KTR | జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడిన రైతుల చేతులకు సీఎం రేవంత్ రెడ్డి బేడీలు వేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిప�
ప్రైవేట్ పాఠశాలలన్నీ ప్రభుత్వ నిబంధనలను పాటించాలని ఎంఈవో ఉషారాణి కోరారు. మంగళవారం స్థానిక ఎమ్మార్సీ కార్యాలయంలో మండలంలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.
Mahabubnagar | అంగన్వాడీ కేంద్రాల్లో ఆట, పాటలు, అనుకరణ ద్వారా పిల్లలకు విద్యాబోధన చేస్తారని జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారి జరీనా బేగం అన్నారు.
పిల్లలు చదువుతోపాటు ఆటలు, డాన్స్, డ్రాయింగ్ లాంటి కలలపై దృష్టి సారించాలని మండల సింగిల్ విండో చైర్మన్ కదిరె అశోక్ రెడ్డి కోరారు. మంగళవారం స్థానిక వివేకానంద విద్యాలయంలో వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్