బంజారాల ఆరాధ్యదైవం సంత్ సేవాలాల్ మహరాజ్ అని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని పెద్దాయపల్లి జాతీయ రహదారిపై నిర్వహించిన సంత్ సేవాలాల్ జయంతి వేడుక లో ఎమ్మెల్యే బుధవారం పాల్గొని ప్రత్యేక పూ�
డ్చర్ల మున్సిపాలిటీని సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. పట్టణంలోని 15వ వార్డులో రూ.20లక్షలతో చేపట్టనున్న సీసీరోడ్డు నిర్మాణ పనులను శనివారం ప్రా రంభించారు. అంతకుముందు వా�
క్రీడాకారులు స్నేహభావంతో మెలగాలని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సూచించారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని మిడ్జిల్ మండలం కొత్తూర్లో ఏర్పాటు చేసిన కేపీఎల్ క్రికెట్ టోర్నీని శనివారం ప్�
దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని పలువురు కొనియాడారు. జిల్లావ్యాప్తంగా ఆయన జయంతిని గురువారం ఘనంగా జరుపుకొన్నారు. జడ్చర్లలో స్మామిజీ వి
దేశాభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యమని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. జడ్చర్ల మండలంలోని ఖానాపూర్, కిష్టారం గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రా రంభోత్సవాలు చేశారు.
అనారోగ్యం ఇతర కారణాలతో ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స చేయించుకునే పేదలకు సీఎం సహాయనిధి అండగా నిలుస్తున్నదని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని కూచూర్కు చెందిన శేఖర్బాబుకు సీఎంఆర్ఎఫ�
మానవ మృగాల కామకాంక్షకు బాలిక బలైన ఘటన మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలం తిరుమలగిరి పంచాయతీ పరిధిలోని కేస్లీనాయక్ తండాలో చోటు చేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. తండాకు చెందిన హన్మంతునాయక్ భార్యా పి�
రాష్ట్రంలో అన్నివర్గాల సంక్షేమానికి పథకాలను అమలు చేస్తున్నట్లు మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి చెప్పారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా శుక్�