బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ లండన్ ఎన్నారై బీఆర్ఎస్ యూకే కార్యవర్గం తీర్మానించింది. ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్గౌడ్ దూసరి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అనిల్ కూర్మాచలంతోపాటు
సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లేందుకు నిర్ణయించుకుని, టీఆర్ఎస్ పార్టీని భారత్ రాష్ట్ర సమితిగా ప్రకటించడంపై అన్ని వర్గాలు స్వాగతిస్తున్నాయి. విజయ దశమి శుభ ముహూర్తాన సంచలన నిర్ణయం తీసుకున్నార�
అది టేకులబోరు గ్రామం. జోరువాన కురుస్తున్నది. చీకటి పడుతున్నది. వేడివేడిగా టీ తాగుదామని ఒక హోటల్ దగ్గర ఆగాం. ఇంతలో వాన తగ్గింది. అక్కడే అంబేద్కర్ బొమ్మ దగ్గర ఓ ఆరుగురు కూర్చున్నారు. వాళ్లంతా గోదావరి వరదల�
2022, అక్టోబర్ 5 దేశ చరిత్రలో నూతన శకానికి నాంది పలకబోతున్నది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు జాతీయ రాజకీయాల్లోకి అడుగిడుతున్న తరుణం ఇది. టీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితిగా మారుతున్న రోజు. 75 ఏండ్ల అమృతోత్సవం జరుపుక�
రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను అన్ని రాష్ర్టాల్లో అమలు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో వస్తున్నారని ఆబ్కారీ, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. సోమవారం మహబూబ్నగర్ మండ
‘దేశ ప్రజలు బలమైన రాజకీయ పక్షం కోసం ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ అపజయాలతో కోలుకోలేకపోతున్నది. బీజేపీని ప్రశ్నించేవారు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దేశంలో రాజకీయ శూన్యత ఉన్నది. టీఆర్�
తెలంగాణ సీఎం కేసీఆర్ స్థాపించబోయే జాతీయ పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడానికి మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ తాలూకా సర్పంచ్ల సంఘం సభ్యులు ఆదివారం తరలివచ్చారు. నిర్మల్ జిల్లాలోని బ�
‘దేశ్కి నేత కేసీఆర్' అంటూ యూకే లోని ఎన్నారైలు లండన్లో భారీ కేసీఆర్ కటౌట్ ను ఏర్పాటుచేశారు. ఆదివారం చరిత్రాత్మక లండన్ టవర్ బ్రిడ్జి వద్ద సమావేశమైన ఎన్నారైలు.. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాల
సమైక్య పాలనలో దండగలా మారిన వ్యవసాయాన్ని స్వరాష్ట్రంలో పండుగలా మార్చారు సీఎం కేసీఆర్.. దేశానికి వెన్నెముక అయిన అన్నదాతకు రంది లేకుండా 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్.. పుష్కలంగా సాగు నీటి వసతి కల్పించారు. �
మాలాంటి పేదోళ్లకు కడుపునిండా తిండి దొరకాల్నంటే సీఎం కేసీఆర్లాంటోడు దేశ పాలకుడు కావాలె. ఆయన కష్టం విలువ తెలిసినోడు. మంచిగ ఆలోచిస్తడు.. అసోంటోడు దేశ రాజకీయాల్లోకి వస్తే మంచి పనులు చేస్తడు.. పేదల బతుకులను బ
దేశానికి అన్నం పెట్టే రైతన్నను కడుపులో పెట్టుకొని చూసే నేత, రైతు బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్. గతంలో దాదాపు 70శాతం ఎడారిలా ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాకు గోదావరి, కృష్ణా, మూసీ జలాలు గలగలా పారుతుండడంతో నేడ�
అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న తెలంగాణ జాతికి మార్గనిర్దేశనం చేస్తూ ముందుకు సాగుతున్నది. అదే సమయంలో బీజేపీ ఏలుబడిలో ఉన్న దేశం వెనుకబడుతున్నది. అభివృద్ధి, సంక్షేమంలో సంక్షోభం నెలకొన్నది.
ఎనిమిదేండ్ల వయస్సున్న తెలంగాణను ప్రపంచంతో పోటీపడేలా పరుగులు పెట్టిస్తున్న సీఎం కేసీఆర్ పాలనా దక్షత దేశానికి అవసరమని పొరుగు రాష్ర్టాల ప్రజలు కోరుకుంటున్నారు. తెలంగాణలో అమలవుతున్న రైతు పథకాలు, సబ్బండ �