BJP | భారత ప్రజాస్వామ్యాన్ని మోదీ పాలన నిరంకుశం వైపు నడిపిస్తున్నదని దేశంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అరెస్టు ఉదంతమే అందుకు నిదర్శమని స్పష్టంచ�
ఎనిమిదేండ్లుగా గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామని, ప్రగతి పనులపై అన్ని ప్రాంతాల్లో చర్చ జరుగాలని, ఇందుకు బీఆర్ఎస్ శ్రేణులు ప్రజలకు వివరించేలా కార్యోన్ముఖు�
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిదేండ్ల కాలనంలో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేసిందని.. పేదలకు సంక్షేమ ఫలాలందిస్తూ ఆదర్శవంతమైన చేస్తుందని.. చేసిన పనులనే ప్రజలకు చూపించి వివర
ఎన్నికలంటే పోటాపోటీగా ఉంటాయి. అభ్యర్థుల ఎత్తులు.. పై ఎత్తులు కనిపిస్తాయి. కానీ వార్ వన్ సైడ్ అనుకుంటే....ప్రతిపక్షాలు డీలా పడితే.. ప్రస్తుతం కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో పోటీ నామమాత్రంగా కనిపిస్తోంది
ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య మహిళ పేరుతో కొత్త కార్యక్రమానికి నాంది పలుకనున్నది. ఇందులో భాగంగా మహిళలకు ముందస్తుగా పరీక్షలు నిర్వహించి, వైద్య సేవలు అందించనున్నద�
నాడు తెలంగాణ ప్రాంతాన్ని పీక్కుతిన్న గద్దలే నేడు పాదయాత్రలు చేస్తున్నాయని, పచ్చని రాష్ర్టాన్ని మళ్లీ ఎడారిగా మార్చేందుకు కుట్రలు చేస్తున్నాయని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు
కరెంట్షాక్తో మరణించిన రైతు కుటుంబానికి సర్కారు కొండంత అండగా నిలిచింది. రైతుబీమాతోపాటు ప్రభుత్వపరంగా సాయమందించింది. వివరాల ప్రకారం.. బోయినపల్లి మండలం మల్లాపూర్కు చెందిన ఇల్లందుల పరశురాం 2022 సెప్టెంబర
మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు ఊపందుకొన్నాయి. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పార్టీ విధానాలు నచ్చిన పలువురు మహారాష్ట్ర సీనియర్ రాజకీయ నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు.
మహారాష్ట్రలోని బీడ్ జిల్లా మజల్గావ్ ఎన్సీపీ ఎమ్మెల్యే ప్రకాశ్ సోలంకీ శనివారం హైదరాబాద్లో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు. ఇద్దరు నేతల మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది.
గ్రంథాలయోద్యమాన్ని గ్రామస్థాయికి తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. గ్రామాల్లో పౌర పఠన మందిరాలను ఏర్పాటుచేయాలని నిర్ణయించింది.
గ్రామ సమన్వయ కమిటీ సభ్యులు అందరినీ కలుపుకొని గ్రామ అభివృద్ధి కోసం పనిచేయాలని సభాపతి పోచా రం శ్రీనివాసరెడ్డి సూచించారు. ఎవరికి వారే నియంతృత్వ పోకడలకు పోవొద్దని, ఏక పక్ష నిర్ణయాలు తీసుకోవద్దన్నారు.
కాచిగూడ కర్ణాటక సాహిత్య మందిర్ పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.5 కోట్లు మంజూరు చేసినందుకు శనివారం కాచిగూడ కర్ణాటక సాహిత్య మందిర్ ప్రతినిధులు బర్కత్పుర లింగంపల్లిలోని కార్యాలయంలో సీఎం కే�