మరాఠ్వాడాకు కేంద్రమైన ఛత్రపతి శంభాజీనగర్ ఔరంగాబాద్లో సోమవారం నిర్వహించనున్న బహిరంగ సభకు ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తున్నది. దేశ చరిత్రను మార్చబోతున్న బీఆర్ఎస్ పార్టీలో తామూ భాగస్వామ్యం అయ్యేంద
మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతున్నది. నిత్యం వందలు, వేలుగా నేతలు, సామాన్యులు బీఆర్ఎస్లో చేరుతున్నారు. గ్రామ గ్రామాన పార్టీ జెండా రెపరెపలాడుతున్నది. తాజాగా శనివారం మహారాష్ట్రలోని సర్దార్ వ
ములవాడ పట్టణాన్ని ఇప్పటికే 400కోట్లతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామని, మరిన్ని నిధులతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లు ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు పేర్కొన్నా రు. పట్టణంలోని ముదిరాజ్�
తమకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన గుండ్లపల్లిని ఎప్పటికీ మర్చిపోమని, గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేశామని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. శనివారం యాదగిరిగుట్ట
ఇక రెండో ఫొటో& ఆత్మీయ సమ్మేళనాల పేరిట బీఆర్ఎస్ ప్రతినియోజకవర్గంలో భారీ సభలు నిర్వహించింది. తన మన తేడా లేకుండా వచ్చిన వేలాది మందితో మమేకమై, భోజనాల వేళ కొసరికొసరి వడ్డిస్తూ, వారికి పెట్టిందే తాము తింటున్�
BRS Sabha | మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో ఈ నెల 24న నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు కనీసం లక్షన్నర మందిని సమీకరించాలన్న లక్ష్యంతో బీఆర్ఎస్ నాయకులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.
Minister Harish Rao | రాష్ట్రంలో అరవై ఏండ్లలో జరగని అభివృద్ధిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరేండ్లలోనే చేసి చూపించారని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు కొనియాడారు. దేశంలో మార్పు కోసం బయలుదేరిన కేసీఆర్ను ప్రజల�
Minister Harish Rao | సీఎం కేసీఆర్ గజ్వేల్లో ఉమ్మడి రాష్ట్రంలో 60 ఏండ్లలో సాధ్యం కాని అభివృద్ధిని ఆరేండ్లలోనే చేసి చూపించారని మంత్రి హరీశ్రావు అన్నారు. శుక్రవారం గజ్వేల్ రూరల్ మండల ఆత్మీయ సమ్మేళనంలో హరీశ్రావు �
ప్రజా సంక్షేమం, అభివృద్ధే బీఆర్ఎస్ పార్టీ లక్ష్యమని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. పోరాడి సాధించుకున్న రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందన్�
నిర్మల్కు చెందిన బీఆర్ఎస్ నేత పాకాల రాంచందర్.. మనసున్న మనిషి. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ‘పాకాల ఫౌండేషన్' పేరుతో స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నారు.
ఆత్మీయ సమ్మేళనాలతో ప్రతి కార్యకర్తకూ చేరువవుతున్న గులాబీ జెండా, మరోసారి ప్రతి గుండెనూ తట్టబోతున్నది. ఈ నెల 27న భారత రాష్ట్ర సమితి ఆవిర్భావోత్సవాన్ని పురస్కరించుకొని.. రెండు రోజుల ముందే బీఆర్ఎస్ పండుగక�
వాస్తవంగా ఈ దేశాన్ని రాష్ర్టాల సమాహారంగా పేర్కొన్న రాజ్యాంగస్ఫూర్తిని బీజేపీ అనైతికంగా దెబ్బతీస్తున్నది. దేశంలో ప్రతిపక్షాలు, ప్రాంతీయపార్టీల ఉనికే లేకుండా బీజేపీ నిరంకుశంగా వ్యవహరిస్తున్నది.
చిన్న చిన్న విభేదాలను పక్కనబెడుదాం. కలిసికట్టుగా పనిచేసి రామగుండంపై మళ్లీ గులాబీ జెండాను ఎగురవేద్దాం’ అంటూ బీఆర్ఎస్ శ్రేణులకు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ క్రమశిక్