ఎన్నికల నగారా మోగడంతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వేడి మొదలైంది. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఇప్పటికే రేసుగుర్రాల జాబితాను ప్రకటించారు. సిట్టింగులకే సీట్లు ఇవ్వడంతోప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు �
అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. జడ్చర్లలోని బాదేపల్లి పీఏసీసీఎస్ ఆధ్వర్యంలో నాబార్డు నిధులు రూ.1.87కోట్లతో నిర్మించిన (2,500 మెట్రిక్ టన్నుల నిల్వ సామ�
ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ నాయకులు అరచేతిలో స్వర్గం చూపిస్తూ కల్లబొల్లి మాటలు చెబుతున్నారని, వారిని నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సూచించారు.
కాంగ్రెస్ పార్టీ కల్లబొల్లి మాటలను నమ్మి మోసపోవద్దని, ప్రజలను మోసం చేసేందుకు ఆరు గ్యారంటీ స్కీంలను ప్రకటించారని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి విమర్శించారు.
ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాకే సీఎం కేసీఆర్ పాలనలో గిరిజనులు ఆత్మగౌరవంతో బతుకుతున్నారని గిరిజన, మహిళా, శిశుసంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సోమవారం జడ్చర్ల మండలంలోని మాచారం వద్ద జడ్చర్ల నియోజక
వ్యవసాయ పొలాలకు వెళ్లేందుకు కాలిబాట సరిగ్గా లేక దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతున్న అన్నదాతలకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అండగా నిలుస్తున్నారు. పొలాలకు వెళ్లేందుకు మట్టిరోడ్లు వేసి ఏండ్ల సమస్యకు పరిష్కారం చ
పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా జడ్చర్ల మండలంలోని ఉదండాపూర్ రిజర్వాయర్ పనులు పూర్తి కావటంతో జడ్చర్ల నియోజకవర్గంలోని 1.36 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన�
సంక్షేమం పథకాల అమలులో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో నిర్వహించిన పం ద్రాగస్టు వేడుకలకు మంత్రి శ్రీనివాస్గౌడ
Mahabubnagar | మూడు గంటల కరెంటు చాలన్నా కాంగ్రెస్ విధానాన్ని నిరసిస్తూ నిరంతరంగా బీఆర్ఎస్ లోకి వలసలు కొనసగుతున్నాయి. ఆ పార్టీ విధానాన్ని వ్యతిరేకిస్తూ మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం లోని చిన్నఆదిరాల, �
వ్యవసాయ పనులకు వెళ్తూ వాగు దాటే క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో పడి ఇద్దరు యువతులు మృతి చెందిన ఘటన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం కొండేడు గ్రామంలో చోటుచేసుకున్నది.
ప్రగతి, యువతకు స్ఫూర్తి ప్రదాత, జననేత, తండ్రికి తగ్గ తనయుడు, అమాత్య కేటీఆర్ జన్మదిన వేడుకలు అంబరాన్నంటాయి. ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సోమవారం పలు చోట్ల పటాకులు కాల్చి, కేక్