మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో గెలుపొందిన నవీన్ కుమార్ రెడ్డి (MLC Naveen Kumar Reddy) ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలిలోని తన చాంబర్లో కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆయనతో ప్రమాణం
పాలమూరు ప్రజలకు, స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు బీఆర్ఎస్ నాయకులకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఎన్ నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు. పాలమూరు జిల్లా బీఆర్ఎస్ పార్టీకి ఎప్పటికీ కంచుకోట అ
Niranjan Reddy | తెలంగాణ నీటి పారుదల శాఖ సలహాదారు పదవి నుంచి ఆదిత్యానాథ్ దాస్ను తొలగించాలని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదిత్యానాథ్ దాస్ నియామకం తెలంగాణ ప్రయోజన�
లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో వచ్చిన సీట్లను చూసి బీజేపీ బలుపు అనుకుంటున్నదని, కానీ అది వాపు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని మహబూబ్నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్రెడ్డి వ్యాఖ్యాని�
లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్లు పోటీపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, బీజేపీ 8 చోట్ల లీడ్లో కొనసాగుతున్నది.
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఉపఎన్నికలో ఘన విజయం సాధించిన నవీన్కుమార్ రెడ్డికి (Naveen Kumar Reddy) బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అభినందించారు. పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేసిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల�
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో బీఆర్ఎస్ (BRS) ఘన విజయం సాధించింది. పార్టీ అభ్యర్థి నవీన్కుమార్ రెడ్డి 108 ఓట్ల మెజార్టీతో విజదుందుభి మోగించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఆయన గెలుపొందడ�
రెండు నెలలకుపైగా సుదీర్ఘ నిరీక్షను నేటితో తెరపడనుంది. 66 రోజుల తర్వాత మరికొన్ని గంటల్లో మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఫలితం (MLC By Election) తేలనుంది. జిల్లా కేంద్రంలోని బాలుర ప్రభుత్వ జూనియర్ క�
మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని కొల్లాపూర్, అచ్చంపేట, నాగర్కర్నూల్, కల్వకుర్తి నియోజకవర్గాల పరిధిలోని 4500 ఆవాసాలకు 13 వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నుంచి ప్రజల అవసరాలకు అ నుగుణంగా తాగునీటిన
రాష్ట్రంలో మూడు నెలల్లో సారా నిర్మూలనే లక్ష్యంగా ఎక్సైజ్ శాఖ ఆదివారం దాడులకు శ్రీకారం చుట్టింది. తొలిరోజే రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో రూ.లక్షలాది విలువైన సారా, బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు.
మహబూబ్నగర్ జిల్లాలోని (Mahabubnagar) బాలానగర్ వద్ద భారీగా మద్యం పట్టుబడింది. జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీలు చేస్తుండగా ఓ లారీ అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్నట్లు గుర్తించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయంతో రాష్ట్రంలో మెజార్టీ ఎంపీ సీట్లు గెలుచుకుంటామని భావించిన కాంగ్రెస్ పార్టీకి పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నా కొద్దీ చుక్కలు కనిపిస్తున్నాయి.