KTR | రైతులను కూలీలను చేస్తం.. వ్యవసాయాన్ని ఖూనీ చేస్తాం.. పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వం.. ధాన్యం కొనుగోలు చేయమంటే దగా చేస్తాం.. మోటార్లకు మీటర్లు పెట్టాల్లె.. డిస్కమ్లను ప్రైవేటీకరణ చేయాలని కొంతమంది చావగొడత�
శివనగర్ ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వానకాలంలో వరద నీటితో 60 ఏళ్లకు పైగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు పూనుకున్నది.
‘తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న సమ్మిళిత, సమగ్రాభివృద్ధి యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది. ప్రతి రంగంలోనూ దేశం ఆశ్చర్యపోయేలా అద్భుతమైన ప్రగతిని ఆవిష్కరిస్తూ పురోగమిస్తున్నది’
మహారాష్ట్రలోని నాందేడ్లో ఈ నెల 5న బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సభలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో సభ ఏర్పాట్లను దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
బీజేపీకి బీఆర్ఎస్సే ప్ర త్యామ్నాయమని, కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా విఫలమైందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై అడ్డమైన విమర్శలు చేయడం మాని దమ్ముంటే రాష్ర్టాభివృద్ధి కోసం కేంద్రం నుంచి నిధులు తేవాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు సవాల్ చేశారు.
బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన.. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే పని చేస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట్లో ఇంటి పన్నులు తగ్గించే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్�
కేంద్ర బడ్జెట్లోని రైల్వే పద్దు ఈ సారి కూడా తెలంగాణకు నిరాశే మిగిల్చింది. తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి ఏ మాత్రం ప్రాధాన్యం ఇవ్వలేదు. తెలంగాణకు కొత్త ప్రాజెక్టుల ప్రస్తావనే లేదు.
కేంద్రంలోని బీజేపీ సర్కారు మరోమారు తెలంగాణ పట్ల తన వివక్షను ప్రదర్శించింది. విభజన హామీ మేరకు ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించలేదు. రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా వ్యవహరిస్తున్న ది.
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు, ప్రభుత్వ పాఠశాలలను బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధికి బడ్జెట్లో కేంద్ర సర్కారు మరోసారి మొండిచెయ్యి చూపింది. తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రధాన ఇండస్ట్రియల్ కారిడార్లు
దోమకొండ మండల కేంద్రంలో మనఊరు- మనబడి నిధులతో ఆధునీకరించిన పలుగడ్డ ప్రాథమిక పాఠశాలను జడ్పీటీసీ తిర్మల్గౌడ్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ప్రభుత్వం �