కర్ణాటక రాష్ట్రం బీదర్లో బీఆర్ఎస్ హవా కొనసాగుతున్నది. సీఎం కేసీఆర్ దిశానిర్దేశం, మంత్రి హరీశ్రావు సూచనల మేరకు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో అక్కడ పా�
‘రాష్ట్రంలో 24 గం టల కరెంట్ వస్తే రాజీనామా చేస్తానన్న బండి సంజయ్.. ఏ ఊరికి వస్తావో చెప్పాలి. వస్తే ని రూపించేదుకు మేం సిద్ధం’ అని బీఆర్ఎస్ జి ల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు సవాల్ విస�
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాల అమలు చేస్తున్నారని, వీటిని సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేయాల్సిన అవసరం ఉన్నదని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్
ఆకుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పసికందుకు జన్మినిచ్చి ఓ తల్లి తనువు చాలించింది. దీంతో ఇద్దరు చిన్నారులకు తల్లి లేకుండా పోవడంతో కుటుంబ సభ్యులందరూ దుఃఖ సాగరంలో మునిగిపోయారు.
CM KCR | కేంద్రం అనుసరిస్తున్న దురదృష్టకర విధానాలతో దేశంలోని పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. కేంద్రం ప్రజా వ్యతిరేక విధానాలను పార్లమెంటరీ బడ్జెట్ సమావేశాల్లో నిలదీయాలని బ�
Minister KTR | రాష్ట్ర మంత్రి కేటీఆర్కు మరో అంతర్జాతీయ ఆహ్వానం అందింది. అమెరికాలో జరిగే ప్రపంచ పర్యావరణ & జల వనరుల సమావేశాల్లో కీలక ఉపన్యాసం చేయాలని పిలుపు వచ్చింది.
మహారాష్ట్ర నాందేడ్ జిల్లా కేంద్రంలో ఫిబ్రవరి 5న నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ పనులను అటవీ, పర్యావరణ,న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ,ఎమ్మెల్యేలు,బీఆర్ఎస్ నాయకుల�
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం మరికొద్ది సేపట్లో ప్రారంభంకానుంది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్రావు అధ్యక్షతన మధ్యాహ్నం 1 గంటకు ప్రగతిభవన్లో సమావేశం