మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని స్వస్థ్ నారీ, స శక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టుందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పేర్కొన్నారు. జ�
Missing | తుజాల్పూర్ గ్రామం అర్జుతాండాకు చెందిన కొర్ర పవన్కు గత మూడు సంవత్సరాల క్రితం మేడ్చల్ జిల్లా, దుండిగల్ మండలం, గండిమైసమ్మ గ్రామానికి చెందిన బానోత్ మౌనిక (20)తో వివాహం జరిగింది.
మతిస్థిమితం లేని ఇద్దరు మహిళలను శుక్రవారం హైదరాబాద్ టుప్పల్లోని అమ్మానాన్న ఆశ్రమానికి తరలించినట్లు జిల్లా సంక్షేమ శాఖ ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ స్వర్ణలత తెలిపారు.
మహిళలు తమ ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యమివ్వాలని, జిల్లా మహిళా సాధికారత కేంద్ర కోఆర్డినేటర్ శ్రీలత అన్నారు. నగరంలోని వావిలాలపల్లిలో గల వోక్సి దీనదయాల్ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్�
man kills two women | ఒక వ్యక్తి ఇద్దరు మహిళలను హత్య చేశాడు. వారి మృతదేహాలను ఒక చోట పాతిపెట్టాడు. మహిళల మిస్సింగ్పై దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు. అయితే పోలీస్ కస్టడీలో అతడు ఆత్మహత్యకు పాల్పడ
రాష్ట్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన సీపీగెట్-25 ఫలితాలు విడుదలయ్యాయి. మాసాబ్ట్యాంక్లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వుడిత్య�
Nude Gang | దుస్తులు లేని వ్యక్తులు మహిళలను బెంబేలెత్తిస్తున్నారు. నిర్జన ప్రాంతాలకు వారిని ఈడ్చుకెళ్తున్నారు. దీంతో ‘న్యూడ్ గ్యాంగ్’ పట్ల మహిళలు భయాందోళన చెందుతున్నారు. నాలుగు సంఘటనలు జరుగడంతో పోలీసులు డ్�
అఫ్గానిస్థాన్లో మత ఛాందసవాదంతో పెట్టిన కొన్ని నిబంధనలు మహిళల ప్రాణాలను హరిస్తున్నాయి. భారీ భూకంపంతో శిథిలాల కింద ప్రాణాలతో ఉన్న మహిళలను పురుష సహాయక సిబ్బంది రక్షించడంలేదు.
హరిత రామగుండం నిర్మాణం అందరి లక్ష్యంగా పని చేద్దామని, మొక్కల సంరక్షణ ఈసారి మహిళా సంఘాలకు అప్పగిస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ అన్నారు. రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో బుధవారం జరిగిన వన
మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శుక్రవారం సభపరిష్కార వేదికగా నిలుస్తుందని, అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. కరీంనగర్ అర్బన్ పరిధిలో�
మహిళా సంఘాల సభ్యులకు ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన కల్పించాల్సిన బాధ్యత మండల సమాఖ్య ప్రతినిధులపై ఉందని జిల్లా గ్రామీణభివృద్ధి శాఖ అధికారి రఘువరణ్ అన్నారు. జగిత్యాల జిల్లా సమాఖ్య కార్యాలయ సమావేశ మందిరంలో �
గ్రామఖ్య సంఘాలలో సభ్యులుగా ఉన్న మహిళలను అక్షరాస్యులుగా తీర్చి దిద్దాల్సిన బాధ్యత సేర్ఫ్ సిబ్బంది, సీఏలపై ఉందని ఏపీఎం మండల రజిత అన్నారు. మండల కేంద్రంలోని ఉదయలక్ష్మి మండల సమాఖ్య భవనంలో మండల స్థాయి సీఏ లతో