జిల్లా కేంద్రం వీరన్నపేట శివారులో చిరుత సంచారం కలకలం రేపింది. రెండున్నర నెలలుగా తరుచూ కనిపిస్తుండడంతో స్థానిక ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి. అటవీశాఖ అధికారులు చిరుత కోసం గాలిస్తున్నప్�
మద్యానికి బానిసై తాగిన మైకంలో కన్నతల్లిపైనే అఘాయిత్యానికి పాల్పడేందుకు యత్నించిన కుమారుడిని కన్న తండ్రి కొట్టి చంపిన ఘటన ఆదివారం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో వెలుగుచూసింది. జడ్చర్ల పోలీసుల కథనం ప్ర�
Son Murder | నవమాసాలు కని పెంచిన తల్లి పట్ల ఓ కుమారుడు అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆగ్రహానికి లోనైన తండ్రి తన కుమారుడిని కర్రతో కొట్టి చంపాడు.
గత నెలలో ఏకదాటిగా కురిసిన భారీ వర్షాలకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో చాలా చోట్ల రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇందులో జాతీయ రహదారులతోపాటు.. మండ ల.. గ్రామీణ స్థాయి రోడ్లు వర్షాల దాటికి కొట్టుకుపోయాయి.
Niranjan Reddy | తెలుగుదేశం లాంటి అద్భుతమైన పార్టీ మీద కొందరు కుట్ర చేసి తెలంగాణలో మనుగడ లేకుండా చేశారు.. టీడీపీ మీద కుట్ర చేసిన బీఆర్ఎస్ తెలంగాణలో మనుగడ సాధించదు అని సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు సభలో తన అక్కసు
మహబూబ్నగర్ జిల్లా (Mahabubnagar) అడ్డాకుల మండలం కాటవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున కాటారం సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న కంటెయినర్ లారీని ఓ ప్రైవేట్ ట్రావెల్స్
ప్రమాదవశాత్తు వృద్ధుడు కాల్వలో పడి మరణించిన ఘటన మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలంలోని సంకలమద్ది గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. వృద్ధుడు కొత్త కాలువలో పడి మృతిచెందాడు.
రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా న్యాయావాదులపై దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, అటువంటి దాడుల జరగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవచూపాలని మహబూబ్నగర్ న్యాయవాద సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీధ�
Rabies | అనుమానం పెనుభూతమై ఓ ఇంట్లో విషాదాన్ని నింపింది. రేబిస్ సోకిందనే భయంతో ఓ మహిళ తన మూడేళ్ల కూతుర్ని చంపి.. తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మోనప్పగుట్టలో ఈ విషాద ఘటన చోటు చేస
Murder | పచ్చని సంసారంలో అనుమానమనే పెనుభూతం చిచ్చుపెట్టింది. సాఫీగా సాగుతూ వస్తున్న సంసారంలో మనస్పర్థలు మొదలయ్యాయి. ఇద్దరు వేరు కాపురాలు పెట్టగా.. చివరకు భర్త కలిసి ఉందామని నమ్మ బలికి.. దేవుడి దర్శనానికి వెళ్�
Beeram Harsha vardhan reddy | నిరుపేద కుటుంబానికి చెందిన రాణి ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి తక్షణ సహాయంగా రూ. 50 వేల రూపాయలను బాధిత కుటుంబానికి అందజేశారు.
CS Arvind Kumar | ఇటీవల జిల్లాలో కురిసిన వర్షాలు , వరదలకు దెబ్బతిన్న ప్రాంతాలను రెవెన్యూ ( విపత్తుల నిర్వహణ శాఖ ) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్
గురువారం సందర్శించారు.