Dasyam Vinaybhasker | వృత్తి కులాలు ముఖ్యంగా బీసీ కులాలు సంఘటితం కావలసిన సందర్భం ఏర్పడిందని, అందరూ సంఘటితమైతేనే సమస్యలు పరిష్కారమవుతాయని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్భాస్కర్ అన్నారు.
Caste Census | కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కులగణన తప్పుల తడకగా ఉందని, బీసీలను తగ్గించి చూపించిందని బీసీ కులాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు పాండు యాదవ్ డిమాండ్ చేశారు.
Rajiv Yuva Vikasam | రాజీవ్ యువ వికాసం కార్యక్రమంలో బీసీ వర్గాలకు మరింత ప్రాధాన్యత కల్పించాలని హబ్సిగూడ డివిజన్ బీసీ నాయకుడు కరిపె పవన్ కుమార్ ఇవాళ బీసీ కార్పొరేషన్ ఫైనాన్స్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ను కోరారు.
: రాష్ట్రంలో బీసీలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టేనని రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ ధ్వజమెత్తారు. అత్యధిక జనాభా కలిగిన బీసీలను అణగదొక్కేందుకే కులగణన
రాష్ట్రంలో ప్రస్తుతమున్న 10 బీసీ కులాల ఫెడరేషన్లను కూడా కార్పొరేషన్లుగా మార్చాలని, ప్రతి కార్పొరేషన్కు బడ్జెట్లో రూ.1000కోట్లు కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్�
Jajula Srinivas Goud | బీసీ సంక్షేమ సంఘం, బీసీ కుల( BC caste) సంఘాల జేఏసి సంయుక్తాధ్వర్యం లో ఈ నెల 25న సమగ్ర కులగణన, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పెంపు డిమాండ్తో మిలియన్ మార్చ్ తరహాలో నగరంలో లక్షలాది మంది బీసీలతో కులగణన మార్చ్�
సర్వోన్నత న్యాయస్థానం మార్గదర్శకాలకు అనుగుణంగా కులగణన జరగాలని హైకోర్టు పేర్కొన్నది. వికాస్కిషన్రావ్ గావ్లీ వర్సెస్ మహారాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం బీసీల సమకాలీన, అనుభావ�
బీసీ కులానికి చెందిన వారిని అరేయ్ అన్నందుకు ఓ దళిత యువకుడి ప్రాణం పోయింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని ఎర్రగుంటపల్లిలో శనివారం జరిగింది.
హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్క్లబ్లో బీసీ కుల సంఘాల రాష్ట్రస్థాయి సమావేశం సోమవారం నిర్వహించనున్నట్టు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.
బీసీ కుల, చేతివృత్తిదారులకు లక్ష సా యం అందించేందుకు ప్రభుత్వం అదనంగా 200 కోట్లు కేటాయించింది. బడ్జెట్లో కేటాయించిన 300 కోట్లకు అదనంగా తాజాగా మంజూరు చేసింది. తొలి విడతలో 100 కోట్లను మంజూరు చేసిన ప్రభుత్వం..
సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న సీఎం కేసీఆర్ కులవృత్తిదారులకు ఆర్థిక చేయూత అందించేందుకు చర్యలు చేపట్టారు. బీసీల్లో వెనుకబడిన కులవృత్తిదారులకు రూ.లక్ష ఆర్థిక సాయం అందించే పథకానికి �
కులవృత్తులకు ప్రాధాన్యతనిస్తూ ఇప్పటికే గొల్లకురుమలు, మత్స్యకారులకు ఆర్థిక తోడ్పాటునందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులాలు, చేతివృత్తులవారి కోసం మరో కొత్త కార్యక్రమానికి తీసుకొస్తున్నది.