జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర క్రమంగా తగ్గుతున్నదని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. తమిళనాడు మాజీ గవర్నర్ పీఎస్ రామ్మోహన్ రచించిన ‘గవర్నర్పేట టు గవర్నర్స్ హౌజ్' పుస్తకాన్ని ఆదివారం హైదరా�
దేశరాజకీయాల్లో వొడితల రాజేశ్వరావు అపర చాణక్యుడిగా పేరుగాంచారని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు కొనియాడారు. హుజూరాబాద్ పట్టణం సైదాపూర్కు వెళ్లేదారి సింగాపూర్లో (వొడితెల స్వగ్రామ
సీఎం కేసీఆర్ సత్తా చాటి.. జాతీయ రాజకీయా ల్లో కీలకపాత్ర పోషించాలని, ఎ మ్మెల్యే లక్ష్మారెడ్డి మరోసారి భారీ మెజార్టీతో విజయం సాధించాలని కోరుతూ జడ్చర్లకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు శుక్రవారం అజ్మీర్ ద�
2024 లోక్సభ ఎన్నికలకు మరో ఏడాది ఉండగానే దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి. గత ఎన్నికల్లో 303 లోక్సభ స్థానాలు గెలిచి వరుసగా రెండవసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చి బలమైన రాజకీయశక�
సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్నట్టు, నాడు తెలంగాణ, నేడు జాతీయ రాజకీయాలు కేసీఆర్ చుట్టూ, వారి రాజకీయ ఎజెండా చుట్టూ తిరుగుతున్నాయి. 2001లో టీఆర్ఎస్ ఆవిర్భావం మొదలు, నేటి బీఆర్ఎస్ వరకు నాడు జై తెలంగాణ అన�
భారత రాష్ట్ర సమితి ఆవిర్భావం తరువాత తొలిసారిగా నిర్వహించిన ఖమ్మం బహిరంగ సభ విజయవంతం కావడం జాతీయ రాజకీయాలలో పెను మార్పునకు సూచిక. బీఆర్ఎస్కు కావలసిన సైద్ధాంతిక బలం, కార్యాచరణ విషయంలో కేసీఆర్కు స్పష్�
దేశ చరిత్రలో ఒక మహత్తర ఘట్టం ఖమ్మం వేదికగా నేడు ఆవిష్కృతమవుతున్నది. ఒకప్పుడు ఇందిరాగాంధీ వ్యతిరేక ఉద్యమం గుజరాత్ నుంచి ప్రారంభమైనట్టే, ఇప్పుడు ప్రజా వ్యతిరేక బీజేపీని గద్దె దింపే పోరాటం తెలంగాణ నుంచి �
దేశ రాజకీయాలను మలుపు తిప్పబోతున్న చరిత్రాత్మక సభకు ఖమ్మం వేదికైంది. నేడు నిర్వహిస్తున్న బీఆర్ఎస్ ఆవిర్భావ సభ భారతదేశ రాజకీయ యవనికపై పాత శక్తుల ఏకీకరణకు, కొత్త శక్తి పుట్టుకకు నాంది పలుకబోతున్నది. 2001లో
దేశంలో బీజేపీ అవినీతి, మతతత్వ పాలనను అంతమొందించడంలో భారత రాష్ట్ర సమితి కీలక పాత్ర పోషించనున్నదని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ చెప్పా రు. కేంద్రంలో �
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు జాతీయ రాజకీయాల్లోకి రావడాన్ని స్వాగతిస్తున్నామని సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా చెప్పారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ఓటమి తప్పదన్నారు.
దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విస్తరించేందుకు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) భారీ కార్యాచరణ ప్రణాళికకు రూపకల్పన చేసింది. ఈ నెలాఖరు నుంచి అనేక రాష్ర్టాల్లో వరుస కార్యక్రమాలతో ప్రజల్లోకి చొచ్చుకెళ్లేలా పా