అస్తవ్యస్తమైన మోదీ పాలనతో విసిగిపోయిన దేశ ప్రజలు.. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఎదురు చూస్తున్నారని పీయూసీ చైర్మన్, టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నా�
తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉంటూనే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ప్రవేశిస్తారని, ముఖ్యమంత్రిగా ఉంటూనే దేశ రాజకీయాన్ని నడిపిస్తారని టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. తాను ప్రాణాలకు తెగించి సాధించిన, తాను ప్రాణ�
రంగారెడ్డి : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అప్పుడే ఈ దేశం, తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుందని సీఎం స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్�
హైదరాబాద్ : దేశంలో ప్రశ్నించే గొంతులను ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా అణిచివేస్తున్నారు. బీజేపీ ఒంటెత్తు పోకడలను నిలువరించాలంటే సీఎం కేసీఆర్ లాంటి దార్శనికుడు జాతీయ రాజకీయాల్లో ముఖ్య పాత్ర పోషి�
హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల ఎన్నారైలతో జరిగిన జూమ్ సమావేశం విశేషాలను ప్రగతి భవన్లో టీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్కు వివరిం
సూర్యాపేట : ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశానికి కావాల్సింది ప్రత్యామ్నాయ పార్టీలో, ప్రభుత్వాలో కాదు.. ప్రత్యామ్నాయ ఎజెండా అవసరమని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. అందుకోసం యావత
కర్ణాటకలో అర్చకులపై బీజేపీ కుతంత్రాలు కాషాయదళం కంటే కేరళ కమ్యూనిస్టులు నయం బ్రాహ్మణ సేవా సమితి నేత గంగు ఉపేంద్రశర్మ సుల్తాన్బజార్, జూన్ 13: ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం హర్షణీయమన�
దేశంలో ప్రజల ఎజెండాతో ప్రత్యామ్నాయ వ్యవస్థ ఏర్పడాల్సిన అనివార్యత నెలకొన్నదని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోసి దొడ్డిదారిన ప్రభుత్వాలు ఏర్పాటుచేస్తున్న బీజ
హైదరాబాద్ : జాతీయ స్థాయి పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు బయల్దేరారు. బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో కేసీఆర్ బృందం ఢిల్లీకి వెళ్లింది. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం క�
హైదరాబాద్ : ఈ దేశం సరైన పద్ధుతుల్లో ముందుకు పోవాలంటే.. రాజ్యాంగం ఉన్నది ఉన్నట్టుగా అమలు కావాలంటే, అంబేద్కర్ స్ఫూర్తి నిజం కావాలంటే, మౌలికమైనటువంటి మార్పులు చేర్పులు చేసుకుని అద్భుతమైన ప్రత్యా�
హైదరాబాద్ : ఈ దేశానికి కావాల్సింది రావాల్సింది రాజకీయ ఫ్రంట్లు కాదు.. ఇవేం సాధించలేవు.. ఇవాళ దేశానికి కావాల్సింది ప్రత్యామ్నాయ ఎజెండా. ఒక అద్భుతమై ప్రగతి పథంలో తీసుకెళ్లే ఎజెండా కావాలి. ఆ సిద్ధాం
బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుకు తెలంగాణ సీఎం కేసీఆర్ సహా ఆరుగురు ప్రాంతీయ పార్టీల అధినేతలు కీలకమని శివసేన తన అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో పేర్కొన్నది. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, టీఎంసీ చీఫ్ మమతా
న్యూఢిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్తో బీజేపీ నాయకులు, రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి, భారతీయ కిసాన్ యూ�