గత నెలలో ఏకదాటిగా కురిసిన భారీ వర్షాలకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో చాలా చోట్ల రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇందులో జాతీయ రహదారులతోపాటు.. మండ ల.. గ్రామీణ స్థాయి రోడ్లు వర్షాల దాటికి కొట్టుకుపోయాయి.
Niranjan Reddy | తెలుగుదేశం లాంటి అద్భుతమైన పార్టీ మీద కొందరు కుట్ర చేసి తెలంగాణలో మనుగడ లేకుండా చేశారు.. టీడీపీ మీద కుట్ర చేసిన బీఆర్ఎస్ తెలంగాణలో మనుగడ సాధించదు అని సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు సభలో తన అక్కసు
మహబూబ్నగర్ జిల్లా (Mahabubnagar) అడ్డాకుల మండలం కాటవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున కాటారం సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న కంటెయినర్ లారీని ఓ ప్రైవేట్ ట్రావెల్స్
ప్రమాదవశాత్తు వృద్ధుడు కాల్వలో పడి మరణించిన ఘటన మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలంలోని సంకలమద్ది గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. వృద్ధుడు కొత్త కాలువలో పడి మృతిచెందాడు.
రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా న్యాయావాదులపై దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, అటువంటి దాడుల జరగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవచూపాలని మహబూబ్నగర్ న్యాయవాద సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీధ�
Rabies | అనుమానం పెనుభూతమై ఓ ఇంట్లో విషాదాన్ని నింపింది. రేబిస్ సోకిందనే భయంతో ఓ మహిళ తన మూడేళ్ల కూతుర్ని చంపి.. తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మోనప్పగుట్టలో ఈ విషాద ఘటన చోటు చేస
Murder | పచ్చని సంసారంలో అనుమానమనే పెనుభూతం చిచ్చుపెట్టింది. సాఫీగా సాగుతూ వస్తున్న సంసారంలో మనస్పర్థలు మొదలయ్యాయి. ఇద్దరు వేరు కాపురాలు పెట్టగా.. చివరకు భర్త కలిసి ఉందామని నమ్మ బలికి.. దేవుడి దర్శనానికి వెళ్�
Beeram Harsha vardhan reddy | నిరుపేద కుటుంబానికి చెందిన రాణి ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి తక్షణ సహాయంగా రూ. 50 వేల రూపాయలను బాధిత కుటుంబానికి అందజేశారు.
CS Arvind Kumar | ఇటీవల జిల్లాలో కురిసిన వర్షాలు , వరదలకు దెబ్బతిన్న ప్రాంతాలను రెవెన్యూ ( విపత్తుల నిర్వహణ శాఖ ) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్
గురువారం సందర్శించారు.
గత కొన్ని రోజులుగా మహబూబ్నగర్ రూరల్ మండలం కోటకదిర పీఏసీఎస్ సహకార సంఘం వద్ద, మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎరువుల (Urea) కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో ఎరువుల కోసం అన్నదాతలు అగచాట్లు పడుతున్నారు. మహబూబ్నగర్ (Mahabubnagar) జిల్లా కేంద్రంలో డీసీఎంఎస్ ఎరువుల కేంద్రం వద్ద తెల్లవారుజాము నుంచే రైతులు ఎరువుల కోసం చెప్పులు క్యూ లైన్
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల (Jadcherla) మండలం మాచారం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మాచారం బ్రిడ్జిపై ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి వోల్వో బస్సు ఢీకొట్టింది. దీంతో బస్సు డ్రైవర్ సహా ముగ్గురు అక్కడికక్�
పశ్చిమ బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి, వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండో రోజైన గురువారం కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కుండపోత కురిసింది.