స్వయం పాలన.. తెలంగాణ మట్టి మనుషులను బానిసత్వం నుంచి స్వతంత్రులను చేస్తుందని గట్టిగా నమ్మి కేసీఆర్ ఏర్పాటు చేసిన పార్టీ 22 ఏండ్లను పూర్తి చేసు కుంది. ఆయన నమ్మకం నిజమైంది. నేడు తెలంగాణ అన్ని రంగాల్లో వెలు గు
భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చుకున్న తెలంగాణ రాష్ట్ర సమితికి ఇరువై మూడేండ్లు. ఇరువై మూడేండ్ల కిందటి తెలంగాణ ఓ వెనుకబాటుతనానికి నిదర్శనం. ‘తెలంగాణ’ పదం మాట్లాడటమే కష్టం. ఆ పదాన్ని దాదాపు నిషేధిత జాబితాల
Telangana | తెలంగాణ పథకాలు దేశవ్యాప్తంగా అమలు కావాలంటే బీఆర్ఎస్(BRS) జెండా దేశ ప్రజలకు అండగా నిలుస్తుందని రాష్ట్ర చలనచిత్ర, టీవీ, థియేటర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కూర్మాచలం పేర్కొన్న�
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీని ప్రజ లు బండకేసి కొట్టడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. 2001 లో తెలంగాణలో గులాబీజెండా ఎగిరి విప్లవం పుట్టి స
సమస్యలను పరిష్కరిస్తూ.. అభివృద్ధిని విస్తరిస్తూ.. అన్ని రంగాల్లో రాష్ర్టాన్ని అగ్రగామిగా నిలుపుతున్న బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని మంత్రులు పేర్కొన్నారు. మంగళవారం గ్రేటర్ వ్యాప్తంగా నియోజకవ�
బీఆర్ఎస్ అనుసరిస్తున్న ప్రజా సంక్షేమ విధానాలను జాతి యావత్ గమనిస్తున్నదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. జనగామ జిల్లా దేవరుప్పులలో మంగళవారం నిర్వహించిన నియోజకవర్గ స్�
తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందిన దేశానికే రోల్ మోడల్గా నిలిచిందని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ స్పష్టం చేశారు. మానకొండూర్లోని సుప్రీమ్ ఫంక్షన్ హా
‘నాకు నా తల్లిదండ్రులు జన్మనిస్తే రాజకీయంగా మీరు జన్మనిచ్చారు. కేసీఆర్ కీర్తినిచ్చారు. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది.’ అని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.
సత్తుపల్లి నుంచి కొవ్వూరుకు రైల్వే లైన్ నిర్మించాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతిసారీ కేంద్రం ప్రభుత్వం ఖమ్మం జిల్లాకు మొండిచేయి చూపుతోందని విమర్శించారు. �
సీఎం కేసీఆర్తోనే దేశాభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోకెల్లా తెలంగాణ రాష్ట్రమే నెంబర్ వన్గా ఉందని స్పష్టం చేశారు. బీఆర్ఎ
దేశంలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్రాల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని, తెలంగాణ పథకాలపై దేశ ప్రజలు ఆసక్తితో ఎదురుచూస్తున్నారని బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, చేనేత అభివ�
అభివృద్ధే బీఆర్ఎస్ ఎజెండాఅని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ స్పష్టం చేశారు. మంగళవారం హుజూరాబాద్ పట్టణంలో మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్