ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావ�
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి రోజురోజుకు ఆదరణ పెరుగుతున్నదని, దీనిని ఆసరా చేసుకొని మహబూబ్నగర్ కార్పొరేషన్పై బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. సోమవారం జిల�
Friendship | స్నేహం మనుషులకే సొంతం అనుకోవడం ఒక అపోహ మాత్రమేనంటూ ఫొటోలో కనిపిస్తున్న శునకం (కుక్క), బర్రె చెప్పకనే చెబుతున్నాయి.పచ్చటి పొలాల మధ్య పచ్చిక బయళ్లలో మేత కోసం కట్టేసి ఉన్న ఒక బర్రెపై కుక్క చాలా రిలాక్స్
Suicide | మతిస్థిమితం లేని ఓ యువకుడు జీవితంపై విరక్తి చెంది రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
MLA Madhusudan Reddy | అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే లక్ష్యంతో అన్ని పథకాలను మహిళా సంఘాల ద్వారానే అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తెలిపారు. నియోజకవర్
Mahabubnagar | మహబూబ్నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి భాస్కర్పై కాంగ్రెస్ నాయకులు దాడికి దిగారు.. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్తో పాటు మరికొందరు డైరెక్టర్లు అకారణంగా అధికారులను దూషిస�
Mahabubnagar | మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద ఉన్న శ్రీ ద్వారకాయి సాయిబాబా మందిరంలో ఈనెల 9వ తేదీన స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఆషాడ శుద్ధ పౌర్ణమి సందర్భంగా గురుపూర్ణిమ ఉత్సవాలు ప్రారం�
Indiramma Houses | ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అనుమతి పేరిట విచ్చలవిడిగా కాంగ్రెస్ పార్టీ నాయకుల అండదండలతో ఇసుకను తరలిస్తున్నారని బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు కొండ శివలింగం ఆరోపించారు.
MLA Madhusudan reddy | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తెలిపారు.
Mahabubnagar | నాల్గవ తరగతి ఉద్యోగుల సంక్షేమమే నూతన కార్యవర్గ ధ్యేయం అని రాష్ట్ర ప్రభుత్వ నాల్గవ తరగతి ఉద్యోగుల సహకార గృహ నిర్మాణ సంఘం జిల్లా అధ్యక్షుడు ఏ.నరేందర్ అన్నారు.
Suspension | ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన రైతులను జైలు నుంచి కోర్టుకు బేడీలు వేసి తీసుకెళ్లిన పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ సస్పెన్షన్ చేశారు.
Bhu Bharati | రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన భూ భారతి చట్టం ద్వారా భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు.
KTR | జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడిన రైతుల చేతులకు సీఎం రేవంత్ రెడ్డి బేడీలు వేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిప�