మండలంలోని ఓగులాపూర్, ఇందుర్తి, గాగిరెడ్డిపల్లి, నవాబుపేట గ్రామాలలో హుస్నాబాద్ జేఏసీ చైర్మన్ కవ్వా లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలన పోరు యాత్ర గురువారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో మహిళలు పెద్
Former ZP chairperson Vasantha | మహిళల హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటి నెరవేర్చలేదని దావా వసంత అన్నారు. జిల్లా కేంద్రంలో 45 వ వార్డులో బీడీ కార్మికులతో వసంత గురువారం ముచ్చటించారు. అక్కడున్న బీడీ కార్మికులు మాట్లాడుతూ కాం�
Fire Accidents | ప్రమాదం సంభవించినప్పుడు ఎలాంటి ఆందోళన చెందకుండా పటిష్టమైన చర్యలను చేపట్టాలన్నారు. దవాఖానాల్లో వైద్యులు ప్రమాదం సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు.
రేపటి తెలంగాణ కోసం మహిళా నాయకత్వాన్ని సిద్ధం చేద్దామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. మహిళల్లో నాయకత్వ పటిమను పెంపొందించి.. తెలంగాణ భవిష్యత్తు తరాలు సుభిక్షంగా ఉండేలా అవసరమైన చర్యలు తీసుకు
మహిళల కోసం ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేక పారిశ్రామిక పారులు ఏర్పాటుచేయనున్నట్టు మంత్రి శ్రీధర్బాబు వెల్లడించారు. వీటిలో గ్రామీణ మహిళలకు ప్రాధాన్యమివ్వనున్నట్టు తెలిపారు.
excuse me | దారికి అడ్డుగా ఉన్న వ్యక్తితో ‘ఎక్స్క్యూజ్మీ’ అని ఒక మహిళ ఇంగ్లీష్లో అన్నది. అయితే మరాఠీలో మాట్లాడనందుకు ఆ వ్యక్తి, అతడి కుటుంబ సభ్యులు కలిసి ఇద్దరు మహిళలపై దాడి చేశారు. కర్రలతో వారిని కొట్టారు.
SEETHAKKA | ఏటూరునాగారం : మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు వడ్డీ లేని రుణాలు అందజేస్తున్నామని, రాష్ట్రంలో రూ.23 వేల కోట్ల వడ్డీ రుణాలు అందజేసినట్లు పంచాయతీరాజ్, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు.
faking husbands' death | బ్యాంకు రుణాలు ఎగ్గొట్టేందుకు కొందరు మహిళలు ప్రయత్నించారు. తమ భర్తలు మరణించినట్లుగా నకిలీ సర్టిఫికెట్లు సమర్పించారు. అయితే ఆ మహిళల భర్తలు బతికే ఉన్నట్లు బ్యాంకు సిబ్బంది తెలుసుకున్నారు. ఈ మోస�
Cricket Dispute Clash | స్థానికంగా జరిగిన క్రికెట్ మ్యాచ్పై వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దాడుల్లో ఇద్దరు మహిళలతో సహా ఎనిమిది మంది గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస�
Rabri Devi Counters Nitish Kumar | అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో బీహార్లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. సీఎం నితీశ్ కుమార్, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నాయకురాలు రబ్రీ దేవి మధ్య శాసన మండలిలో తీవ్ర వాగ్వాదం జరిగింది.
పెరుగుతున్న పోటీ ప్రపంచంలో మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని సబ్ కలెక్టర్ కిరణ్మయి అన్నారు. మగవారికి ధీటుగా వివిధ రంగాలలో పోటీ పడాలని సూచించారు. బాన్సువాడ మండలం దేశాయిపేట గ్రామంలోని ప్రభుత్వ నర్సింగ్ �
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని శ్రీ రుద్రమదేవి మహిళా మ్యాక్స్ సొసైటీ సీఈవో కవిత అన్నారు. ఆలేరు పట్టణ కేంద్రంలో అంతర్జాతీయ మహిళా వారోత్సవాల్లో భాగంగా శ్రీ రుద్రమదేవి మహిళా మ్యాక్స్ సొసైటీ ఆధ్వర్యంలో �