కుట్టు మిషన్ శిక్షణతో మహిళలు స్వయం ఉపాధి పొందవచ్చని ఐసీడీఎస్ బోధన్ ప్రాజెక్టు సీడీపీవో పద్మజ అన్నారు. కోటగిరి మండల కేంద్రంలో హోప్ ఫర్ లైఫ్ స్వచ్ఛంద సంస్థ హైదరాబాద్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచితంగా కుట్టు మి�
Gaza War | యుద్ధం కారణంగా విధ్వంసానికి గురైన గాజాలో చేతిలో పనిలేక, తినడానికి తిండిలేక, తలదాచుకోవడానికి నీడ కూడా లేని వేలాదిమంది నిరాశ్రయులు చివరకు లైంగిక దోపిడీని ఎదుర్కొనే దుస్థితి దాపురించింది.
పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని సుద్దాల గ్రామంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుర్గాదేవి మహాలక్ష్మి అవతారంలో దర్శనం ఇచ్చారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని శ�
మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ప్రభుత్వ వైద్యురాలు డాక్టర్ స్వాతి లక్ష్మణ్ పేర్కొన్నారు. పట్టణంలోని అల్లమయ్యగుట్ట ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వస్థ నారి సశక్తు పరివార్ అభియాన్ �
RTC Driver | మంగళవారం ఉదయం 7 గంటలకు జోగిపేట్ నుండి నర్సాపూర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు చండూర్ గేటు వద్ద సంకలో పాపను ఎత్తుకున్న మహిళ, మరో చిన్న పాపతో కలిసి బస్సును ఆపింది.
కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామంలో కోలాటం బృందాలకు కాంగ్రెస్ నాయకులు బాలే శివప్రసాద్ ఆధ్వర్యంలో వారి సొంత ఖర్చులతో స్థానిక కాంగ్రెస్ నాయకుల చేతుల మీదుగా మహిళ కోలాటం బృందాలకు కోలలను పంపిణీ చేశారు.
MLA Sunitha Lakshma Reddy | దేవుడిని రోజు పూలతో పూజిస్తామని, దేవుడిని పూజించే పూలనే పూజించే గొప్ప పవిత్రమైన పండుగ బతుకమ్మ అని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు.
మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని స్వస్థ్ నారీ, స శక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టుందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పేర్కొన్నారు. జ�
Missing | తుజాల్పూర్ గ్రామం అర్జుతాండాకు చెందిన కొర్ర పవన్కు గత మూడు సంవత్సరాల క్రితం మేడ్చల్ జిల్లా, దుండిగల్ మండలం, గండిమైసమ్మ గ్రామానికి చెందిన బానోత్ మౌనిక (20)తో వివాహం జరిగింది.
మతిస్థిమితం లేని ఇద్దరు మహిళలను శుక్రవారం హైదరాబాద్ టుప్పల్లోని అమ్మానాన్న ఆశ్రమానికి తరలించినట్లు జిల్లా సంక్షేమ శాఖ ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ స్వర్ణలత తెలిపారు.
మహిళలు తమ ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యమివ్వాలని, జిల్లా మహిళా సాధికారత కేంద్ర కోఆర్డినేటర్ శ్రీలత అన్నారు. నగరంలోని వావిలాలపల్లిలో గల వోక్సి దీనదయాల్ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్�
man kills two women | ఒక వ్యక్తి ఇద్దరు మహిళలను హత్య చేశాడు. వారి మృతదేహాలను ఒక చోట పాతిపెట్టాడు. మహిళల మిస్సింగ్పై దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు. అయితే పోలీస్ కస్టడీలో అతడు ఆత్మహత్యకు పాల్పడ
రాష్ట్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన సీపీగెట్-25 ఫలితాలు విడుదలయ్యాయి. మాసాబ్ట్యాంక్లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వుడిత్య�