దశాబ్దాల క్రితం ఘన చరిత్ర ఉన్న సూర్యాపేట ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యానికి గురైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం సూర్యాపేట నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా పనిచేస్తున్న గుం�
దేశ ప్రజల ఆకాంక్ష మేరకే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశారని, పార్టీ ప్రారంభించిన అనతికాలంలోనే దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నదని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన
నిజాంసాగర్ మండలం గోర్గల్ గ్రామానికి చెందిన జంజురు రాములుకు దళితబంధు పథకం కింద యూనిట్ మంజూరు కాగా, గూడ్స్ వాహనం కొనుగోలు చేశాడు. మొన్నటి వరకు డ్రైవర్గా పని చేసిన రాములు.. గూడ్స్ వాహనంతో హైదరాబాద్ వ�
పాలమూరు ఎత్తిపోతల పథకం ఆలస్యం కావడానికి కాంగ్రెస్ పార్టీనే కారణమని, ఆ పార్టీ నాయకులు కోర్టుల్లో కేసులు వేస్తూ అడగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి మండిపడ్డారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోని గ్రామాలు సర్వాంగ సుందరంగా తయారవుతున్నాయి. పట్టణాలతో సమానంగా గ్రామాల్లో మౌలిక వసతులను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చింది.
రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని, సీఎం కేసీఆర్తోనే దేశ రాజకీయాల్లో వెలుగులు నిండుతాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.