Mid Day Meal | సాక్షాత్తు సీఎం సొంత నియోజకవర్గంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు పురుగుల అన్నాన్ని వడ్డించడం కలకలం రేపింది. శనివారం మధ్యాహ్నం భోజనానికి వెళ్లిన విద్యార్థులకు అన్నంలో పురుగులు ప్రత్య
సర్వే నంబర్ 252లో భూ అక్రమాలు, పరిహారం పంపిణీపై ఆరోపణల నేపథ్యంలో హకీంపేటలో నేడు ప్రత్యేక గ్రామసభ జరగనుంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య జరిగే సమావేశంపై ఉత్కంఠ నెలకొంది.
ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాను పోలింగ్ కేంద్రాల వారీగా సోమవారం విడుదల చేశారు. గత జూన్ 25 నుంచి ఈ నెల 10 వరకు బీఎల్వోలు ఇంటింటి సర్వే నిర్వహిం
ఎందరో వీరుల త్యాగఫలితంగా మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నా రు. జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ంలో శనివారం నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడు
AP Police | తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టేందుకు నంద్యాల జిల్లా పోతిరెడ్డిపాడుకు బయలుదేరిన బీఆర్ఎస్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిని ఏపీ పోలీసులు అడ్డుకున్నారు.
Maganuru | ఒకప్పుడు గ్రామానికి విద్యుత్ సరఫరాలో కీలకంగా ఉన్న కుసుమూర్తి విద్యుత్ సబ్స్టేషన్ ప్రస్తుతం నిర్వహణ లేక అధ్వానంగా మారింది. సబ్స్టేషన్ ప్రాంగణమంతా ముళ్లపొదలు, అడవి మొక్కలతో నిండిపోయింది. ప్రధ
Hakimpet | ‘ఇచ్చింది పుచ్చుకొని ఇక్కడి నుంచి వెళ్లిపోండి’.. ఈ కాలనీలో మీరుండలేరు.. అంతా పెద్దవాళ్లు వస్తున్నారు’ ఇవీ బిగ్బ్రదర్స్ కనుసన్నల్లోని కొందరు కాంగ్రెస్ నేతలు హకీంపేట నిర్వాసితుల కాలనీవాసులకు చేస�
Srisailam Reservoir | కండ్ల ముందే నీరున్నా పొలాలకు పారని దుస్థితి ఉమ్మడి పాలమూరు జిల్లా రైతులను ఇంకా వెంటాడుతూనే ఉన్నది. కృష్ణా నదిలో వరద ప్రవాహం పరవళ్లు తొక్కుతున్నా రేవంత్ సర్కార్ కపట నీతితో అన్నదాత కంటనీరు పెట్�
కృష్ణ, భీమా నదులపై కర్ణాటక అ డ్డగోలుగా నిర్మిస్తున్న బ్రిడ్జి కం బ్యారేజీలపై బీఆర్ఎస్ సమరభేరి మోగించింది. ఆదివారం ‘చలో కర్ణాటక’ పేరుపై నిర్వహించిన అక్రమ బ్యారేజీల పరిశీలన యా త్ర అధికార పార్టీలో గుబుల�
కర్ణాటక ప్రభుత్వం కృష్ణా, భీమా నదులపై అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులు, చెక్డ్యాంలు, బ్యారేజీల కారణంగా తెలంగాణకు రావాల్సిన నదీ జలాలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోందని మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆరోపించార
Srinivas Goud | తుంగభద్రపై అక్రమంగా డ్యామ్లు కడుతున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కృష్ణా, భీమా ప్రాజ్టెల నీళ్లు రాకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు. ఫ్యూచర్లో తెలంగాణకు నీళ్లు వచ్చే పరిస్థితి లే
Laxma Reddy | ఇరిగేషన్ రంగంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. ఆంధ్రా పాలకుల కుట్రతో మహబూబ్నగర్ జిల్లా ఎంతో నష్టపోయిందని తెలిపారు. నీళ్ల కోసమే ఉద్యమాలు జరిపి కేసీఆర్ ప�
Srinivas Goud | నీట్లో జరిగిన అక్రమాలపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసే వరకు , పేపర్ లీక్ చేసే వారికీ కఠిన శిక్షలు పడే వరకు బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడి�
ఆయన ఓ కాంగ్రెస్ నేత.. ప్రాథమిక వ్యవసాయ సహకార సం ఘానికి చైర్మన్. రైతులకు సహకారం అందించాల్సింది పోయి పీఏసీఎస్ను తన జేబుసంస్థగా మార్చేశారు. సొసైటీ సొమ్ముతో దర్జాగా నగానట్ర కొన్నారు. అడ్డగోలుగా లక్షలు ఖర్�