వివక్షాపూరిత పరిపాలన చేస్తున్న కేంద్రంలోని బీజేపీ సరారుపై ఉమ్మడిగా పోరాడుతాం. రాష్ట్రాల హక్కులను కాలరాసి పెత్తనం చేస్తున్న మోదీ ప్రభుత్వంపై భావసారూప్య పార్టీలన్నింటితో కలిసి గట్టిగా పోరాడాలని నిర్ణ�
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పుట్టిన రోజు సందర్భంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో.. అదీ ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో హోర్డింగ్స్ ఏ ర్పాటు చేయడం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. జాతీయ
అపశకున పక్షుల నోళ్లు మూయించేలా, సందేహరాయుళ్లకు సమాధానమిచ్చేలా, బీజేపీ జాతీయ నేతలకు గుబులు పుట్టించేలా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదివారం చేపట్టిన ముంబై టూర్ ఆశించిన దానికంటే ఎక్కువగా సఫలమైంది
దేశ రాజకీయాల్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కీలక పాత్రధారి అని ఎమ్మెల్యీ కల్వకుంట్ల కవిత అన్నారు. సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో నిరంతరం ప్రజాసేవకు పాటుపడాలని, ఆయన సేవలు యావత్తు దేశానికి అవసరమని వ్యా
ఎనిమిదేండ్లు ఓపిక పట్టి, మోదీ పాలన నాడిపట్టి, దేశ ప్రజల మనోభావాలను కనిపెట్టి కేసీఆర్ చేసిన విశ్లేషణ దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నది. మోదీ తీరుపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలనీ, జరుగుతుందనీ �
దేశ వ్యాప్తంగా ప్రధానిని విమర్శిస్తే ఎక్కడినుంచి ఏ దాడులు జరుగుతాయోననే భయం అలుముకొని ఉన్నది. సోషల్ మీడియాలో నిత్యం చురుగ్గా ఉండే ఔత్సాహికులు ప్రధానిపై వ్యతిరేకంగా స్పందించడానికి జంకుతున్న సందర్భం ఇ�
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని.. జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఆహ్వానించారు. సీఎం కేసీఆర్తో �
కేసీఆర్కు నలభై ఏండ్ల రాజకీయ అనుభవంతో పాటు పన్నెండేండ్ల పాటు ఉద్యమాన్ని నడిపి తెలంగాణ రాష్ర్టాన్ని సాకారం చేయడమే కాక, రెండుసార్లు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. నాయకత్వ లక్షణాలుఆయనలో పుష్కలం. నాలుగై