Student | స్కూల్కు వెళ్లనంటూ చేతులపై పెట్రోల్ పోసుకొని విద్యార్థి నిప్పంటించుకున్న ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. భూత్పూరు మండలం చౌలతండాకు చెందిన హన్మంతు వలస పనుల కోసం హైద
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని బుధవారం జిల్లాలో పర్యటించారు. కలెక్టరేట్కు చేరుకున్న ఆమెకు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఎస్పీ సంగ్రా మ్ సింగ్ జీ పాటిల్ పుష్పగుచ్ఛాలు అందించి స్�
మహబూబ్నగర్ జిల్లా బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో మక్కకు రికార్డు స్థాయి ధర లభించింది. మంగళవారం అత్యధికంగా క్వింటాకు రూ.2, 431 ధర పలుకడం మార్కెట్ చరిత్రలోనే మొదటిసారి.
ఆసరా పింఛన్లు వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం వెల్కిచర్లలో వృద్ధులు, వితంతువులు నాగర్కర్నూల్- మహబూబ్నగర్ రోడ్డుపై మంగళవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భం�
Harish Rao | రేవంత్ రెడ్డి ఇవాళ హైదరాబాద్లో రైతుల ఆశీర్వాద సభ మీటింగ్ పెట్టిండు. నా దృష్టిలో రైతులను అడుగడుగున వంచించినవ్ కదా.. అది రైతు ఆశీర్వాద సభ కాదు.. రైతు వంచన సభ అని పెట్టుకో అని రేవంత్ రెడ్డికి మాజీ మంత్�
Harish Rao | టికెట్ రాకపోయినా నాకు తెలంగాణ ముఖ్యం.. కేసీఆర్ ముఖ్యం అని చెప్పి పార్టీలో ఎంపీగా కేసీఆర్ గెలుపు కోసం కృషి చేసిన వ్యక్తి, నిజాయితీ కలిగిన ఉద్యమకారుడు, ఒక నాయకుడు మీ డాక్టర్ లక్ష్మారెడ్డి.. అందుకే ఆయనం�
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డి ఎన్నడైనా తెలంగాణ కోసం కొట్లాడినవా... ఎప్పుడైనా జై తెలంగాణ అన్నవా..? ఉద్యమం చేసినవా..? సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమ ద్రోహి.. అబద్ధాలు,మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చావ్..పాలమూరు జి�
ఆర్టీసీ బస్సును వెనుక నుంచి లారీ ఢీకొన్న ప్రమాదంలో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మహబూబ్నగర్ రూరల్ పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ నుంచి ఆదివారం కర్ణాటకలోని సింధనూర్కు 32 మంది ప్రయాణికులతో కర్ణాటక ఆర్ట
Indian Student | అమెరికాలో మరో తెలంగాణ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన అరుణ్ సాయిరెడ్డి బొల్లెందుల (26) అనారోగ్యంతో మృతిచెందాడు.
BRS Party | కేసీఆర్ నాయకత్వంలో రైతు ప్రగతికి విప్లవం సృష్టించామని మహబూబ్ నగర్ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నారు. పదేళ్లలో రైతులకు రూ.5లక్షల కోట్లు ఖర్చుపెట్టిన నాయకుడు కేసీఆర్ అని తెలిపారు. చివరి గింజ దాకా క�
తెలంగాణలో ఈగల్ఫోర్స్ మరొక భారీ ఆపరేషన్ నిర్వహించింది. హైదరాబాద్, సైబరాబాద్, మలాజిగిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లతోపాటు మహబూబ్నగర్, నిజామాబాద్ జిల్లాల పరిధిలో ఒకేసారి సోదాలు నిర్వహించి డ్రగ్స్,
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలంలోని 27 పంచాయతీల్లో దాదాపు అన్ని గ్రామాల్లోని ప్రజల వ్యక్తిగత ఆస్తులన్నీ ప్రభుత్వ ఆస్తులుగా ఆన్లైన్లో నమోదు కావడం తీవ్ర కలకలం రేపుతున్నది. అన్ని గ్రామాలకు చెందిన ప్ర�