MLA Lakshmareddy | కాలనీలలో తాగునీటి సమస్య(Drinking water) లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి(MLA Lakshmareddy) తెలిపారు.
MLA Lakshmareddy | ఉప్పల్ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో దశలవారీగా అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి(MLA Lakshmareddy) అన్నారు.
గ్రామాల్లో ఆలయాల అభివృద్ధ్దికి దాతలు సహకరించాలని ఎమ్మెల్యే బి.లక్ష్మారెడ్డి కోరారు. మండలంలోని కొండ్రపోల్ నార్కట్పల్లి-అద్దంకి ప్రధాన రహదారి వెంట ఉన్న మైసమ్మ ఆల యం వద్ద ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లన
రెండేండ్ల కిందట నాకు కరోనా వచ్చింది. స్థానిక వైద్యులను ఆశ్రయిస్తే.. ప్రైవేటు దవాఖానకు వెళ్లమన్నారు. అప్పుచేసి మరీ మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని నవోదయ దవాఖానలో చేర్పించారు.
రెండో జాబితా వెలువడిన తర్వాత రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్లో అసమ్మతి గళం వినిపిస్తున్నది. భంగపడిన నేతలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలకు అధిష్టానం మహేశ్వరానికి కిచ్చ
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి గెలిపించి.. జడ్చర్ల ఎమ్మెల్యేగా మరోసారి లక్ష్మారెడ్డిని గెలిపించండంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారం చేపట్టారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని జడ్చర్ల మున్సిపాలిటీలోని 24వ వార్డు కౌన్సిలర్ కోట్ల ప్రశాంత్రెడ్డి ఓటర్లను కోరారు. శుక్ర�
CM KCR | బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ బుధవారం మహబూబ్నగర్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో పర్యటించనున్నారు. తొలుత జడ్చర్ల తర్వాత మేడ్చల్లో నిర్వహించే బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్�
ఈనెల 18న జడ్చర్లలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించనున్న సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు యువత అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని బీఆర్ఎస్ యూత్ వింగ్ మండలాధ్యక్షుడు సుప్ప ప్రకాశ్
ప్రజాసేవకుడిగా ప్రజల మధ్యలో ఉన్నానని, మీ ఆశీర్వాదం ఉండాలని ఉప్పల్ బీఆర్ఎస్పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు. చిలుకానగర్ డివిజన్ బీఆర్ఎస్పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించా�