భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీని ఏర్పాటు చేసి, జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించిన పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్రావుకు పంజాబ్ సీఎం భగవంత్మాన్ శుభాకాంక్షలు తెలిపారు.
పాలకుడు ప్రజలను గౌరవించాలి. వారి అవసరాలను గుర్తించాలి. ఆపదలో ఆదుకోవాలి. అంతేగానీ పన్నుల రూపంలో ప్రజలపై భారం పెంచొద్దు. ప్రజల మనసెరిగిన నాయకుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్కు మంచి గుర్తింపు ఉంది. దేశ ప్రగతిని �
బీజేపీ గొప్పగా ప్రచారం చేసుకొంటున్న గుజరాత్ మాడల్ విఫలమైందని, అక్కడ ఇప్పటికీ దళితులపై వివక్ష, దాడులు కొనసాగుతున్నాయని గుజరాత్కు చెందిన దళిత హక్కుల ఉద్యమకారుడు మార్టిన్ మక్వాన్ పేర్కొన్నారు.
దేశాభివృద్ధి కోసమే సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ లాంటి విజనరీ దేశ రాజకీయాలకు అవసరమని భారతజాతి ఆకాంక్షిస్తున్నదని చెప్పారు.
‘సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తే దేశంలో విప్లవాత్మక మార్పులు తప్పక వస్తాయి.. ఆయన బీఆర్ఎస్తో ముందుకు రావడం శుభపరిణామం’ అని ఫీల్ట్ అసిస్టెంట్లు స్వాగతం పలుకుతున్నారు.
2024 పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా బీఆర్ఎస్ ముందుకు సాగుతుందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. అందుకోసం తమ కార్యక్షేత్రాన్ని ఎంచుకున్నామని తెలిపారు. ‘అరవింద్ కేజ్రీవాల్ పార్టీ మొదట్లో ఢిల్లీలో ఉండె.
స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తయినప్పటికీ రైతులు సొంతంగా నిలదొక్కుకోలేదు. వ్యవసాయ కార్పొరేటీకరణలో భాగంగా బీజేపీ, కాంగ్రెస్ అవలంబించిన విధానాలు రైతుల ఉనికిని ప్రశార్థకం చేస్తున్నాయి.
స్వతంత్ర భారతావనిలో గత 75 ఏండ్లుగా ఒక్క మౌలిక సమస్య కూడా పరిష్కారం కాలేదని సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ చైర్మన్ డాక్టర్ మల్లేపల్లి లక్ష్మయ్య అన్నారు.
దేశంలో గుణాత్మక మార్పు కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) దేశమంతటా సంచలనం సృష్టిస్తున్నది. ఎక్కడచూసినా బీఆర్ఎస్ ముచ్చటే. అయితే టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మ
అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని, వాటికి ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు బీ(టీ)ఆర్ఎస్లో చేరుతున్నారని పార్టీ మండలాధ్యక్షుడు గిర్కటి నిరంజన్గౌడ్ అన్నా�
నాయకుడు పాత దారిలో నడవరు. కొత్తదారులు వేస్తారు. జనాన్ని తన బాటలో నడిపిస్తారు. విద్వేషాగ్నులు రగిలే దేశానికి ఇప్పుడొక శాంతి ప్రవక్త అవసరం. దారిద్య్రపు శృంఖలాలు తెంచడానికి దార్శనికుడు అవసరం. భారత భూమి పుత�
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు జాతీయ రాజకీయాల్లో రాణించాలని, ఆయన కల సాకారం కావాలని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఆకాంక్షించారు. బుధవారం ఆయన తెలంగాణభవన్లో జరిగిన టీఆర్ఎస్ పార్టీ సర్వ�