉలిక్కిపడింది.
మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవాలని, ప్రభుత్వం ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
Women | ఓ మహిళ కడుపునొప్పి ఉందంటూ ఎల్బీ నగర్ హాస్పిటల్లోని అత్యవసర విభాగంలో చేరింది. ప్రాథమిక చికిత్సనందించిన డాక్టర్లు ఆమెకు పరీక్షలు నిర్వహించి ఎలాంటి అనారోగ్య సమస్య లేదని తెలియజేశారు.
‘ఏమిటో ఈమధ్య అన్నీ మర్చిపోతున్నా...’ యాభై దాటిన మహిళల్లో ఎక్కువమంది నుంచి వచ్చే మాట ఇది. మెనోపాజ్ అని సరిపెట్టుకుంటారే తప్ప చాలామంది దీన్నో సమస్యగానే గుర్తించరు.
Women | తాను కష్టపడి పనిచేస్తే మీరు ఎలా డబ్బులు తగ్గిస్తారని ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళ ఏకంగా పోలీస్ వాహనంతో పాటు అధికారిపై బండరాయితో దాడికి దిగిన సంఘటన వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో చోటుచేసుకుంది.