మా కార్పొరేటర్లను పార్టీ మారమని స్థానిక ఎమ్మెల్యేతోపాటు కొందరు అధికార పార్టీ నేతలు బేరసారాలకు దిగుతున్నారని.. అభివృద్ధి అంటే సహకరించినం.. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడితే తగిన బుద్ధి చెబుతామని మాజ�
V Srinivas Goud | మార్కెట్ చైర్మన్, ముడా చైర్మన్ రాష్ట్ర స్థాయిలో పదవులు ఇస్తామని పార్టీ మారమంటున్నారు. ఇదేం పద్ధతి కార్పొరేషన్ అయి రెండు నెలలు కాకముందే ఇలా మా పార్టీ కార్పొరేటర్లను లాగే ప్రయత్నం చేయడం దారుణమని మ�
Komarakka | మహబూబ్నగర్ జిల్లాలో సంచలనం రేపిన ఘటనలో జబర్దస్త్ నటి కొమురక్కపై జరిగిన దాడి తీవ్ర చర్చకు దారి తీసింది. బాలానగర్ మండలం ఉడిత్యాల గ్రామంలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులను సృష్టించిం�
Volleyball Tournament | జిల్లాలోని తిమ్మజిపేట మండలం ఆవంచ గ్రామంలో మాజీ మంత్రి డాక్టర్సి.లక్ష్మారెడ్డి సతీమణి చర్లకొల శ్వేత స్మారకార్ధం జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి
Srinivas Goud | పట్టణం నడిబొడ్డున నుంచి వెళ్తున్న రైల్వే డబుల్ లైన్ కోసం అధికారులు తీసుకుంటున్న అనాలోచిత చర్య వల్ల ప్రజలను ఇబ్బందులపాలు చేయవద్దని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు.
పాలమూరు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో దారుణం జరిగింది. వైద్యం కోసం వచ్చిన రోగులపై పిచ్చి కుక్కలు దాడి చేశాయి. ఆదివారం అర్ధరాత్రి సమయంలో రోగులతో పాటు, ఆరు బయట నిద్రిస్తున్న రోగుల సహాయకులపై మొరుగుతూ.. దాడి చేసి
కొల్లాపూర్లో సాగునీటి కోసం కొట్లాట మొదలైంది. కొల్లాపూర్ ప్రాంతంలో కాంగ్రెస్ కృతిమ కరువును తీసుకొని వస్తోంది. సమాఖ్య పాలనలో కళ్ల ముందర నీళ్లు ఉన్నా పొలాలను బీడుగా పెట్టుకున్న రైతులు మళ్లీ కాంగ్రెస్
అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆసక్తిసర పరిణామం చోటుచేసుకుంది. మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి మీడియా పా యింట్ వద్ద మాట్లాడే అవకాశం కోసం చూస్తుండగా, అదే సమయంలో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లా
మూడేండ్ల పసిపాప 22 రోజులుగా బాధపడుతూ.. కుటుంబ సభ్యులను కన్నీళ్లు పెట్టిస్తున్న హృదయ విదారక ఘటన సీఎం సొంత జిల్లా.. మహబూబ్నగర్లో మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంగన్వాడీకి వెళ్లిన పసిపాప కోడిగుడ�
సకల జనుల సంక్షేమం కోసమే ఉపవాస దీక్షలు అని, రంజాన్ మాసం ముస్లింలకు పవిత్రమైనదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని సోమవారం జిల్లా కేంద్రంలోని ఆయన స్వగృహంల
వ్యవసాయ పొలంలో కరెంట్ షాక్తో రైతు మృతి చెందిన ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటుచేసుకున్నది. ఎస్సై విక్రమ్ తెలిపిన వివరాల ప్రకారం.. నవాబ్పేట మండలం చిన్న మేఘ్యానాయక్ తండాకు చెందిన గిరిజన రైతు మేగావత్ వ
Palle Prakruthi Vanam | పచ్చని మొక్కలు, చెట్లతో మినీ పార్కులను తలపించేలా గ్రామాల్లో పచ్చదనాన్ని పెంపొందిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసింది. అయితే అలాంటి పల్లె ప్రకృతి వనంపై కాంగ్రెస్