ఉమ్మడి పాలమూరు జిల్లాలో చలి పంజా విసురుతోంది. మూడు, నాలుగు రోజులుగా పలు మండలాల్లో తీవ్రత పెరుగుతూ వచ్చింది. పలు మండలాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ఎస్జీఎఫ్ 69వ రాష్ట్ర స్థాయి అండర్-17 హ్యాండ్బాల్ టోర్నీలో ఆదిలాబాద్, వరంగల్ జట్లు విజేతలుగా నిలిచాయి. ఉమ్మడి పది జిల్లాల నుంచి పాల్గొన్న క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఆదివారం తొలుత జరిగి
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాలపురంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. గోపాలపురం క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై రోడ్డు పెండ్లి బృందంతో వెళ్తున్న బొలేరో వాహనాన్ని బోర్వెల్స్ లారీ ఢీకొట్ట
రాష్ట్ర సరిహద్దుల్లోని రవాణా శాఖ చెక్పోస్టులపై (RTA Check Posts) ఏసీబీ ఏకకాలంలో దాడులు (ACB Raids) నిర్వహించింది. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లోని 6 చెక్పోస్టుల్లో అర్ధరాత్రి నుంచి సోదాలు కొనసాగుతున్నాయి.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ నేడు బీసీ జేఏసీ తలపెట్టిన బంద్ (BC Bandh) మహబూబ్ నగర్ (Mahabubnagar) జిల్లా వ్యాప్తంగా శాంతియుతంగా కొనసాగుతున్నది. మహబూబ్ నగర్ ఆర్టీసీ రీజినల్ కార్యాలయ పరిధిలోని
నాన్న నేను ఇక్కడ చదవలేను.. నేను మన ఊరికి వచ్చి చదువుకుంటా.. అని చెప్పి లేఖ రా సుకొని గురుకులంలో చదువుకుంటున్న ఇంటర్ విద్యార్థిని హాస్టల్లోని బాత్రూమ్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం ఉదయం మ�
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర స్థాయి జూనియర్స్ నెట్బాల్ టోర్నీ రసవత్తరంగా సాగుతున్నది. శనివారం బాలుర ట్రెడీషనల్ విభాగం సెమీస్లో మహబూబ్నగర్16-11 తేడాతో ఖమ్మం జట్టుపై గెలిచి ఫైనల్లోకి ప్రవ�
మ్యుటేషన్ నివేదిక ఇచ్చేందుకు ఓ తహసీల్దార్ రూ.10 లక్షలు లంచం డిమాండ్ చేసి.. మొదటి విడతగా రూ.2 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా చిట్యాలలో గురువారం చోటుచేసుకున్నది.
హైదరాబాద్లో (Hyderabad) మరోసారి ఐటీ అధికారులు సోదాలు (IT Raids) నిర్వహిస్తున్నారు. కొండాపూర్, కూకట్పల్లి ప్రాంతాలలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.
ప్రపంచ దేశాలల్లో నాణ్యమైన పత్తి సాగు అయ్యే ప్రాంతాల్లో తెలంగాణకు ప్రత్యే క స్థానం ఉన్నది. అందుకే ఇక్కడి ప్రాంతాల్లో పండించిన పత్తి పంట నాణ్యత రీత్యా ఎగుమతి కూడా అవుతున్నది.