Women, Minors Rescued | మానవ అక్రమ రవాణాదారుల నుంచి 24 మంది మహిళలు, ముగ్గురు మైనర్ బాలికలను పోలీసులు రక్షించారు. ఉద్యోగ నియామకాల పేరుతో నకిలీ పత్రాలతో వారిని రైలులో అక్రమంగా తరలిస్తున్నట్లు దర్యాప్తులో తెలుసుకున్నార�
Women And Girls Missing | సుమారు 23,000 మంది మహిళలు, బాలికలు కనిపించడం లేదు. అత్యాచారం, మహిళలపై జరిగిన నేరాలతో సంబంధం ఉన్న 1,500 మంది నిందితులు పరారీలో ఉన్నారు. ఆ రాష్ట్ర సీఎం ఈ విషయాలను స్వయంగా అసెంబ్లీకి వెల్లడించారు.
ఒంటరిగా ఉంటే డయాబెటిస్ వచ్చే రిస్క్ ఎక్కువట! అదీ ముఖ్యంగా మహిళల్లో. ఒంటరిగా ఉండటం అంటే ఏకాకి అని కాదు! మానసిక బాధలతో ఒంటరిగా ఉండేవాళ్లను పట్టుకునేందుకు షుగర్ కాచుకొని కూర్చుంటుందని పరిశోధనలు చెబుతున�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ప్రతి ఏటా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతన్నారు. పేదింటి అడబిడ్డల కోసం తెలంగాణ తొలి మ�
మహిళలు ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ సందీప్కుమార్ అన్నారు. ఇందిరా మహిళా శక్తి సంబురాలల్లో భాగంగా ముస్తాబాద్ మండలం ఆవునూరు గాయత్రి గ్రామైక్య సంఘం, ఎల్లారెడ్డిపేటలో చైతన్య గ్రామైక్య సంఘం, కోరుట్లపేటలో
మహిళ రక్షణకు భద్రత కోసమే షీ టీంలు పనిచేస్తున్నయని షీ టీం మెంబర్ స్నేహలత అన్నారు. రామగుండం సీపీ ఆదేశాల మేరకు, షీ టీం ఇంచార్జ్ SI లావణ్య ఆధ్వర్యంలో అంతర్గాం మండల కేంద్రంలోని జడ్పీహెచ్ ఎస్ పాఠశాలలో విద్యార్థ�
మహిళలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, ఆకుకూరలు, కూరగాయలు తృణధాన్యాలతో కూడిన సమతుల ఆహారం తీసుకోవాలని కలెక్టర్ కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కోతిరాంపూర్ అంగన్వాడీ కేంద్రంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ �
Bengaluru Women: మహిళల ఫోటోలు, వీడియోలను ఇన్స్టాలో అప్లోడ్ చేస్తున్న బెంగుళూరు వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. తమ అనుమతి లేకుండా ఆ వీడియోలను తీసినట్లు ఓ మహిళ ఆరోపణలు చేసింది.
ఆషాఢ మాసం వస్తే చాలు.. మహిళలకు ముందుగా గుర్తుకొచ్చేది గోరింటాకు. గౌరీ దేవి ప్రతిరూపంగా భావించే మైదాకుతో ఈ మాసంలో ఒక్కసారైనా చేతులను అలంకరించుకోవడం సాంప్రదాయం. సహజంగా పెరిగే మైదాకు చెట్ల ఆకులను తీసుకవచ్చ
Steel bank | హుస్నాబాద్ మున్సిపాలిటి ఏర్పాటు చేసిన స్టీల్బ్యాంకును తెరిచి అవసరమైన వారికి స్టీల్ వస్తువులను కిరాయికి ఇవ్వాల్సి ఉండగా ఇలా తాళం వేసి నిర్వహణను గాలికి వదిలేశారు.
Women Slip On Top Of Waterfall | జలపాతంపైన ఉన్న రాళ్లపై ఆరుగురు మహిళలు ఉన్నారు. ఇంతలో ఒక్కసారిగా ఎగువ నుంచి నీటి ఉధృతి పెరిగింది. దీంతో ఆ మహిళలు అక్కడ నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. ముగ్గురు జారి నీటిలో పడ్డారు.
అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా వైరా మున్సిపల్ కార్యాలయం ఎదుట మహిళలు శుక్రవారం నిరసన తెలిపారు.
Bathukamma | రైతులు పొలాల్లో వేసుకున్న పంటలు ఎండిపోతున్నాయని, మరికొందరి రైతుల పంటలు వర్షాలు లేక సరిగ్గా మొలకెత్తలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ర్షాలు కురువాలని కోరుతూ రాయపోల్ మండల పరిధిలోని కొత్తపల్లి గ్ర�