KTR | పోయిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చేసిన పొరపాట్లను మళ్లీ చేయొద్దని పార్టీ శ్రేణులకు, ప్రజలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. పోతే మన ఎమ్మెల్యే పోతడుగానీ రాష్ట్రంలో మాత్రం కేసీఆ�
KTR | సీఎం రేవంత్రెడ్డి ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైండని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రైతులకు రైతుభరోసా ఇయ్యలేదని, కనీసం యూరియా బస్త
KTR | కేసీఆర్ హయాంలో అశాస్త్రీయంగా జిల్లాల విభజన జరిగిందని, తాము జిల్లాలను కుదిస్తామని, కొన్ని జిల్లాలను తొలగిస్తామని ఇటీవల అసెంబ్లీలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించడంపై బీఆర్ఎస
KTR | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్త’ అన్న రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డారు. కల్యాణలక్ష్మి సక�
KTR | రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు కొత్తగా చేసిందేమీ లేదని, పైగా బీఆర్ఎస్ హయాంలో ఉన్న ప�
KTR | అబద్ధపు హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా రాష్ట్రంలో ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. మహబూబ్నగర్, నారాయణపేట జిల్లా�
KTR | బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధిని చూస్తావుంటే తనకు కడుపు నిండిన భావన కలిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇవాళ మహబూబ్నగర్ జిల్లాలో బీఆర్ఎస్ సర్పంచులతో ఆత్మీయ సమ్మేళనం కార్
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటనతో మహబూబ్ నగర్ గులాబీ వనంలా మారింది. బీఆర్ఎస్ శ్రేణులు భారీ బైక్ ర్యాలీతో ఆయనకు ఘన స్వాగతం పలికాయి. కేసీఆర్ జిందాబాద్, కేటీఆర్ జిందాబాద్ నినాదాలతో పాల�
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఆదివారం స్పల్పంగా భూమి కంపించింది. హౌసింగ్ బోర్డ్, బృందావన్, పవనపుత్రకాలనీ, క్రాంతినగర్కాలనీ, తిరుమలకాలనీల్లో సాయంత్రం 6.42 గంటల సమయంలో కొన్ని సెకండ్లపాటు భూమి కంపించిం�
Devarakadra | మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో మద్యం షాపుల వద్ద పల్లి బఠానీలు అమ్మే దందా కోసం పర్మిట్ రూములను బంద్ చేసిన ఘటన మరువకముందే.. దేవరకద్ర నియోజకవర్గంలో ఏ కంగా ఎమ్మెల్యే పేరు చెప్పి వైన్షాపుల్లోనూ వాటా ఇ
Bus Accident | కాలేజ్ బస్ బాలబాలికలతో విహారయాత్రలో భాగంగా హైదరాబాద్లోని జల విహార్కు వెళ్తున్న సమయంలో మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం పెద్దయపల్లి గ్రామ శివారులో ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.
Crime news | మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం కరివెన గ్రామంలో దారుణం జరిగింది. ఇటీవల వేముల గ్రామంలో దళిత యువతిపై అత్యాచారం, హత్య ఘటనను మరవక ముందే మరో ఘటన చోటుచేసుకుంది.