ఢిల్లీ శివార్లలో రక్తతర్పణం గావించి కేం ద్ర ప్రభుత్వం నిర్దయగా రుద్దాలనుకు న్న మూడు నల్ల చట్టాలను వెనక్కి తీసుకునేలా వీరోచిత పోరాటం గావించిన భారత కిసాన్లు సక్రమమైన సవ్య దిశను ఎన్నుకోనున్నారా? మారుతున్
ఖమ్మం కేంద్రంగా మొదలైన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తుఫాన్ ఒడిశాను తాకింది. బుధవారం బీఆర్ఎస్ తొలి బహిరంగసభ సూపర్హిట్ అయిన మరుసటిరోజే ఒడిశా కాంగ్రెస్ పార్టీలో ముసలం పుట్టింది.
బీఆర్ఎస్ ఎజెండాను ఇతర దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలకు వివరించి వారిలో చైతన్యం తీసుకువస్తామని బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల అన్నారు.
నలుగురు ముఖ్యమంత్రులు, ఐదు జాతీయ పార్టీలు ఒక వేదికనెక్కి, ఒక్క గొంతుకతో ఒక్కమాటై నొక్కి చెప్పిన సందర్భం.. ఈ ఎనిమిదేండ్లలో ఇదే మొదటిది. విపక్షాల అనైక్యత ఇక పాత కథ. దేశం కోసం ఉమ్మడి పోరాటం కొత్త ప్రతిన! ఎదురే�
2014కు మందు రామరాజ్యం అని చెప్పి అధికారం లోకి వచ్చిన బీజేపీ, తొమ్మిదేండ్లుగా రాక్షస పాలన చేస్తున్నదని, బీజేపీకి ప్రజలు రాం రాం చెప్పబోయే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రె
ఖమ్మంలో బుధవారం జరిగిన బీఆర్ఎస్ మొదటి బహిరంగ సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. ఆర్టీసీ బస్సులు, డీసీఎం, లారీలతో పాటు సొంత వాహనాల్లో వెళ్లారు.
రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం గురువారం నుంచి ప్రారంభం కానుండగా.. అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 22 లక్షల మందికి ఉచితంగా కంటి పరీక్షలు చేయనున్నారు.
ఖమ్మంలో జరిగిన భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)పార్టీ తొలి బహిరంగ సభకు సూర్యాపేట నుంచి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాది వాహనాల్లో లక్షలాదిగా తరలివెళ్లారు.
ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే.. దాన్ని సాధించేవరకు విశ్రమించని మనస్తత్వం సీఎం కేసీఆర్ సొంతం. తెలంగాణ ఉద్యమమైనా.. నీటిపారుదల ప్రాజెక్టులైనా.. పథకాలైనా.. తాను అనుకున్నాడంటే పట్టుబట్టి సాధించడం కేసీఆర్