MLA Lakshmareddy | జడ్చర్ల మున్సిపాలిటీలో తొమిదేళ్ల క్రితం జరిగిన అభివృద్ధికి నేడు జరుగుతున్న అభివృద్ధి పనులను బెరీజు వేసుకోవాలని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రజలను కోరారు. అన్ని వార్డుల్లో 100% సీసీ రోడ్లు, డ్రైనేజీ�
రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు గులాబీ గూటిలో చేరుతున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్�
బీఆర్ఎస్లోకి చేరికలు జోరందుకున్నాయి. సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్శితులై ప్రధాన పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున గులాబీ కండువాలు కప్పుకొంటున్నారు.
కులవృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి ఆర్థికసాయం అందించి చేయూతనివ్వాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ బీసీల్లోని వృత్తికులాల్లో ప్రతి కుటుంబానికి రూ.లక్ష ఆర్థికసాయం అందించే కార్యక్రమాన్ని ప్రారంభ�
ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ముందుగా భూత్పూర్, మూసాపేట మండలం వేముల, మహబూబ్నగర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చే
తెలంగాణ దశాబ్ది వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం విద్యుత్ విజయోత్సవ సంబురాలు నిర్వహించారు. ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉత్తమ సేవలందించిన ఉద్య
డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీని పారదర్శకంగా నిర్వహిస్తామని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీలోని 17, 20వ వార్డుల్లో లబ్ధిదారుల ఎంపి క కోసం ఇంటి
జడ్చర్లకు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు రానున్నారు. పట్టణంలో నూతనంగా నిర్మించిన వంద పడకల దవాఖాన భవనాన్ని శనివారం ఉదయం 10 గంటలకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించనున్నారు.
సీఎం కేసీఆర్ సత్తా చాటి.. జాతీయ రాజకీయా ల్లో కీలకపాత్ర పోషించాలని, ఎ మ్మెల్యే లక్ష్మారెడ్డి మరోసారి భారీ మెజార్టీతో విజయం సాధించాలని కోరుతూ జడ్చర్లకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు శుక్రవారం అజ్మీర్ ద�
మండలంలోని ఇప్పటూర్ ప్రాథమిక పాఠశాల కార్పొరేట్ను తలదన్నేలా రూపుదిద్దుకున్నది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మనఊరు-మనబడి కార్యక్రమంతో జవసత్వాలను నింపుకొన్నది.
ప్రతిపక్ష పార్టీల నేతలు కల్లబొల్లి మాటలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, వారిని నమ్మొద్దని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి సూచించారు. మంచి చేసే ప్రభుత్వానికి అండగా ఉంటూ, రాబోయే ఎన్నికల్ల
తెలంగాణ ప్రజలు పడిన బాధలు దేశ ప్రజలు పడొద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నరని ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. రాజాపూర్ మండలం ముదిరెడ్డిపల�
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కా ర్యకర్తలందరూ సిద్ధంగా ఉండాలని, నిరంతరం ప్రజలమధ్యే ఉంటూ రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని బీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి, ఎ మ్మెల్యే లక్ష్మారెడ�
పేదల తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండ ఆలయం వద్ద రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా నిర్మించ తలపెట్టిన రోప్వే పనులను త్వరలోనే ప్రారంభించనున్నట్లు ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు.
మండలంలోని ఫత్తేపూర్ మైసమ్మ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మైసమ్మ ఆలయ వార్షికోత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశా�