బీజేపీ పాలనలో పేదలకు సంక్షేమ పథకాలు అందని ద్రాక్షలా మారాయి. పెరిగిన ధరలతో దేశంలో సామాన్యులంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నరు.. దేశాన్ని సరైన బాటలో నడిపేందుకు ఇప్పుడు జాతీయ స్థాయిలో ఒక్క సమర్థవంతమైన నాయకుడు
మన రాష్ట్రాన్ని అత్యుత్తమంగా నిలిపిన సీఎం కేసీఆర్ కార్యదక్షతతో దేశాన్ని కూడా ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని విశ్రాంత ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. సీఎం కేసీఆర్.. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగ�
75 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో ఏం అభివృద్ధి జరిగింది..పేదోడు మరింత పేదగా మారుతుండగా, ఉన్నోడు మరిన్ని ఆస్తులు సంపాదిస్తున్నాడు.. సమానత్వం మచ్చుకైనా లేదు..కార్పొరేట్ సంస్థలు, వ్యక్తులకు ప్రభుత్వ ఆస్తులు కట్ట
‘సమర్థ నాయకుడిపైనే దేశ అభివృద్ధి, సంక్షేమం ఆధారపడి ఉంటుంది.. సమస్యను అర్థం
చేసుకొని పరిష్కరించే నాయకుడుంటే ప్రజానీకానికి న్యాయం జరుగుతుంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విప్లవాత్మక నిర్ణయాలు తీసు
ఎనిమిదేండ్లలో ఏ ఒక్క వర్గం సంక్షేమాన్ని పట్టించుకోని కేంద్రం ప్రభుత్వోద్యోగులపైనా చిన్నచూపే ఆదాయ పన్ను పరిమితి పెంచకుండా వివక్ష రాష్ట్రం వేతనాలు పెంచితే ట్యాక్స్ రూపంలో కోత ఉమ్మడి జిల్లా ఉద్యోగుల న�
దేశ ప్రజలంతా ఆయన నాయకత్వాన్నే కోరుకుంటున్నారు సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరికలు ఎమ్మెల్యే కోరుకంటి చందర్ టీఆర్ఎస్లో 250 మంది చేరిక గోదావరిఖని, సెప్టెంబర్ 11: దేశం మెచ్చిన మహా నేత సీఎం కేసీఆర�
కేసీఆర్.. ఈ ఒక్కమాటే వెయ్యి ఏనుగుల బలం.. ప్రజలకు కొండంత అండ.. ఉద్యమ సమయంలో ఉద్యమ దివిటీగా ముందుండి పోరాడిన ధీశాలి.. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా జనరంజక పాలన అందిస్తున్న మహానేత.. మరే ఇతర రాష్ట్రంల�
కుల మతాలకు అతీతంగా అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన ఎజెండాగా తెలంగాణ రాష్ర్టాన్ని ఎనిమిదేండ్లలోనే దేశానికే రోల్ మోడల్గా మార్చడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేశారని, అలాంటి నాయకత్వం తెలంగాణ రాష్ర్టా�
సీఎం కేసీఆర్తో కుమారస్వామి భేటీ హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ఆదివారం హైదరాబాద్కు రానున్నారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుతో భేటీ కానున్న�
స్వతంత్ర భారతంలో రాజకీయ శూన్యత ఏర్పడినప్పుడల్లా దేశం రియాక్ట్ అవుతూనే ఉన్నది. ప్రత్యామ్నాయం వచ్చిన ఉదంతాలు అనేకం ఉన్నాయి. చరిత్రే ఇందుకు సాక్ష్యం. ఏకపక్ష నియంతృత్వ ధోరణిని దేశం ఎన్నడూ అంగీకరించలేదు. ఓ
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో శుక్రవారం టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు సమావేశమయ్యారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల