Women drown in beach | నలుగురు అమ్మాయిలు బీచ్కు వెళ్లారు. బీచ్లోని నీటిలో ఆటలు ఆడారు. బలమైన అలలకు ఒక యువతి కొట్టుకెళ్లింది. ఆమెను రక్షించేందుకు ప్రయత్నించిన మిగతా ముగ్గురు అమ్మాయిలు కూడా సముద్రంలో కొట్టుకుపోయారు. న
ప్రతి మహిళ జీవితంలో మెనోపాజ్ అనేది ఒక సహజమైన దశ. అయితే, ఈ ప్రక్రియ.. వారిలో అనేక రకాల మార్పులను తీసుకొస్తుంది. హార్మోన్ల అసమతుల్యత, ఈస్ట్రోజెన్ స్థాయులు తగ్గడం, వేడి ఆవిర్లు, అలసట, మానసిక స్థితిలో మార్పుల�
ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను అందించేందుకు భారత రైల్వే టికెట్ బుకింగ్ విధానంలో కొన్ని మార్పులను చేసింది. సీనియర్ సిటిజన్లు, 45 ఏండ్లు పైబడిన మహిళలు, గర్భిణులకు టికెట్ బుక్ చేసే సమయంలోనే ఆటోమేటిక్
staff force women to show period proof | రుతుక్రమంలో ఉన్న పారిశుద్ధ్య మహిళలు సెలవు కోరారు. అయితే ఆధారం కోసం వినియోగించిన శానిటరీ ప్యాడ్ ఫొటోలు పంపాలని సూపర్వైజర్లు బలవంతం చేశారు. ఈ నేపథ్యంలో మహిళా పారిశుద్ధ్య సిబ్బంది నిరసన త�
ఒకప్పుడు సంవత్సరానికి ఐవీఎఫ్ కేసులు కేవలం 5 శాతం మాత్రమే నమోదయ్యేవి. అది క్రమంగా పెరుగుతూ 10 శాతానికి ఆ తరువాత 15 శాతం దాటింది. ప్రస్తుతం ఇది 18 శాతంగా ఉంది.
Awareness | మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్ గ్రామంలో శనివారం ఐకేపీ ఆధ్వర్యంలో గుప్పెడు పప్పు కార్యక్రమంపై స్వయం సహాయక గ్రామ సంఘాల మహిళలకు అవగాహన కల్పించారు.
కుట్టు మిషన్ శిక్షణతో మహిళలు స్వయం ఉపాధి పొందవచ్చని ఐసీడీఎస్ బోధన్ ప్రాజెక్టు సీడీపీవో పద్మజ అన్నారు. కోటగిరి మండల కేంద్రంలో హోప్ ఫర్ లైఫ్ స్వచ్ఛంద సంస్థ హైదరాబాద్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచితంగా కుట్టు మి�
Gaza War | యుద్ధం కారణంగా విధ్వంసానికి గురైన గాజాలో చేతిలో పనిలేక, తినడానికి తిండిలేక, తలదాచుకోవడానికి నీడ కూడా లేని వేలాదిమంది నిరాశ్రయులు చివరకు లైంగిక దోపిడీని ఎదుర్కొనే దుస్థితి దాపురించింది.
పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని సుద్దాల గ్రామంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుర్గాదేవి మహాలక్ష్మి అవతారంలో దర్శనం ఇచ్చారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని శ�
మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ప్రభుత్వ వైద్యురాలు డాక్టర్ స్వాతి లక్ష్మణ్ పేర్కొన్నారు. పట్టణంలోని అల్లమయ్యగుట్ట ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వస్థ నారి సశక్తు పరివార్ అభియాన్ �
RTC Driver | మంగళవారం ఉదయం 7 గంటలకు జోగిపేట్ నుండి నర్సాపూర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు చండూర్ గేటు వద్ద సంకలో పాపను ఎత్తుకున్న మహిళ, మరో చిన్న పాపతో కలిసి బస్సును ఆపింది.
కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామంలో కోలాటం బృందాలకు కాంగ్రెస్ నాయకులు బాలే శివప్రసాద్ ఆధ్వర్యంలో వారి సొంత ఖర్చులతో స్థానిక కాంగ్రెస్ నాయకుల చేతుల మీదుగా మహిళ కోలాటం బృందాలకు కోలలను పంపిణీ చేశారు.
MLA Sunitha Lakshma Reddy | దేవుడిని రోజు పూలతో పూజిస్తామని, దేవుడిని పూజించే పూలనే పూజించే గొప్ప పవిత్రమైన పండుగ బతుకమ్మ అని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు.