Indian Student | అమెరికాలో మరో తెలంగాణ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన అరుణ్ సాయిరెడ్డి బొల్లెందుల (26) అనారోగ్యంతో మృతిచెందాడు.
BRS Party | కేసీఆర్ నాయకత్వంలో రైతు ప్రగతికి విప్లవం సృష్టించామని మహబూబ్ నగర్ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నారు. పదేళ్లలో రైతులకు రూ.5లక్షల కోట్లు ఖర్చుపెట్టిన నాయకుడు కేసీఆర్ అని తెలిపారు. చివరి గింజ దాకా క�
తెలంగాణలో ఈగల్ఫోర్స్ మరొక భారీ ఆపరేషన్ నిర్వహించింది. హైదరాబాద్, సైబరాబాద్, మలాజిగిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లతోపాటు మహబూబ్నగర్, నిజామాబాద్ జిల్లాల పరిధిలో ఒకేసారి సోదాలు నిర్వహించి డ్రగ్స్,
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలంలోని 27 పంచాయతీల్లో దాదాపు అన్ని గ్రామాల్లోని ప్రజల వ్యక్తిగత ఆస్తులన్నీ ప్రభుత్వ ఆస్తులుగా ఆన్లైన్లో నమోదు కావడం తీవ్ర కలకలం రేపుతున్నది. అన్ని గ్రామాలకు చెందిన ప్ర�
Laxma Reddy | రెండున్నరేళ్లయినా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో తట్టెడు మట్టి తీయలేదని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాదయాత్ర చేస్తానని అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం కదిలిందని
బీఆర్ఎస్ హయాంలో పెండింగ్లో ఉన్న పనులను మళ్లీ శిలాఫలకాలు వేసి రిబ్బన్లు కట్ చేయడం కాదు.. పేదలకు ఉపయోగపడే వెయ్యి పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖానను వెంటనే ప్రారంభించి వైద్య సేవలు అందుబాటులోకి తేవాలని మా�
Rice Millers | ఆ రైతు పేరు కుమ్మరి తిరుపతయ్య. మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం తాటిపర్తి గ్రామం.. ఈనెల 8వ తేదీన పంట కోయగా 480 బస్తాలు దిగుబడి వచ్చింది. ఇక ఆ రైతులో మరిపెం కనపడింది. కానీ సర్కారు నిర్లక్ష్యం.. పంట కొనుగ
రైతులను రాష్ట్ర సర్కార్ దగా చేస్తున్నదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ధ్వజమెత్తారు. మహబూబ్నగర్ మండలంలోని మిల్లును గురువారం పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఇంట్లో బియ్యం తినాల్సిన రైతు నూకలను కొని త�
Farmer | కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వం అసమర్థ, నిర్లక్ష్యంతో మిల్లర్లు రైతులను నిండా ముంచుతున్నారు. ఇదే అదనుగా భావించిన మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రైతన్నల జేబులు గుళ్ల చేస్తున్నారు.
ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతులు ఇబ్బంది పడుతున్నారని, తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేయాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా బీఆర్ఎస్ నేతలు ఇటీవల పాదయాత్రకు పిలుపునిచ్చారు. దీంతో రేవంత్రెడ్డి సర్కార్�
Road Accident | మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పిస్తా హౌస్ బైపాస్ రోడ్డులో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాలకొండ సమీపంలో స్పోర్ట్స్ బైక్, కారు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో బైక్పై ఉన్న ఇద్దరు