Crime news | మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం కరివెన గ్రామంలో దారుణం జరిగింది. ఇటీవల వేముల గ్రామంలో దళిత యువతిపై అత్యాచారం, హత్య ఘటనను మరవక ముందే మరో ఘటన చోటుచేసుకుంది.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) ఆధ్వర్యంలో తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ టీ20 లీగ్కు సోమవారం తెరలేవనుంది. మహబూబ్నగర్ వేదికగా టీ20 టోర్నీ తొలి అంచె పోటీలు మొదలుకానున్నాయి. జిల్లా కేంద్రంలోని మ�
KCR | సుమారు ౩ గంటలపాటు కొనసాగిన బీఆర్ఎస్ఎల్పీ, రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నేతలు, పార్టీ శ్రేణులకు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు.
KCR | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటే తెలంగాణ పాలిట పెను శాపంగా మారిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ముఖ్యంగా సమైక్య పాలనలో మహబూబ్నగర్ జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలిపారు.
ఒకవైపు బెదిరింపులు మరోవైపు ప్రలోభాలు.. ఇంకోవైపు బీఆర్ఎస్ గెలిస్తే నిధులు ఇవ్వమని అల్టిమేటాలు.. పో లీస్ యంత్రాంగంతో బయటికి రాకుండా కట్టడీలు.. పోలింగ్ బూత్ల వద్ద నుంచి తరిమి నా ఉమ్మడి పాలమూరు జిల్లా కేస
మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలంలోని సుంకరామయ్యపల్లి గ్రామంలో అబ్బాయి.. బాబాయ్ మధ్య సర్పంచ్ ఎన్నికలు (Sarpanch Elections) పోటీ పెట్టా యి. వారిరువురు నువ్వా.. నేనా.. అన్నట్టు పోటాపోటీ ప్రచారం చేస్తున్నారు.
రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో కూడా ఉమ్మడి పాలమూరు జిల్లా పల్లెజనం బీఆర్ఎస్కే జైకొట్టింది. నారాయణపేట మహబూబ్నగర్, గద్వాల, వనపర్తి జిల్లాల్లో గత ఎన్నికల జోరు కొనసాగింది. అధికార పార్టీకి పల్లె జనం చుక్క
ప్రెస్క్లబ్ ఆఫ్ ఇండియా (పీసీఐ) తొలి మహిళా అధ్యక్షురాలిగా సంగీతా బరూవా పిషారోటి ఎన్నికయ్యారు. డిసెంబర్ 13న జరిగిన ఎన్నికల్లో పిషారోటి బృందం కార్యనిర్వాహక, మేనేజింగ్ కమిటీలోని అన్ని పదవులు కైవసం చేసు�
కాంగ్రెస్ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయిన ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మళ్లీ మోసపూరిత మాటలు చెబుతున్నదని, వాటిని నమ్మి మోసపోవద్దని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రజలకు సూచించారు. శు
Chittem Rammohan Reddy | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాల పూర్తయిన సందర్భంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టే విజయోత్సవ సభలో భాగంగా మక్తల్లో చేపట్టిన విజయోత్సవ సభకు ప్రజలు లేక సభ తుస్సుమన్నదని నారాయణపేట
Patnam Narender Reddy | కమీషన్ల కోసమే కొడంగల్ లిఫ్టు పథకాన్ని ముందుకు తెచ్చారు.. సీఎం, ఆయన సోదరులు కమీషన్ల కక్కుర్తిలో మునిగిపోయారు. కేసీఆర్ ఫార్మా సిటీకి సేకరించిన 14 వేల ఎకరాలను వాడుకుని ఫ్యూచర్ సిటీ అని మభ్యపెడుతున్న�