జడ్చర్లటౌన్, మే 5 : సీఎం కేసీఆర్ సత్తా చాటి.. జాతీయ రాజకీయా ల్లో కీలకపాత్ర పోషించాలని, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మరోసారి భారీ మెజార్టీతో విజయం సాధించాలని కోరుతూ జడ్చర్లకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు శుక్రవారం అజ్మీర్ దర్గానుదర్శించుకున్నారు.
సయ్య ద్ అల్మాస్, అక్బర్షరీఫ్, మహ్మద్ ఇమ్రాన్ అజ్మీర్ దర్గా హజ్రత్ ఖా జా గరీబ్ నవాజ్ షరీఫ్ దర్గాలో ప్ర త్యేక ప్రార్థనలు చేశారు. దర్గాలో చాదర్ సమర్పించినట్లు బీఆర్ఎస్ కార్యకర్తలు తెలిపారు.