మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలోని 300 మంది బీసీ కుల వృత్తిదారులకు లక్ష సాయం చెక్కులను ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అందజేశారు. మంగళవారం జడ్చర్లలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.
ఈ మొత్తంతో లబ్ధిదారులు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.