రాదనుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన నాయకుడు సీఎం కేసీఆర్.. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పాలన సాగిస్తున్నారు. ఏ వర్గానికి ఏం కావాలో తెలుసుకొని అందరికీ అన్నీ అందిస్తున్నారు. సంక్షేమ ఫలాలతో రాష్ర్టాన్�
కేంద్ర ప్రభుత్వం విధానాలతో దేశంలోని ఏ ఒక్క వర్గమూ సంతృప్తిగా లేదు. సబ్బండ వర్గాలకు న్యాయం జరగాలంటే దేశరాజకీయాల్లోకి ముఖ్యమంత్రి కేసీఆర్ రావాలని సకలజనులు కోరుకుంటున్నారు. బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తి�
ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే దేశవ్యాప్తంగా ఉన్న నేతన్నల బతుకులు మారుతాయి. కేసీఆర్ జాతీయ పార్టీని ఏర్పాటుచేసి 2024 పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక ఎంపీ సీట్లు గెలిచి ప్రధాని కావాలని కో
కామన్వెల్త్, ఒ లింపిక్స్, అథ్లెటిక్స్ క్రీడలేవైనా దేశం పె ద్దది.. కానీ, పతకాల లిస్ట్లో చిన్నది. చిన్నచిన్న దేశాలు బంగారు పతకాలు సాధించి రికార్డు సాధిస్తుంటే.. మన దేశంలో క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం �
ఏ వర్గానికి ఏం కావాలో ఒక ఉద్యమనేతగా, పాలకుడిగా కేసీఆర్కు తెలుసు. తెలంగాణ రాక ముందు గోసపడ్డ సబ్బండ వర్గాల కోసం స్వరాష్ట్రంలో మునుపెన్నడూలేని అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు తెచ్చారు. ‘ప్రపంచ తెలుగు మహాసభ�
ఆధునిక ప్రపంచంలో అనేక దేశాలు క్రీడల్లో దూసుకెళ్తుంటే మన దేశం మాత్రం వెనుకబడిపోయింది. ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి అన్న చందంగా మారిపోయింది. 75 ఏండ్ల స్వతంత్ర భారతావనిలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా క
గొప్ప నేత కేసీఆర్. పల్లె, పట్టణ ప్రగతి ద్వారా పుష్కలంగా నిధులు కేటాయించి సకల సౌకర్యాలు కల్పించారు. దేశ ప్రస్తుత పరిస్థితులపై సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తి, కేంద్రం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై �
అపారమైన అనుభవం, క్షేత్రస్థాయిలో నిశిత పరిశీలనా దృష్టి, కార్యసాధనలో దీక్షా దక్షతలు కలిగిన కేసీఆర్ను దేశ నాయకుడిగా చూడాలని, సస్యశ్యామల భారతదేశం రూపకల్పనకు కేసీఆర్ నాయకత్వం వహించాలని రాష్ట్రంలోని పల్ల�
గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం తెలంగాణలో సాధ్యమైంది. సీఎం కేసీఆర్ వాటిని నిజం చేసి చూపించారు. గ్రామాల ప్రగతే దేశాభివృద్ధికి నిదర్శమని అన్ని వసతులు కల్పించి బంగారు తెలంగాణకు బాటలు వేశారు. ఓ వైపు అభివృ
ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులు మారాలంటే టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఖతర్ ఎన్నారైలు ఆకాంక్షిస్తున్నారు. కేసీఆరే జాతీయ రాజకీయాల గేమ్ చేంజర్ అని భావిస్తున్నార�