మహిళల కోసం ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేక పారిశ్రామిక పారులు ఏర్పాటుచేయనున్నట్టు మంత్రి శ్రీధర్బాబు వెల్లడించారు. వీటిలో గ్రామీణ మహిళలకు ప్రాధాన్యమివ్వనున్నట్టు తెలిపారు.
excuse me | దారికి అడ్డుగా ఉన్న వ్యక్తితో ‘ఎక్స్క్యూజ్మీ’ అని ఒక మహిళ ఇంగ్లీష్లో అన్నది. అయితే మరాఠీలో మాట్లాడనందుకు ఆ వ్యక్తి, అతడి కుటుంబ సభ్యులు కలిసి ఇద్దరు మహిళలపై దాడి చేశారు. కర్రలతో వారిని కొట్టారు.
SEETHAKKA | ఏటూరునాగారం : మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు వడ్డీ లేని రుణాలు అందజేస్తున్నామని, రాష్ట్రంలో రూ.23 వేల కోట్ల వడ్డీ రుణాలు అందజేసినట్లు పంచాయతీరాజ్, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు.
faking husbands' death | బ్యాంకు రుణాలు ఎగ్గొట్టేందుకు కొందరు మహిళలు ప్రయత్నించారు. తమ భర్తలు మరణించినట్లుగా నకిలీ సర్టిఫికెట్లు సమర్పించారు. అయితే ఆ మహిళల భర్తలు బతికే ఉన్నట్లు బ్యాంకు సిబ్బంది తెలుసుకున్నారు. ఈ మోస�
Cricket Dispute Clash | స్థానికంగా జరిగిన క్రికెట్ మ్యాచ్పై వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దాడుల్లో ఇద్దరు మహిళలతో సహా ఎనిమిది మంది గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస�
Rabri Devi Counters Nitish Kumar | అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో బీహార్లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. సీఎం నితీశ్ కుమార్, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నాయకురాలు రబ్రీ దేవి మధ్య శాసన మండలిలో తీవ్ర వాగ్వాదం జరిగింది.
పెరుగుతున్న పోటీ ప్రపంచంలో మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని సబ్ కలెక్టర్ కిరణ్మయి అన్నారు. మగవారికి ధీటుగా వివిధ రంగాలలో పోటీ పడాలని సూచించారు. బాన్సువాడ మండలం దేశాయిపేట గ్రామంలోని ప్రభుత్వ నర్సింగ్ �
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని శ్రీ రుద్రమదేవి మహిళా మ్యాక్స్ సొసైటీ సీఈవో కవిత అన్నారు. ఆలేరు పట్టణ కేంద్రంలో అంతర్జాతీయ మహిళా వారోత్సవాల్లో భాగంగా శ్రీ రుద్రమదేవి మహిళా మ్యాక్స్ సొసైటీ ఆధ్వర్యంలో �
MLA Vedma Bojju Patel | స్వయం సహాయక సంఘాల్లోని మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ , జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు
Kapu Seethalakshmi | కోటి మంది మహిళలను కోటేశ్వరులను చేస్తానన్న సీఏం రేవంత్ రెడ్డి సర్వే పేర్లతో కాలయాపన చేస్తూ మహిళలను మోసం చేస్తున్నారని కొత్తగూడెం మున్సిపల్ మాజీ ఛైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి ఆరోపించారు.
జెస్టేషనల్ డయాబెటిస్.. మహిళల్లో గర్భధారణ సమయంలో కనిపిస్తుంది. చాలామందిలో ప్రసవం తర్వాత తగ్గిపోతుంది. కానీ, మూడింట ఒకవంతు మంది మహిళలు.. డెలివరీ తర్వాత కూడా షుగర్ వ్యాధితో బాధపడుతున్నారట.
Body In Suitcase | గంగా నది ఘాట్ వద్దకు ఇద్దరు మహిళలు చేరుకున్నారు. వారి వద్ద ఉన్న సూట్కేస్ను నదిలో పడేసేందుకు ప్రయత్నించారు. అక్కడున్న వారు ఇది చూసి మహిళలను నిలదీశారు. ఆ సూట్కేస్లో మహిళ మృతదేహం ఉన్నట్లు తెలుస�
రాష్ట్రంలోని మహిళలకు జిల్లాలవారీగా ఆటో, కారు డ్రైవింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి.. ఉచితంగా శిక్షణ ఇస్తామని మంత్రి సీతక్క తెలిపారు. మంగళవారం మధురానగర్లోని మహిళా, స్త్రీ సంక్షేమశాఖ కార్యాలయంలో మహిళా కార్ప�
Three Women Found Dead | ముగ్గురు మహిళలు ఒక ఇంట్లో అనుమానాస్పదంగా మరణించారు. వారిలో ఒక యువతి కూడా ఉన్నది. వారి చేతిమణికట్టు వద్ద కోసుకున్న గాయాలున్నాయి. ఈ నేపథ్యంలో ముగ్గురు మహిళలది ఆత్మహత్యా లేక హత్యా అన్నది పోలీసులు �